చూస్తుంటే ఊపిరాగిపోతోంది, ఏదో ఒకరోజు వెళ్తా – ఆకట్టుకునే చిత్రాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ సందేశాత్మక పోస్టులు పెడుతుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి, భారతీయుల ఘనత గురించి ఎక్కువగా షేర్ చేస్తుంటారాయన. ఇక ఇవ... Read more
ఎలన్ మస్క్ బ్లూటిక్ యూజర్లకు షాక్ ఇచ్చారు. డబ్బులు చెల్లించని వారికి వెరిఫికేషన్ మార్క్ను తొలగించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల ఖాతాల ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్లను... Read more
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధంచే... Read more
పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ పట్ల విధేయతను చాటుకున్న కర్నాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సామాన్య కార్యకర్తనని గొప్పగా చెప్పుకునే మిమ్మల్ని చూస్తు... Read more
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు – చేవెళ్లలో ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ లో పాల్గొననున్న హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23వ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేవెళ్లకు వస్తున్న విషయం తెలిసిందే.ఈన... Read more
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం స్టే -హైకోర్ట్ ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. ఈనెల 25 వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చే... Read more
దేశం విడిచి వెళ్లేందుకు యత్నం – అమృత్ పాల్ భార్య కిరణ్ కౌర్ ను అడ్డుకున్న పంజాబ్ పోలీసులు
పోలీసుల కళ్లుగప్పి దేశం విడిచి పారిపోబోతున్నఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను అమృత్ సర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. దొంగతనంగా లండన్ వెళ్తున్నట్టు గుర్తించారు. అక... Read more
అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
హెన్రీ జాక్ సన్ సొసైటీ తాజాగా ఇచ్చిన తన “హిందూ ధర్మం పై ద్వేషం” అనే నివేదికలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి. ఛార్లెట్ లిటిల్ వుడ్ అనే ఆమె సుమారు1000మంది హిందూ తల్లి తండ్రులను ఇంటర్వ్... Read more
అయోధ్య ఆలయంలో కొలువయ్యే రామయ్య కోదండపాణి – కర్నాటక నుంచి సేకరించిన కృష్ణశిలతో రాముడి రూపు
అయోధ్యలో సిద్ధమవుతున్న భవ్యమందిరంలో కొలువుదీరనున్న రామయ్య విగ్రహం రూపురేఖలు నిర్ణయం అయ్యాయి. మందిరంలో రామయ్య కోదండపాణిగా దర్శనమిస్తాడని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. కర... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్నాటకలో ఘోరం జరిగింది. బీజేవైఎం నాయకుడిని ప్రత్యర్థులు హత్యచేశారు. ధార్వాడ్ జిల్లా కోతూర్ లో ఈ ఘటన జరిగింది. ప్రవీణ్ కుమార్ ను అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపా... Read more
తమిళనాడులో బయటపడిన 7శతాబ్దికి చెందిన తామ్రపత్రాలు – ఇంకా పంచలోహ విగ్రహాలు, 50 పీఠాలు
7 వ శతాబ్దికి చెందిన కవి జ్ఞాన సంబంధర్ తమిళంలో రాసిన తేవరం శ్లోకాలున్న తామ్రఫలకాలు బయటపడ్డాయి. తమిళనాడులోని సిర్కాళి శ్రీ బ్రహ్మపురీశ్వరర్-సత్తైనాధర్ ఆలయంలో తవ్వకాల్లో వీటిని గుర్తించారు. తా... Read more
చైనాను పక్కకు నెట్టి… ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం భారత్ జనాభా 142. 86 కోట్లకు చేరగా…చైనా జనాభా 142.57 కోట్లు. చాలాఏళ్లుగా అత్యధిక జనాభా రికార... Read more
మాఫియాపేరుతో ఇంకెవరూ ఎవర్నీ బెదిరించలేరు – అతిక్ హత్య తరువాత తొలిసారి స్పందించిన యోగి
అతీక్ అహ్మద్ హత్య నేపథ్యంలో సీఎం యోగి తొలిసారి స్పందించారు. గూండాలు ఇక మాఫియా పేరుతో యూపీలో ఎవర్నీ బెదిరించలేరని ఆయన అన్నారు. అన్నట్టుగానే మాఫియా అంతు చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో చట్టబద్దప... Read more
హోంమంత్రి అమిత్ షా కెమెరామన్ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయన తన కెమెరాకు పని చెప్పారు. ఆ ఈశాన్య రాష్ట్రపు సహజసిద్ధ అందాల్ని బంధించారు. అమిత్ షా అరుణాచల అందాల వీడియోను ప్రధాని... Read more
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. హత్యకేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలతో సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక బృందానికి అసిస్టెంట్ డీసీపీ సతీష్ చంద్రనాయకత... Read more
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పి చిదంబరం చేసిన ట్వీట్ ఒకటి, సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ” ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు అంతకంటే తక్కువ మొత్తంలో… దేశంలో 19,... Read more
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ ఎక్కడ జరిగిందో తెలుసా? లండన్ లోనా? పారిస్ లోనా? న్యూయార్క్ లోనా? కాదు, ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్ జరిగింది, భూమికి అత్యధిక... Read more
యూపీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ మహ్మద్ హత్య కలకలం రేపుతోంది. మీడియా ప్రతినిధులుండగానే, కెమెరాలు చూస్తుండగానే అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ ను కాల్చిచంపారు. మరి ఈ హత్యకూడా ఎన్ కౌంటరేన... Read more
అన్నామలై పనితీరు, పోరాటాలతో తమిళనాడు బీజేపీలో రోజురోజుకూ జోష్ పెరుగుతోంది. ఇక ఆర్ఎస్ఎస్ తలపెట్టిన రూట్ మార్చ్ లకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 45 ప్రాంతాల్లో కవాతులను సంఘ్ ప్... Read more
పవిత్ర అమర్నాథ యాత్ర జులై ఒకటోతేదీన ప్రారంభం కానుంది. 62 రోజుల పాటు సాగే యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ ప్రకటించింది. వెళ్లాలనుకునేవారు ఈనెల 17 నుంచి ఆన్ లైన్, ఆఫ్... Read more
డిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ ఆదివారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీపై ఆయన్ని ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారు... Read more
ఏప్రిల్ 16న 45 ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ – బందోబస్తు ఏర్పాట్లు చూడాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
తమిళనాడులో రూట్ మార్చ్ నిర్వహించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుమతివ్వడంతో ఆర్ఎస్ఎస్ పనిలో పడింది. ఏప్రిల్ 16న రూట్ మార్చ్ నిర్వహించనున్నట్టు సంస్థ తెలిపింది. మొత్తం 45 చోట్ల మార్చ్ నిర... Read more
Myind Media Redio News – April 14 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedi... Read more
Myind Media Redio News – April 10 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedi... Read more