మణిపూర్లో క్రమంగా ప్రశాంతవాతావరణం నెలకొంటోంది. ఇంఫాల్ సహా 11 జిల్లాల్లో కర్ఫ్యూను నాలుగు గంటలపాటు సడలించారు. 24 గంటల్లో ఎక్కడ కూడా ఒక్క అవాంఛనీయ ఘటనా జరగలేదు. కొన్నిరోజులుగా స్థానిక గిరిజన త... Read more
కేడర్, నియామకాలతో సంబంధం లేకుండా బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకేవిధమైన యూనిఫాం తీసుకురావాలని భారత సైన్యం నిర్ణయించింది. కల్నల్ స్థాయి, ఆర్మీ కంటే తక్కువ స్థాయి అధికారుల యూనిఫాంలో ఎలాం... Read more
శ్రద్ధావాకర్ హత్యకేసు:అఫ్తాబ్ రుజువులను మాయం చేశాడని నిర్థారించిన కోర్టు, విచారణ వేగవంతం
సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ఆమెను అతి కిరాతకంగా పొట్టనపెట్టుకున్న ఆప్తాబ్ పూనావాలా చంపిన అనంతరం రుజువులు లేకుండా మాయం చేశాడనే ఆరోపణలకు ఆధారాలు లభించాయి.... Read more
కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. మొదట్లో సర్వేలన్నీ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలని చెప్పాయి. అయితే కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ గ్రా... Read more
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు దుర్మరణం చెందారు. రాజౌరీ సెక్టార్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడ ఉగ్రవాదుల కదలికలపై సైన్యానికి సమాచారం అందడంతో ఆర్మీ కూం... Read more
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా మణిపూర్ అట్టుడుకుతోంది. మైటీలను ఎస్టీల్లో చేర్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ పలు గిరిజన సంఘాలు ఆందోళనకు పిలుపున... Read more
ఎందుకంటే, సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల్లో మన భారతీయులు సుమారుగా 3000 మంది చిక్కుకు పోయారు. మన ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి ఇప్పటి వరకు సుమారు 2400 మందిని భారతదేశం తీసుకు వచ్చాయి. అయ... Read more
అసలు ఈ పేరుతో ఒక పురాణం ఉంది అని కూడా ఈ తరంలో చాలా మందికి తెలియదు. పద్దెనిమిది ప్రధాన హిందూమత పురాణాల్లో ఇది ఒకటి. దీనిని ఆ కాల పరిభాషలో ‘పురాణం’ అని పేర్కొన్నారు కానీ ఇది నిజంగా... Read more
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచే పూజలు, హోమాలు కొనసాగాయి. అనంతరం మూహూర్త సమ... Read more
తప్పు చేసిన వారికి భయముండాలి – అవినీతి అధికారుల ఆస్తులు జప్తు చేయాలి – మద్రాస్ హైకోర్ట్ సూచన
అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేయాలని మద్రాస్ హైకోర్ట్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలపాలంటూ ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేనెల ఏడోతేదీకి వాయ... Read more
శరద్ పవార్ రాజీనామా – పార్టీ చీఫ్ బాధ్యతనుంచే తప్ప రాజకీయాల్ని వీడబోవడం లేదన్న ఎన్సీపీ చీఫ్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ఆయన ప్రకటించారు. పవార్ నోట ఊహించని మాట రావడంతో అంతా షాకయ్యారు. అక్కడే ఆయనకు మద్దతుగ... Read more
పార్టీ సభకు వచ్చిన వారి వల్ల ఇబ్బంది పడిన ఓ వ్యాపారిని ఆదుకుని తన ఔదార్యం చాటుకున్నారు కర్నాటక బీజేపీ నేత, ఎంపీ ప్రతాప సింహ. శుక్రవారం అమిత్ షా మైసూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైసూర్... Read more
పెళ్లి రద్దుపై సుప్రీం కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. కలిసి సంతోషంగా బతకలేని స్థితిలో ఆ జంట విడాకుల కోసం ఆరునెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని… వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని తెలిప... Read more
దేశంలో అందుబాటులో ఉన్న మరో 14 మొబైల్ మేనేజింగ్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆయా యాప్ ల ద్వారా ఉగ్రసంస్థలు, వాటి మద్దతుదారుల మధ్య కమ్యునికేషన్ సాగుతోందని కేంద్రం చెబుతో... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం చేయాలనుకోవడం అభ్యంతకరం – రాష్ట్రపతి ముర్ముకు 120మంది ప్రముఖుల లేఖ
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మత విశ్వాసాలకు , భారతదేశ ఆచార సంప్రదాయాలకు అది విరుద్ధమని ..జోక్యం చేసుకోవాలంటూ 120మంది ప్రముఖులు రాష్... Read more
దేశంలో ఇప్పుడు “స్టార్ట్ అప్స్” హవా నడుస్తోంది. స్టార్ట్ అప్స్ అంటే కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించే కంపెనీలు, ట్రైనింగ్ సెంటర్స్ వంటివి ఏర్పాటు చేయడం. ఈ స్టార్ట్ అప్స్ ఏర్పాటు చేస... Read more
పాల్ఘర్ సాధువుల హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు – హత్యకేసును సీబీఐ ఇచ్చేందుకు అనుమతి
మహారాష్ట్ర పాల్ఘర్లో సాధువులపై మూకుమ్మడిదాడి, హత్య కేసు విచారణను సీబీఐకి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఘటనపై సీబీఐ విచారణకు అనుమతించాలంటూ షిండే సర్కారు సుప్రీంను కోరింది. ఇంతకుముం... Read more
సింగపూర్ కు కిలో గంజాయిని అక్రమంగా తరలించిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను కోర్టు ఆదేశంతో ఉరితీసింది సింగపూర్ ప్రభుత్వం. తనకు ఉరి తప్పించాలంటూ అతను అనేకసార్లు కోర... Read more
అవినాష్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ – ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ… తాజా సప్లిమెంటరీ చార్జ్ షీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చింది. ఆయనతో పాటు కవిత, అరుణ్ రామచంద్ర పిళ్ళై,... Read more
నన్ను ఎంత నిందిస్తే అంత పతనం అవుతారు, ఇప్పటికి కాంగ్రెస్ నన్ను 91 సార్లు అవమానించింది : ప్రధాని మోదీ
తనను నిందించిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ పతనమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల మోదీని విషసర్పమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనీవ్యాఖ్యలు చేశారు. కర... Read more