కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మదర్సాలలో కూడా రామాయణం, భగవద్గీత ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)... Read more
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయిం... Read more
వెస్ట్ బెంగాల్ రాజకీయం మరింత హీటెక్కుతుంది. ఇప్పటికే అధికార పార్టీ టీఎంసీకి ధీటుగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు బెంగాల్లో పర్యటిస్తూ బీజేపీకి బూస్టి... Read more
ముందు చూపుతో ఆలోచించి తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటే కనీసం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అయినా బతికించుకో వచ్చు.
రాబోయే 10 సం.లలో ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ వినియోగం బాగా తగ్గిపోతుంది. కార్లు బస్సులు. మొదలగునవి. పూర్తిగా బ్యాటరీ మీద ఆధార పడేవే వస్తాయి. Read more
మార్చ్ 31, 2022 కి అంతమయ్యే ఆర్ధిక సం.కి ప్రపంచ ఆర్ధిక రేటింగ్ దిగ్గజాలు ప్రకారం భారత్ అభివృద్ధి రేట్ అంచనాలు:
2022 సం. కి భారత్ GDP అభివృద్ధి ఈ సంస్థల అంచనాల్లో ఒక శాతం అటూ ఇటూగా వున్నా దాదాపు రేటింగ్ ఏజెన్సీస్ అన్ని మాత్రం 2022 లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థా... Read more