హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక... Read more
శ్రీనగర్ పాతబస్తీలో మహ్మద్ ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఓ కశ్మీర్ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఇబ్రహీం సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఛాతి, పొత్తికడుపుప... Read more
రాష్ట్రపతికి దిష్టి తీసిన మంజమ్మ.. కదిలి వచ్చిన వనదేవత తులసి.. అందరిదృష్టీ ఆ అమ్మలపైనే…
పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ జెండర్ జోగమ్మ, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్లి పురస్కారం అందుకున్న తులసీ గౌడ భారతీయులందరి దృష్టినీ అకర్షించారు. చ... Read more
బీహార్ జార్ఖండ్ బంగాల్ ఒడిస్సా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖమైన పండుగగా నిర్వహించబడే “ఛత్” పూజ… అనగా మంత్రాలు ఏవీ లేకుండానే యజ్ఞాలు ఏవి లేకుండానే పండితులైన బ్రాహ్మణులెవ్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులు “ఓం ప్రకాష్ గర్గ్” జీ (95 ఏళ్లు) దేహాన్ని చాలించారు. ఉత్తరప్రదేశ్ లో జనసంఘ్ సంఘటనా మంత్రిగా, ఉమ్మడి బీహార్ ప్రాంత ప్రచారక్ గా, విశ్వహిందూ పరిష... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట యూపీ బీజేపీ నాయకుడు అజయ్ శర్మ పై కాల్పులు జరిగాయి. ప్రయాగరాజ్ లో అర్థరాత్రి ఆయన ఇంటిసమీపంలో దుండగులు కాల్చారు. అజయ్ శర్మ భుజం, కడుపులోకి దగ్గరినుంచి కాల్పులు జరిపినట్... Read more
త్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై కేసు నమోదు – కట్నం కోసం వేధించిన అత్తమామలపై కూడా కేసు
ఫోన్లో మూడు సార్లు తలాక్ చెప్పిన మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన మహ్మద్ ఖాన్ అనే వ్యక్తిని అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశాడు. సెప్టెంబర్ 21 ఫోన్ లో తనకు తలాక్ చెప్పాడంటూ అతని... Read more
IRCTC ద్వారా రిలీజియస్ టూరిజం ప్రోత్సహించడానికి “దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద దేశంలో ముఖ్యమైన మత పరమైన యాత్రా స్థలాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ IRCTC వివిధ రకాల ప్రత్యేక... Read more
ప్రపంచ వ్యాప్తంగా ఔషధ మొక్కల డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం వీటి సాగుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో అంటే సుమారు 1.80లక్షల ఎకరాల భూమిలో... Read more
అసోంలోని లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్రప్రభుత్వం. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సత్వరం తొలగించాలన్న గౌహతి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం... Read more
నాపై విమర్శలు చేసేవారికి తాను తీసుకున్న అవార్డే తగిన సమాధానం చెప్తుందని బాలీవుడ్ నటి కంగనారనౌత్ అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా కంగనా పద్మశ్రీ అందుకున్నారు. పురస్కారం అందుక... Read more
ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థా... Read more
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంద... Read more
ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ.అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకి 70 శాతం ప్... Read more
‘శ్రీ రామాయణ యాత్రారైలు’ ను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నవంబర్ 7న ఢిల్లీ నుంచి ప్రారంభించింది. పలు పుణ్యక్షేత్రాల మీదుగా రైలు... Read more
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీద... Read more
తీవ్రవాద సంస్థ SFJ, ఇతర ఖలిస్తానీ అనుకూల గ్రూపులు పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల NIA బృందం కెనడాకు చేరుకుంది.NIA బృందం ఈ నాలుగు రోజుల పర్యటనలో USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ వంట... Read more
భారత పౌరసత్వం నిరూపించుకుంటే ధోల్పూర్ నుంచి తొలగించిన కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆక్రమణదారులకు పరిహారం ఇచ్చేది లేదని గౌహతి హైకోర్టుకు అస్సాం ప్రభుత్వం వివరణ ఇచ్చింది... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం పై ఇస్లామిస్టుల తిట్లవర్షం..
దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ను ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు. బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా “To those celebrating, #Happy Di... Read more
“బ్రహ్మ సత్యం జగన్మిథ్య:” అన్నారు జగద్గురు ఆదిశంకరులు. ఇక’అఖాడ’ ఆలోచన వెనుక ఉన్న శక్తీ ఆయనేనని చాలామందికి తెలీదు. మొదట ఆదిశంకరాచార్య ‘దశనామి’ సంప్రదాయాన్న... Read more
ఈసారి కరసేవ కనుక జరిగితే రాముడు, కృష్ణుడి భక్తులపై కురిసేవి బుల్లెట్లు కాదు పూలవర్షం అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ఆయనీవ్యాఖ్యలు చేశారు. Read more
కేంద్రం పెట్రోల్ పై విధించే పన్నులలో మూడు రకాల కంపోనెంట్స్ ఉంటాయి. అవి.. 1. సెంట్రల్ ఎక్సైజ్ 2. రోడ్ సెస్ 3. ప్రత్యేక ఎక్సైజ్ వీటిల్లో ఎక్సైజ్ పెంచితే దానిలో రాష్ట్రాలకు 42% వాటా మళ్ళీ ఇవ్వా... Read more
జగద్గురు సమాధి అయిన కేదార్నాథ్లో 12 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 4 శంకరాచార్య మఠాలు, 12 జ్యోతిర్లింగాలు, 86 ప్రముఖ దేవాలయాలలో ఈ కార్యక్రమం... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more