దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెలకు గానూ ₹1,61,497 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. Read more
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (హెచ్ఎల్పిఎఫ్)లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, కా... Read more
బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఆర్మీలో చేరింది. 21 ఏళ్ల ఇషితా అగ్నివీర్ అయింది. Read more
• తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం Read more
ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ 2023-24 విద్యాసంవత్సరానికి గాను 9 నుంచి 12వ తరగతి పాఠ్యాంశాల్లో పలు మార్పులు చేసింది. Read more
మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి అనుమతి నిరాకరించింది నేషనల్ మెడికల్ కమిషన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ బోర్డ్. Read more
పట్నాలో విపక్షనేతల భేటీని ఫోటో సెషన్ గా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోదీని, ఎన్డీయేను వాళ్లు ఏకం అయినా ఓడించలేరని. Read more
బిహార్లో నితీశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారధ్యంలోని ప్రభుత్వానికి జితిన్ రాం మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చా మద్దతు ఉపసంహరించుకుంది. Read more
జూన్ 20వ తేదీని ”ప్రపంచ విద్రోహుల దినం”గా ప్రకటించాలని కోరుతూ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖరాశారు. 2022 జూన్లో ఆ రోజున ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని బీజేపీ కుట్రతో... Read more
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రారంభమైంది. Read more
అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదాపడింది. గుజరాత్, మహారాష్ట్రలో భారీవర్షాలు, తుఫాన్ కారణంగా ఖమ్మం సభను వాయిదా వేసినట్టు రాష్ట్ర పార్టీ ప్రకటించింది. Read more
భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ... Read more
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో జరగనున్నాయి. 27 ఏళ్ల తరువాత పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. Read more
కర్నాటకలో పరాజయం చవిచూపిన వేళ బీజేపీని గట్టిగానే హెచ్చరించింది ఆర్ఎస్ఎస్. సంస్థ మౌత్ పీస్ ఆర్గనైజర్లో ఆ పార్టీని హెచ్చరిస్తూ పబ్లిషైన ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. Read more
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్ములోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. Read more
ప్రతిపక్ష అన్నాడీఎంకే నాయకుడి చేతిలో కబ్జాకు గురైన వెయ్యికోట్ల భూమిని డీఎంకే సర్కారు స్వాధీనంచేసుకుంది. సుప్రీం తీర్పుతో అది సాధ్యమైంది. Read more
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) సంచలన ప్రకటన చేసింది. వాస్తవంగా చెల్లించవలసినదాని కన్నా పొరపాటున తక్కువ పన్ను చెల్లించినట్లు అంగీకరించింది. Read more
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోబాలాసోర్లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. Read more
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. Read more
ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముందు ఓ రైలు పట్టాలు తప్పి బోగీలు పక్కకు ఒరగడం ఆ రైలును మరో ప్యాసింజర్ రైలు, గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెర... Read more
ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ దార్శనికతకు శివాజీ ఆలోచనలే ప్రేరణఅని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. Read more
మహారాష్ట్రలో మరో జిల్లా పేరు మారింది. అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్యానగర్ గా మారుస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. Read more
మణిపూర్లో జరిగిన హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. Read more
వైరల్ అవుతున్న జితేందర్ రెడ్డి ట్వీట్ – దున్నపోతులకిచ్చే ట్రీట్మెంట్ నాయకులకు ఇవ్వాలన్న బీజేపీ నేత
బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్ చర్చనీయాంశమైంది.దున్నపోతులను తన్ని ట్రాలీ ఎక్కిస్తున్న వీడియో జతచేస్తూ ఆయన ట్వీట్ చేశారు. Read more