ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థా... Read more
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంద... Read more
ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ.అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకి 70 శాతం ప్... Read more
‘శ్రీ రామాయణ యాత్రారైలు’ ను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నవంబర్ 7న ఢిల్లీ నుంచి ప్రారంభించింది. పలు పుణ్యక్షేత్రాల మీదుగా రైలు... Read more
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీద... Read more
తీవ్రవాద సంస్థ SFJ, ఇతర ఖలిస్తానీ అనుకూల గ్రూపులు పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల NIA బృందం కెనడాకు చేరుకుంది.NIA బృందం ఈ నాలుగు రోజుల పర్యటనలో USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ వంట... Read more
భారత పౌరసత్వం నిరూపించుకుంటే ధోల్పూర్ నుంచి తొలగించిన కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆక్రమణదారులకు పరిహారం ఇచ్చేది లేదని గౌహతి హైకోర్టుకు అస్సాం ప్రభుత్వం వివరణ ఇచ్చింది... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం పై ఇస్లామిస్టుల తిట్లవర్షం..
దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ను ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు. బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా “To those celebrating, #Happy Di... Read more
“బ్రహ్మ సత్యం జగన్మిథ్య:” అన్నారు జగద్గురు ఆదిశంకరులు. ఇక’అఖాడ’ ఆలోచన వెనుక ఉన్న శక్తీ ఆయనేనని చాలామందికి తెలీదు. మొదట ఆదిశంకరాచార్య ‘దశనామి’ సంప్రదాయాన్న... Read more
ఈసారి కరసేవ కనుక జరిగితే రాముడు, కృష్ణుడి భక్తులపై కురిసేవి బుల్లెట్లు కాదు పూలవర్షం అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ఆయనీవ్యాఖ్యలు చేశారు. Read more
కేంద్రం పెట్రోల్ పై విధించే పన్నులలో మూడు రకాల కంపోనెంట్స్ ఉంటాయి. అవి.. 1. సెంట్రల్ ఎక్సైజ్ 2. రోడ్ సెస్ 3. ప్రత్యేక ఎక్సైజ్ వీటిల్లో ఎక్సైజ్ పెంచితే దానిలో రాష్ట్రాలకు 42% వాటా మళ్ళీ ఇవ్వా... Read more
జగద్గురు సమాధి అయిన కేదార్నాథ్లో 12 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 4 శంకరాచార్య మఠాలు, 12 జ్యోతిర్లింగాలు, 86 ప్రముఖ దేవాలయాలలో ఈ కార్యక్రమం... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more
ఈ ఏడాది కూడా సరిహద్దులో సైనికవీరులతో దీపావళి వేడుక చేసుకున్నారు భారత ప్రధాని మోదీ. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో జమ్మూకు చేరుకున్న ఆయన అక్కడినుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు రేఖ దగ్గరకు వ... Read more
అక్కడ తగ్గించారు, మీ సంగతేంటి – పెట్రోల్ ధరలపై తెలుగురాష్ట్రాల సీఎంలను ప్రశ్నిస్తున్న ప్రజలు
దీపావళి పండగకు బహుమతిగానా అన్నట్టు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై పదిరూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వెంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు... Read more
దేవభూమి ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం కేదార్ నాథ్ ను దర్శించారు భారతప్రధాని మోదీ. కేదారనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. 2013 నాటి వరదల్లో విధ్వంసం తరువాత పునర్నిర్మించిన ఆదిశంకరాచార్... Read more
రేపటి దీపావళి వేడుకకు అయోధ్యాపురి ముస్తాబైంది. సరయూతటి విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. Read more
ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో జమ్మూ కాశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ విక్రమ్ రాంధవాను అన్ని పదవులు, ధ్యతల నుంచి తొలగించింది బీజేపీ. టీ ట్వంటీ ప్రపంచ కప్ లో…ఇండియా ప... Read more
బాలీవుడ్ హీరోయిన్లు సారాఅలీఖాన్, జాన్హవి కపూర్ ఈమధ్య పుణ్యక్షేత్రాలు బాగా తిరుగుతున్నారు. ఇటీవలే కేదార్ నాథ్ ను సందర్శించారు. ఈ ఇద్దరి ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ముస్లిం అయిన సారా కేదార... Read more
జర్నలిస్ట్ రుబియా లియాఖత్ మరోసారి ఇస్లామిక్ వాదులు టార్గెట్ చేశారు. న్యూస్ స్టూడియోలోకి వెళ్తూ నేలను తాకి నమస్కరించడమే ఆమె ఈ సారి చేసిన పాపం… గ్రేట్ ఫీలింగ్… ఈ అనుభూతిని అందించిన... Read more
కేదారినాథ్ లో 12 అడుగుల ఆదిశంకరుల విగ్రహం ఆవిష్కృతమవుతోంది. నవంబర్ 5న అంటే మరో రెండురోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చార్ ధామ్ దేవస్థానం... Read more
నటుడు ప్రకాశ్ రాజ్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఆయన నటించిన తాజా చిత్రం జై భీమ్ లోని ఓ సన్నివేశంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తరచూ ఉత్తరాది, దక్షిణాది అంటూ వేరు చేసి మాట్లాడే ప్రకాశ్ ర... Read more
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ను ఈడీ అరెస్ట్ చేసింది.అనిల్ దేశ్ముఖ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 12 గంటలకు పైగా విచారించింది. విచారణ తర్వాత అ... Read more
పంజాబ్ లో కొత్తపార్టీ ఆవిర్భవించనుంది. ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్తపార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్ర... Read more