ఈ సెప్టెంబర్ 14 నుండి 27 వరకు అమెరికాలో(UNGA) UN జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలు జరిగాయి . ఆ సమావేశాలలో మధ్య ఆసియా దేశమైనా తజకిస్థాన్ అధ్యక్షుడుఎమోమాలి రహ్మోన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలో కి ... Read more
నీట్ పరీక్షను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్ష పే... Read more
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో ‘రైతుల’ నిరసనతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటన దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన వ... Read more
కాంగ్రెస్ పార్టీ తన తండ్రిని తీవ్రంగా అవమానించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ. జూలైలో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన... Read more
ప్రజారవాణాలో రోప్ వే సేవల్ని వినియోగించుకునే మొదటి నగరం ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కానుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వారణాసి రైల్వే స్టేషన్ నుంచి గొడౌలియాలోని చర్చి స్క్వే... Read more
మహాత్మాగాంధీ హంతకుడు గాడ్సే బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ నిర్మాత మహేశ్ మంజ్రేకర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు గాడ్సే కథ తన మనసుకు హత్తుకుందనీ... Read more
ఆదివారం లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో ఓ జర్నలిస్టు చనిపోయాడు. బీపీ న్యూస్ రిపోర్టర్ రామన్ కశ్యప్ చనిపోయినట్టు మీడియా హౌస్ ఎడిటర్ పంకజ్ ట్వీట్ చేశాడు. పోస్టుమార్టం సందర్భంగా రామన్ కుటుంబసభ్యు... Read more
బంగ్లాదేశ్ నావల్ షిప్ సముద్ర అవిజన్ 5 రోజుల పర్యటన కోసం విశాఖ చేరుకుంది. ఇండియన్ ఈస్టర్న్ నావెల్ కమాండ్ అధికారులు నెవీబ్యాండ్ తో ఘనస్వాగతం పలికారు. వంగబంధు షేక్ ముజుబుర్ రెహమాన్ శతాబ్ది ఉత్స... Read more
భవానీపూర్ నుంచి ఘనవిజయం సాధించారు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ. సమీప అభ్యర్థి ప్రియాంకపై 58 వేల ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వా... Read more
గతంలో భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ను నిర్బంధంలోకి తీసుకుని…చిత్రహింసలు పెట్టి…`కాషాయ ఉగ్రవాదం’ నిజమేనని ఒప్పించేందుకు విఫలయత్నం చేసిన ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సి... Read more
రామ మందిరం మోడల్ దుబాయ్ ఎక్స్పోలో భారత పెవిలియన్లో ప్రదర్శించబడింది. Read more
అసోం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు హిమంత బిశ్వశర్మ. చట్ట విరుద్ధంగా వస్తున్న సెటిలర్లు 2050 నాటికి అసోంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బ్లూప్రింట్ చేశారని అన్నారు. పలు నియోజకవర్గాల్ల... Read more
‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఆపేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అనే డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్ (వీహె... Read more
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ చేజిక్కించుకోనుంది.ఎయిరిండియా ప్రైవేటీకరణలో భాగంగా కీలక ప్రక్రియ పూర్తైంది. సంస్థను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ ను గెలుచుకుంది.... Read more
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ CIPET ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. రేపు జైపూర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాజస్థాన్లోని బన్స్వారా, సిరోహి, హనుమాన... Read more
జమ్ముకశ్లీర్లో నిర్మిస్తున్న జెడ్ మోర్ టన్నెల్ నిర్మాణ పనుల్ని కేంద్ర మంత్రి గడ్కరీ పరిశీలించారు. ఈ రహదారి సొరంగమార్గం శ్రీనగర్ నుంచి సోన్ మార్గ్ వరకు అనుసంధానమై ఉంటుంది. తీవ్రమైన మంచు కురిస... Read more
అస్సాంలోని డరంగ్ జిల్లాలో గత వారం జరిగిన హింసాకాండ వెనుక అతివాద ఇస్లామిక్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఈ సంఘటనలో మతపరమైన కోణం ఉందన... Read more
ఓ టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆర్ఎస్ఎస్ ను తాలిబన్లతో పోల్చిన కవి, సినీగేయరచయిత జావేద్ అఖ్తర్ కు మహారాష్ట్రలోని థాణె కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. తమ సంస్థను అపఖ్యాతి పాల్జ... Read more
హుజూరాబాద్, బద్వేలు అసెంబ్లీ స్థానాలు సహా దేశవ్యాప్తంగా ఖాళీఅయిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలల్లోని మూడు పార్లమెంట్ , 30 అసెంబ్లీ స్థానాలక... Read more
జేఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్, గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్ను కలిసి, పార్టీలో చేరార... Read more
సరస్వతీ శిశుమందిరాల్లో చదువుతున్న విద్యార్థుల్లో మత విద్వేషాలు పెంచుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలల హక్కుల పరిరక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. పాఠశాలల... Read more
పీసీసీ పదవికి సిద్దూ రాజీనామా… బీజేపీ వైపు కెప్టెన్ చూపు – వేడెక్కిన పంజాబ్ రాజకీయం..
పంజాబ్ కాంగ్రెస్ కు మరో షాక్. ఇటీవలే రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరవచ్చనే వార్తల నడుమ ఆ రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలనుంచి తప్పుకున్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. పంజాబ్ సం... Read more
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం అదే సెంట్రల్ విస్టా పనులు శరవేగంతో జరుగుతున్నాయి. వచ్చే సం.కి అంటే స్వాతంత్య్రం వచ్చి 75 సం.లు అయిన సందర్భంగా ఈ కొత్త పార్లమెంట్ భవనంలో నే కార్యకలాపాలు జరిగే వ... Read more
ఏ దేశానికి వెళ్లినా దేశ సంస్కృతీ వారసత్వాలను ప్రతిబింబించే కానుకలను అక్కడి ప్రముఖులకు ఇవ్వడం ప్రధానిమోదీకి అలవాటు. ఇక అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ ఈసారి అపురూప కానుకలను తీసుకెళ్లారు. భారతసం... Read more
భారత వాయుసేన మరింత బలోపేతం అవుతోంది. స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 20వేల కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 56 సీ-295 మ... Read more