ఆఫ్గనిస్తాన్ నుంచి సిక్కులు విమానంలో తీసుకువచ్చిన పవిత్రమతగ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ ను భారత ప్రభుత్వం అధికారికంగా స్వీకరించింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా వెళ్లి తీసుకువచ్చారు.... Read more
ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ అధికారం చేజిక్కుకుంది అని ఒక వైపు సగటు భారతీయులు టెన్షన్ పడుతుంటే, ఈ తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఏర్పడి నందుకు కొందరు సిగ్గు విడిచి బాహాటంగా అనందపడుతూ వుంటే బహుశా మరికొ... Read more
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు చేజిక్కించుకోవడం మధ్య ఆసియా దేశాలకు సంకట పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఒక ప్రక్క ఎక్కువగా కనబడుతూ ఉంటే మరో ప్రక్క చైనా ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లతో సంబంధాల... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం | Pramod Buravalli, Kiran Thummala | 22th August 2021
https://youtu.be/hv9SAv3BiuU Read more
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కన్నుమూశారు.కొత్త కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మృతిపట్ల… ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ప్రముఖులు... Read more
అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింసపై విచారణ మొదలుకానుంది. కోల్ కతా హైకోర్ట్ ఆదేశంతో సీబీఐ రంగంలోకి దిగనుంది.అంతేకాదు ఇతర నేరాలపైనా సిట్ వేయనున్నారు.అయితే హైకోర్ట్ తీర్పున... Read more
భారత్ తిరిగివచ్చేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నవారిని కిడ్నాప్ చేశారన్నవార్తలు ఆందోళన కలిగించాయి. అయితే తాలిబన్లు వారిని విచారించి విడుదల చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సుర... Read more
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు.జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా అంబర్పేటలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.కేంద్ర మంత్రి అయ్యానన్న సంతోషం కన్నా అంబర్ పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉం... Read more
తనపై అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తన ఇన్ స్టా అకౌంట్ ను చైనా హ్యాక్ చేసిందని, తాలిబన్లపై తాను చేసిన పోస్ట్ కనిపించడంలేదనీ వాపోయింది. ‘... Read more
ఆఫ్గన్లో పరిస్థితుల నేపథ్యంలో స్వరభాస్కర్ సహా పలువురి విపరీత వ్యాఖ్యలపై మండిపడ్డారు నటి ప్రణీత. ‘హిందుత్వ టెర్రర్’ అనే పదాన్ని వాడుతూ వారి నైజాన్ని బయటపెట్టుకుంటున్నారనీ అన్నారు.... Read more
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు కొలువుదీరనున్నారు. అంతేకాదు… తొలిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం... Read more
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన నన్ను అబ్బురపరిచింది : టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన తీరు తనను అబ్బురపరిచిందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న అందరినీ మోదీ ప్రశంసించడం... Read more
“ప్రపంచ హిందుత్వ కూల్చివేయడం ఎలా” అనే ఈ ఈవెంట్ని ఇస్లాం ఉగ్రవాదులను, క్రిస్టియన్ మత మార్పిడి ముఠా ఆగడాలను వెనకేసుకు వచ్చే వామపక్ష భావజాలం గల భారతీయ మేధావులు, మెదడు నిండా వామపక్ష... Read more
ఆఫ్గనిస్తాన్ సంక్షోభంనేపథ్యంలో ఆ దేశపౌరుల కోసం భారత్ ఈ వీసా దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది. అత్యవసర సమీక్ష నిర్వహించిన హోంశాఖ…వీసా నిబంధనల్లో మార్పు చేసింది. భారత్ వచ్చేందుకు ఆఫ్గా... Read more
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సమర్పించారు. రాజీనామా లేఖను అధినేత్రికి పంపిన వెంటన... Read more
రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించింది ట్విట్టర్. ఆ పార్టీ నేతల ట్విటర్ ఖాతాలను అన్లాక్ చేసింది. లైంగికదాడికి గురైన దళితబాలికను పరామర్శించిన ఫొటోలను షేర్ చేసినందుకు ఆయన ఖాతాను, ఆ ఫొటోను షేర్... Read more
‘జై హింద్…’ ఉద్యమకారులు కలిసినప్పుడు ఒకరినొకరు పలకరింపుగా జైహింద్ అనుకోవాలని మొదట చెప్పినవారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘వందేమాతరం…’ కోట్లాదిభారతీయుల్ని కది... Read more
ఆగస్టు 14 అయిన ఈరోజు దేశ విభజన జరిగిన దినం. నాటి సందర్భాన్ని భయానక ఘటనగా గుర్తు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ నెటిజన్లను, దేశపౌరులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 14 భయంకర జ్ఞాపకం అని ఆయన ట్వీట్... Read more
క్రీ. శ 644 నుండి మనదేశం ఫై ఇస్లాం ఆక్రమణ ప్రారంభమైనది ఇస్లాంతో పోరాటం కీలకదశకు చేరుతున్న సమయంలో ఈస్టిండియా వ్యాపార కంపెనీ భారత్ లో ప్రవేశించింది . 1757- 1857 మధ్య ఈస్టిండియా వ్యాపార కంపెనీప... Read more
బిహార్లో పెద్ద ఎత్తున ఘర్ వాపసీ కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం క్రైస్తవ మతంలోకి వెళ్లినవారంతా తిరిగి స్వధర్మంలోకి వస్తున్నారు. తాజాగా పట్నాలో 30 మంది తిరిగి హిందుత్వంలోకి వచ్చారు. Read more
కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో పిల్లలకు వైరస్ సోకడంతో బెంగళూరులో హైఅలర్ట్ విధించారు. రెండో వేవ్ మధ్యవయసువారిని, యువకులను పొట్టనపెట్టుకుంటే …కొద్దిరోజులుగా పిల్లల్లో పెద్దఎత... Read more
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో హిందీ భాషను తొలగించడం వివాదాస్పదం అవుతోంది. హిందీతో పాటు సంస్కృతాన్నీ తొలగించి ఉర్దూను మాత్రం జాబితాలో ఉంచారు. మొత్తం 12 భాషల్లో ఏదో ఒక... Read more
జనం నాడి తెలుసుకునేందుకు ‘ప్రధాని నరేంద్రమోదీ’ యాప్.. తన పాలన, దేశంలోని పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటున్నారో నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారు. ముఖ్యంగా క... Read more
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓ వైపు పార్లమెంట్లో ఆందోళన జరుగుతుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.... Read more