ఆఫ్గన్లో పరిస్థితుల నేపథ్యంలో స్వరభాస్కర్ సహా పలువురి విపరీత వ్యాఖ్యలపై మండిపడ్డారు నటి ప్రణీత. ‘హిందుత్వ టెర్రర్’ అనే పదాన్ని వాడుతూ వారి నైజాన్ని బయటపెట్టుకుంటున్నారనీ అన్నారు.... Read more
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు కొలువుదీరనున్నారు. అంతేకాదు… తొలిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం... Read more
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన నన్ను అబ్బురపరిచింది : టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన తీరు తనను అబ్బురపరిచిందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న అందరినీ మోదీ ప్రశంసించడం... Read more
“ప్రపంచ హిందుత్వ కూల్చివేయడం ఎలా” అనే ఈ ఈవెంట్ని ఇస్లాం ఉగ్రవాదులను, క్రిస్టియన్ మత మార్పిడి ముఠా ఆగడాలను వెనకేసుకు వచ్చే వామపక్ష భావజాలం గల భారతీయ మేధావులు, మెదడు నిండా వామపక్ష... Read more
ఆఫ్గనిస్తాన్ సంక్షోభంనేపథ్యంలో ఆ దేశపౌరుల కోసం భారత్ ఈ వీసా దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది. అత్యవసర సమీక్ష నిర్వహించిన హోంశాఖ…వీసా నిబంధనల్లో మార్పు చేసింది. భారత్ వచ్చేందుకు ఆఫ్గా... Read more
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సమర్పించారు. రాజీనామా లేఖను అధినేత్రికి పంపిన వెంటన... Read more
రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించింది ట్విట్టర్. ఆ పార్టీ నేతల ట్విటర్ ఖాతాలను అన్లాక్ చేసింది. లైంగికదాడికి గురైన దళితబాలికను పరామర్శించిన ఫొటోలను షేర్ చేసినందుకు ఆయన ఖాతాను, ఆ ఫొటోను షేర్... Read more
‘జై హింద్…’ ఉద్యమకారులు కలిసినప్పుడు ఒకరినొకరు పలకరింపుగా జైహింద్ అనుకోవాలని మొదట చెప్పినవారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘వందేమాతరం…’ కోట్లాదిభారతీయుల్ని కది... Read more
ఆగస్టు 14 అయిన ఈరోజు దేశ విభజన జరిగిన దినం. నాటి సందర్భాన్ని భయానక ఘటనగా గుర్తు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ నెటిజన్లను, దేశపౌరులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 14 భయంకర జ్ఞాపకం అని ఆయన ట్వీట్... Read more
క్రీ. శ 644 నుండి మనదేశం ఫై ఇస్లాం ఆక్రమణ ప్రారంభమైనది ఇస్లాంతో పోరాటం కీలకదశకు చేరుతున్న సమయంలో ఈస్టిండియా వ్యాపార కంపెనీ భారత్ లో ప్రవేశించింది . 1757- 1857 మధ్య ఈస్టిండియా వ్యాపార కంపెనీప... Read more
బిహార్లో పెద్ద ఎత్తున ఘర్ వాపసీ కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం క్రైస్తవ మతంలోకి వెళ్లినవారంతా తిరిగి స్వధర్మంలోకి వస్తున్నారు. తాజాగా పట్నాలో 30 మంది తిరిగి హిందుత్వంలోకి వచ్చారు. Read more
కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో పిల్లలకు వైరస్ సోకడంతో బెంగళూరులో హైఅలర్ట్ విధించారు. రెండో వేవ్ మధ్యవయసువారిని, యువకులను పొట్టనపెట్టుకుంటే …కొద్దిరోజులుగా పిల్లల్లో పెద్దఎత... Read more
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో హిందీ భాషను తొలగించడం వివాదాస్పదం అవుతోంది. హిందీతో పాటు సంస్కృతాన్నీ తొలగించి ఉర్దూను మాత్రం జాబితాలో ఉంచారు. మొత్తం 12 భాషల్లో ఏదో ఒక... Read more
జనం నాడి తెలుసుకునేందుకు ‘ప్రధాని నరేంద్రమోదీ’ యాప్.. తన పాలన, దేశంలోని పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటున్నారో నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారు. ముఖ్యంగా క... Read more
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓ వైపు పార్లమెంట్లో ఆందోళన జరుగుతుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.... Read more
శ్రీనగర్ : శ్రీనగర్లో 2 గ్రనేడ్లతో జర్నలిస్టు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. జర్నలిస్టు ఆదిల్ ఫరూఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దినెలల క్రితం మరో జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఇదే తరహాలో పోలీ... Read more
దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవకారుడు ఖుదీరాం బోస్. 1908లో సరిగ్గా ఇదే రోజు బ్రిటీష్ సర్కారు ఆయన్ని ఉరితీసింది. రికార్డుల ప్రకారం స్వరాజ్య పోరులో ఉరిశిక్ష పడిన అతి చిన్న వయస్కుడు ఖుదీరాం... Read more
Rajakeeya Chadarangam | రాజకీయ చదరంగం | 8th August 2021| MyindMedia Facebook : https://www.facebook.com/myindmedia/videos/587103316060119/ Read more
ఆ రోజు అంటే 2014 సం.ఆగస్ట్ 3వ తేదీ “ఇసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంట ” తీవ్రవాద మూకలు ఉత్తర ఇరాక్ లో సింజార్ అన్న ప్రదేశంలో నివసిస్తున్న ఈ యేజిదిల సమూహం పై విరుచు... Read more
మొట్టమొదటి సారిగా భారత్ చైనాకి ఎదురుగా తన నావీ ని మోహరించడానికి సిద్ధపడ్డది! క్వాడ్ గ్రూప్ [అమెరికా,జపాన్,భారత్,ఆస్ట్రేలియా ]లో భాగంగా చైనాకి వ్యతిరేకంగా పసిఫిక్ మహా సముద్రం లోకి నాలుగు యుద్... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణ స్వప్నం నెరవేసింది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా 130 కోట్ల భారతీయుల కళ్లల్లో మెరుపు మెరిపించాడు. ప్రత్యర్థులకు అందనంత దూరం జావెలిన్ ను విసి... Read more
వీళ్ళు భజన చేసే మెచ్చే నెహ్రూ, ఇందిరా పరివారం వల్లే స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి అన్ని వచ్చాయి చెప్తారు కదా! ఆ పరివారమే కదా ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించారు. భారత్ కి ఒలింపిక్స్ లో మెడల్స్ రాలే... Read more
మోదీ స్టేడియం సంగతేంటి…ఈ జాబితా చూడండి మరి! రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోదీ ప్రకటించగానే... Read more
మీరు మ్యాచ్ ఓడిపోయారేమో కానీ…అద్భుతమైన పోరాటపటిమతో భారతీయులందరి మనసులు గెలుచుకున్నారు. మీరు నిరాశ చెందాల్సిన పని లేదు…వచ్చేసారి తప్పక విజేతలవుతారు.. ఓటమి బాధలో ఉన్న భారత మహిళల హా... Read more