తెలంగాణ బీజేపీ నాయకులతో కేంద్రహోంమంత్రి అమిత్షా ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు..పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్... Read more
ఢిల్లీ మద్యం స్కాం కేసులో కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేజ్రీవాల్ పీఏకి సమన్లు జారీ చేసింది. నాలుగురోజుల క్రితం ఆదివారం హాజరుకావాలని డిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకూ సీబీఐనుంచి నోటీసు... Read more
టర్కీలో భూపంక సహాయక చర్యల్లో పాల్గొన్న భారత బృందాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. కొన్నేళ్లుగా స్వయంసమృద్ధి సాధిస్తున్న భారతదేశం నిస్వార్థంగా ఇతరులకూ సేవలందిస్తుందనే పేరునూ సొంతం చేసుకుంటోందనీ... Read more
గవర్నర్ పై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం – బిల్లులు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ముదురుతోంది. ఏకంగా గవర్నర్ పై సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 10 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదంటూ అత్యున్నత న్యాయ... Read more