భారత్ చైనా మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల్లోనూ చైనాలో భారత ప్రధానిమోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. చైనీయులు నరేంద్రమోదీని అసాధారణ పురుషుడిగా అభిమానిస్తున్నారట. ఈమేరకు అమెరిక... Read more
సహజీవన బంధాన్ని రిజిస్టర్ చేయాలంటూ పిటిషన్ – కొట్టివేసిన సుప్రీం – పిటిషనర్ పై అసహనం
సహజీవన బంధాలను రిజిస్టర్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. శ్రద్ధావాకర్ అనే యువతితో సహజీవనంలో ఉండి ఆఫ్తాబ్ అనేయువకుడు ఆమెను కిరాతకంగా హత్య చేసిన సంగతి... Read more
విదేశీ వ్యాపార/వాణిజ్య చెల్లింపులను డాలర్ ద్వారా కాకుండా నేరుగా రూపాయిలలో చెల్లింపులు చేయడానికి వీలుగా అని ప్రత్యేక Vostro రూపాయి ఖాతాలను తెరవడానికి 18 దేశాలకు చెందిన దేశీయ/విదేశీయ బ్యాంకులక... Read more
అమెరికా తరహాలో భారత్ లో 3 లేదా 4 కాదు, కనీసం ఒక్క బాంక్ బోర్డు తిప్పి ఉంటే ప్రతిపక్షాలు, మీడియా, మోడీ ద్వేషులు ఎంత హడావిడి చేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేవారో ఊహించండి. ఏదైనా సమస్య వచ్చ... Read more
కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. అందులోని అధికారులు, నావికాబృందంతో మాట్లాడారు. భారత్ ఆత్మని... Read more
‘కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలంగాణా ప్రాంతంలో కూడా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తున్నది. 2024నాటికి లక్ష గ్రామాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని తప్పక పూర్తిచేయగలమనే వి... Read more
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియామీద మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఫీడ్బ్యాక్ యూనిట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ మరో కేసు పెట్టిం... Read more
మాతృశక్తి గౌరవాన్ని చాటుతూ, వారి భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గౌరవార్థం రాష్ట్ర మహిళలు అభినందన సభ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మ... Read more
భారత దేశం ఎప్పటికీ హిందూ దేశమేనని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు.హర్యానా సమాలఖాలో జరిగిన అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. హిందూ ర... Read more
మద్యం కేసులో సుప్రీంలో కవితకు చుక్కెదురు – ఈడీ విచారణ విషయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరణ
మద్యం కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతరులతో కలిపి తనను విచారిస్తామని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు అలా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆ... Read more
ఇద్దరు యువకులు కార్లో వెళ్తూ కరెన్సీ నోట్లు విసిరేసిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానా గురుగ్రామ్ లో ఈ ఘటన జరిగింది. నగరంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో వెళ్తూ ఈ పని చేశారు. ఓ యువక... Read more
సోనియా కుటుంబ సభ్యుల వల్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)అనేది మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి సంబంధించిన విధానాలను అభివృద్ధ... Read more
ABPS తీర్మానాలు – ‘స్వ’ (స్వయం, స్వావలంబన) ఆధారంగా రాష్ట్ర పునరుజ్జీవనం కోసం సంకల్పిద్దాం
ప్రపంచ శ్రేయస్సు అనే ఉదాత్త లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు భారత్ చేపట్టిన ‘స్వ’ సుదీర్ఘ ప్రయాణం మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) అభిప్రాయపడింది. విదేశీ ద... Read more
సుప్రీంలో కేంద్రానికి ఎదురుదెబ్బ – భోపాల్ గ్యాస్ బాధితులకు పరిహారం కోరుతూ వేసిన పిటిషన్ తిరస్కరణ
భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో సుప్రీం కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. బాధితులకు మరింత పరిహారం కోరుతూ …యానియన్ కార్బైడ్ కంపెనీ నుంచి అదనపు సాయం ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వం వేస... Read more
ఆప్ ను చూసి మోదీ భయపడుతున్నారు – రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం – కేజ్రీవాల్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్…మరికొన్ని నెలల్లో వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలనుంచి పోటీ చేస... Read more
ఈ ‘అమృతకాల్’ భారత్ ప్రపంచ నాయకత్వాన్ని పొందేందుకు సమిష్టి కృషి చేసే అవకాశాన్ని కల్పిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అభిప్రాయం వ్యక్తం చేసింది. పంజాబ్ లోని పానిపట్ లో మూడురోజుల... Read more
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరుగా 71,355 చోట్ల పనిచేస్తూ సామాజిక పరివర్తన కోసం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాబోయే ఒక సంవత్సరంలో, దేశం అంతటా సుమారు లక్ష ప్రదేశాలకు తన ప... Read more
ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర MLC ని కేంద్ర సంస్థ విచారిస్తుంది అంటే ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. అలాగే, ఆ మధ్య నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఫ్రాడ్ కేసులో జరిగిన అవకతవకలు గురించి అంటే ఆ కంపనీ ఆస... Read more
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.బషీర్... Read more
శాసనసభ ఎన్నికల ముంగిట ప్రధానిమోదీ 12వ తేదీన కర్నాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు – మైసూర్ టెన్ లేన్ ఎక్స్ప్రెస్ హైవేను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మాండ్యాలో రోడ్ షోలో, మద్దూరులో జ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై…ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాల... Read more
డిసెంబర్ 15, 2017 న, ధార్ జిల్లాలోని తన ఇంటి బయట తన స్నేహితులతో ఆడుకుంటూ నాలుగేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు.. అయితే మరునాడు ఉ... Read more
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి-9న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈనెల 15న వస్తానని కవిత లేఖ రాశారు. అయ... Read more
అడుగడుగునా అవమానిస్తున్నారు, తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవు – జాతీయమహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
తనపట్ల అసభ్యపదజాలం వాడుతూ, ఇష్టారీతిన దూషిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్సార్టీపీ నేత షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను... Read more