ఢిల్లీ మద్యం స్కాం కేసులో కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేజ్రీవాల్ పీఏకి సమన్లు జారీ చేసింది. నాలుగురోజుల క్రితం ఆదివారం హాజరుకావాలని డిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకూ సీబీఐనుంచి నోటీసు... Read more
టర్కీలో భూపంక సహాయక చర్యల్లో పాల్గొన్న భారత బృందాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. కొన్నేళ్లుగా స్వయంసమృద్ధి సాధిస్తున్న భారతదేశం నిస్వార్థంగా ఇతరులకూ సేవలందిస్తుందనే పేరునూ సొంతం చేసుకుంటోందనీ... Read more
శివాజీ ఆశయాలను ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మొఘలులు సహా విదేశీ దండయాత్రికులు ధ్వంసం చేసిన ఆలయాలను శివాజీ పునరుద్ధరించారని ఇప్పుడు ప్రధాని సైతం అదేపనిచేస... Read more
భారత ఆర్థిక వ్యవస్థ భేష్ – ఐఎంఎఫ్ ఎండీ ప్రశంసలు
ఇక భారత ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రశంసలు కురిపించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF,) MD, క్రీష్టాలీనా జోర్జోవా. “ఈ సంవత్సరం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో ఒక్క భారత్ ఆర్ధిక వ్యవస్థ వాటానే... Read more