పాల్ఘర్ సాధువుల హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు – హత్యకేసును సీబీఐ ఇచ్చేందుకు అనుమతి
మహారాష్ట్ర పాల్ఘర్లో సాధువులపై మూకుమ్మడిదాడి, హత్య కేసు విచారణను సీబీఐకి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఘటనపై సీబీఐ విచారణకు అనుమతించాలంటూ షిండే సర్కారు సుప్రీంను కోరింది. ఇంతకుముం... Read more
సింగపూర్ కు కిలో గంజాయిని అక్రమంగా తరలించిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను కోర్టు ఆదేశంతో ఉరితీసింది సింగపూర్ ప్రభుత్వం. తనకు ఉరి తప్పించాలంటూ అతను అనేకసార్లు కోర... Read more
అవినాష్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ – ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ… తాజా సప్లిమెంటరీ చార్జ్ షీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చింది. ఆయనతో పాటు కవిత, అరుణ్ రామచంద్ర పిళ్ళై,... Read more
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT 12 వ తరగతి పాఠ్య పుస్తకాలనుంచి తొలగించిన భాగాలను స్టేట్ సిలబస్ లో చేర్చాలని కేరళ సర్కారు నిర్ణయించింది. తొలగించిన పాఠ్యాంశాలను స్... Read more
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం – మందుపాతర పేల్చి జవాన్లను పొట్టనపెట్టుకున్న నక్సలైట్లు
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. దంతెవాడ జిల్లా అరణ్పూర్లో మందుపాతర పేల్చి 10మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఓ డ్రైవర్ కూడా చనిపోయాడు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్... Read more
ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ‘మన్ కీ బాత్’ రేడియో షో 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30వతేదీన ప్రసారం కానున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీని అభినందిస్తూ…మన్... Read more
బిహార్ మాజీ ఎంపీ, పేరుమోసిన మాఫిడా డాన్ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలుగువాడైన దళిత ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ఆనంద్ మోహన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం తన కొడు... Read more
కేరళలో మొదటి వందేభారత్ రైలుకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ.ర తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతినందిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కా... Read more
చూస్తుంటే ఊపిరాగిపోతోంది, ఏదో ఒకరోజు వెళ్తా – ఆకట్టుకునే చిత్రాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ సందేశాత్మక పోస్టులు పెడుతుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి, భారతీయుల ఘనత గురించి ఎక్కువగా షేర్ చేస్తుంటారాయన. ఇక ఇవ... Read more
ఎలన్ మస్క్ బ్లూటిక్ యూజర్లకు షాక్ ఇచ్చారు. డబ్బులు చెల్లించని వారికి వెరిఫికేషన్ మార్క్ను తొలగించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల ఖాతాల ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్లను... Read more
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధంచే... Read more
పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ పట్ల విధేయతను చాటుకున్న కర్నాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సామాన్య కార్యకర్తనని గొప్పగా చెప్పుకునే మిమ్మల్ని చూస్తు... Read more
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు – చేవెళ్లలో ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ లో పాల్గొననున్న హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23వ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేవెళ్లకు వస్తున్న విషయం తెలిసిందే.ఈన... Read more
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం స్టే -హైకోర్ట్ ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. ఈనెల 25 వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చే... Read more
దేశం విడిచి వెళ్లేందుకు యత్నం – అమృత్ పాల్ భార్య కిరణ్ కౌర్ ను అడ్డుకున్న పంజాబ్ పోలీసులు
పోలీసుల కళ్లుగప్పి దేశం విడిచి పారిపోబోతున్నఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను అమృత్ సర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. దొంగతనంగా లండన్ వెళ్తున్నట్టు గుర్తించారు. అక... Read more
అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
హెన్రీ జాక్ సన్ సొసైటీ తాజాగా ఇచ్చిన తన “హిందూ ధర్మం పై ద్వేషం” అనే నివేదికలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి. ఛార్లెట్ లిటిల్ వుడ్ అనే ఆమె సుమారు1000మంది హిందూ తల్లి తండ్రులను ఇంటర్వ్... Read more
అయోధ్య ఆలయంలో కొలువయ్యే రామయ్య కోదండపాణి – కర్నాటక నుంచి సేకరించిన కృష్ణశిలతో రాముడి రూపు
అయోధ్యలో సిద్ధమవుతున్న భవ్యమందిరంలో కొలువుదీరనున్న రామయ్య విగ్రహం రూపురేఖలు నిర్ణయం అయ్యాయి. మందిరంలో రామయ్య కోదండపాణిగా దర్శనమిస్తాడని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. కర... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్నాటకలో ఘోరం జరిగింది. బీజేవైఎం నాయకుడిని ప్రత్యర్థులు హత్యచేశారు. ధార్వాడ్ జిల్లా కోతూర్ లో ఈ ఘటన జరిగింది. ప్రవీణ్ కుమార్ ను అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపా... Read more
తమిళనాడులో బయటపడిన 7శతాబ్దికి చెందిన తామ్రపత్రాలు – ఇంకా పంచలోహ విగ్రహాలు, 50 పీఠాలు
7 వ శతాబ్దికి చెందిన కవి జ్ఞాన సంబంధర్ తమిళంలో రాసిన తేవరం శ్లోకాలున్న తామ్రఫలకాలు బయటపడ్డాయి. తమిళనాడులోని సిర్కాళి శ్రీ బ్రహ్మపురీశ్వరర్-సత్తైనాధర్ ఆలయంలో తవ్వకాల్లో వీటిని గుర్తించారు. తా... Read more
చైనాను పక్కకు నెట్టి… ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం భారత్ జనాభా 142. 86 కోట్లకు చేరగా…చైనా జనాభా 142.57 కోట్లు. చాలాఏళ్లుగా అత్యధిక జనాభా రికార... Read more
మాఫియాపేరుతో ఇంకెవరూ ఎవర్నీ బెదిరించలేరు – అతిక్ హత్య తరువాత తొలిసారి స్పందించిన యోగి
అతీక్ అహ్మద్ హత్య నేపథ్యంలో సీఎం యోగి తొలిసారి స్పందించారు. గూండాలు ఇక మాఫియా పేరుతో యూపీలో ఎవర్నీ బెదిరించలేరని ఆయన అన్నారు. అన్నట్టుగానే మాఫియా అంతు చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో చట్టబద్దప... Read more
హోంమంత్రి అమిత్ షా కెమెరామన్ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయన తన కెమెరాకు పని చెప్పారు. ఆ ఈశాన్య రాష్ట్రపు సహజసిద్ధ అందాల్ని బంధించారు. అమిత్ షా అరుణాచల అందాల వీడియోను ప్రధాని... Read more