ఖాలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ పై చర్యలు తీసుకున్నందుకు నిరసనగా బ్రిటన్ లో గల ఖాలిస్తాన్ సానుభూతి పరులు అయిన NRI లు భారత హై కమిషన్ భవనంపై దాడి చేసి, భవనం పై ఎగురుతున్న భారత జా... Read more
ఇందిరా హయంలో భింద్రన్వాలేతో అంతమైపోయిందనుకొన్న ‘ఖలిస్తాన్’ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో ‘భారత్’ ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్... Read more
‘అండర్ రైటింగ్’ కి ‘రైటాఫ్’కి తేడా తెలుసుకోకుండా ఆదానీపై అబద్దపు ప్రచారం-చాడాశాస్త్రి
“ఆదాని కి స్టేట్ బాంక్ ₹12770 కోట్ల రుణ మాఫీచేసింది” అని వార్త ఉన్న క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియా బాగా చక్కర్లు కొడుతోంది. దురదృష్టం ఏమిటంటే ఆర్ధిక విషయాలు, ఆర్ధిక పరిభాష తెలియని... Read more
రాహుల్ కు జైలు శిక్ష నేపథ్యంలో బీజేపీ నాయకురాలు ఖుష్బు గతంలో చేసిన ఓ ట్వీట్ ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. అందులో ఖుష్బూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2018లో నాడు అ... Read more
అటు రాహుల్ పై అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దోషులుగా తేలిన వెంటనే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ అభా మురళీధరన్ సుప్రీంలో పిల్ వ... Read more
ఉద్దేశపూర్వకంగానే బలహీనవర్గాలను రాహుల్ అవమానించారు, రాహుల్ చెప్పేవన్నీ అబద్దాలే -రవిశంకర్ ప్రసాద్
ఇక అనర్హత వేటుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎవరికైనా విమర్శించే హక్కు ఉంది తప్ప…అవమానించే హక్కులేదని…రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే వెనకబడిన వర్గాలవారిని అవ... Read more
హీరా గోల్డ్ స్కాంలో ప్రధాన నిందితురాలు సంస్థ ఎండీ షేక్ నౌషీరాకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వ్యక్తిగత, సంస్థకు చెందిన 24 ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. వాటి విలు... Read more
ఆదానీ వ్యవహారాలపై నిలదీసినందునే కేంద్రప్రభుత్వం తన లోక్ సభ సభ్యత్వంపై వేటు వేసిందని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాజా వ్యవహారంపై డిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి నిర్ణయా... Read more
ఢిల్లీ మద్యంస్కాంలో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ దరఖాస్తుపై మార్చి 31న తీర్పు చెబుతామని ఢిల్లీ కోర్టు తెలిపింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ కోర్టును... Read more
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిన్న సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్... Read more
మోదీపై పరువునష్టం కేసు వేస్తున్నా – కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చూస్తా – రేణుకాచౌదరి
ప్రధాని మోదీపై పరువునష్టం దావా వేయబోతున్నట్టు కాంగ్రెస్ మాజీఎంపీ రేణుకాచౌదరి ట్వీట్ చేశారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్... Read more
భారత్ ప్రతిచర్యతో బ్రిటన్ దిగివచ్చింది. బ్రిటన్లోని భారత్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీని నియమించారు. ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ ఆఫీసు ముందు భారత... Read more
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై సీబీఐ మరో చార్జి షీట్ దాఖలు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే బ్యాంకులకు రుణం ఎగవేసినట్టు అందులో తాజా... Read more
రాహుల్ కు రెండేళ్ల జైలుశిక్ష – 2019నాటి పరువునష్టం కేసులో దోషిగా తేల్చిన సూరత్ న్యాయస్థానం
మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులోకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పరువు నష్టం కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది. 2019లో కర్... Read more
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ను ఈనెల 24న కాకుండా 27న విచారణ జరగనుంది. 24న విచారిస్తామని మొదట తెలిపిన సీజేఐ తరువాత 27కు మార్చింది. ఇప్పటికే కవితను ఈడీ అధికారులు ప్రశ్ని... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. కవిత ఈడీ కార్యాలయానికి విచారణకు రావడం ఇది మూడోసారి. నిన్న రెండోసారి పిలిపించుకున్న ఈడీ అధికారులు ఆమ... Read more
2024లో కూడా మోడీ అధికారంలోకి వస్తాడు అని బహుశా అమెరికా ఫిక్స్ అయిపోయినట్లే ఉంది. ఎందుకంటే, 2014 నుండి ఎప్పుడూ ఘాటుగా విమర్శలు చేసే అమెరికా మీడియా కూడా ఈ మధ్య స్వరం మార్చింది. బిజెపి ప్రభుత్వ... Read more
అంతమంది పోలీసులుంటే అమృత్ పాల్ ఎలా పారిపోయాడంటూ పంజాబ్ పోలీసులపై పంజాబ్ – హరియానా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్థాన్ నాయకుడు అమృత్ పాల్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఆ... Read more
ప్రధానికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం నిజమే – పలువురు అధికారులపై క్రమశిణా చర్యలకు పంజాబ్ సీఎం ఆదేశం
గతేడాది పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘన ఘటనలో మాజీ డీజీపీ ఎస్ చటోపాధ్యాయ సహా మరో ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. చటోపాధ్యాయతో... Read more
( ఉగాది సందర్భంగా డాక్టర్జీ వ్యాసం) దేశ స్వాతంత్య్రానికి కాంగ్రెస్ సంస్థలో పనిచేస్తుండే డాక్టర్జీ ,ఏ కారణాల వల్ల దానినుండి దూరం జరుగుతూ బయటకు వచ్చి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్నిప్రారంభిం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. మరో 14రోజులపాటు అంటే ఏప్రిల్ 3 వరకు సిసోడియా కస్టడీని పొడిగించారు. మార్చి 20వ తేదీతో సిసోడియా కస... Read more
రాహుల్ పై అనర్హత వేటును తప్పుబట్టిన కేసీఆర్ – మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం
అటు రాహుల్ పై అనర్హత వేటు వేయడాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ఈ విషయంలో రాహుల్ కు మద్దతుగా నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్…. మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రతిపక్ష పార... Read more