అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జ... Read more
మహ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీపై ఫిర్యాదు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రిజ్వీ ఇటీవల రాసిన ఓ పుస్తకంలో ప్రవక్తను దూషిస్తూ... Read more
శబరిమల ఆలయంలో నైవేద్యం/ప్రసాదం తయారీకి “అపవిత్రమైన హలాల్ బెల్లం” వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మరియ... Read more
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేం నిర్ణయించాం. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెరిగి, ఏటా లక్షా 25 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. మేం తీసుకొచ్చిన చట్టాల లక్ష్యం రైతులకు, ముఖ్యంగా చిన్న,... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రక్షణ రంగంలో భారతదేశపు స్వావలంబనకు భారీ ఊతాన్ని ఇవ్వనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస... Read more
అత్యాధునికంగా సరికొత్త సొబగులతో తణుకులీనుతున్న ఇది ఏ విదేశానిదో కాదు. ఎయిర్ పోర్టూ కాదు. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ పేరు పూర్వం హాబీబ్ గంజ్ అని ఉండేది. ఇప్పుడు పేర... Read more
భారతీయ రైల్వేలు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి POD రిటైరింగ్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఈ POD రిటైరింగ్ గదులు ప్రయాణీకుల ప్రయాణాలను సౌకర్యవంతంగా మరియు సులభంగా చేస్తాయి.... Read more
పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి ధర విషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్ కు (సి.సి.ఐ.క... Read more
నవంబర్ 15వ తేదీన కేరళలోని పాలక్కాడ్లో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ను అతివాద గూండాలు నరికి చంపారు. ఉదయం 9:00 గంటలకు తన భార్యతో కలిసి అతను మోటారు సైకిల్పై వెళుతుండగా అతడిపై దాడి జరగడంతో... Read more
కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరిచారుకర్తార్పూర్ గురుద్వారా యాత్రను కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్... Read more
ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ సాగుతోంది. ఈ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ ఇరు పార్టీల నాయకులూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుక... Read more
అమర సైనికునికి అంతిమ వీడ్కోలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కేంద్రే సంజీవ్ కొన్ని రోజుల క్రితం దక్షిణ సుడాన్ లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై మరణి... Read more
విమానంలో సహ ప్రయాణుడికి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరద్. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ముంబై వస్తుండగా…విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో... Read more
తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, మహాత్మాగాంధీకి మధ్య క్లిష్టమైన సంబంధం ఉండేదని నేతాజీ తనయ అనితా బోస్ అన్నారు. నేతాజీని తాను నియంత్రించలేనని గాంధీ భావించారని…అయితే గాంధీకి నేతాజీ గ... Read more
ఇస్లామిక్ ఎజెండాను విద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతోంది కేరళలోని మలప్పురం మున్సిపాలిటీ. ముస్లిం లీగ్ ఏలికలో ఉన్న ఆ పురపాలిక ‘మిషన్ 1000’ పేరుతో వేగంగా పనికాని... Read more
మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్... Read more
భారత్ లోని రోడ్లపై ఇక విమానాలు కూడా దిగబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా శత్రుదేశాలు మన వాయుసేనను, స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి తలెత్తితే యుద్ధ విమానాలను “రోడ్ రన... Read more
ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అత్యవసర చర్యలు చేపడుతోంది కేజ్రీవాల్ ప్రభుత్వం. స్కూళ్లు మూసివేత, నిర్మాణ పనులపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు... Read more
కేరళ పాలక్కడ్ జిల్లాలోని మంబరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తను ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సోమవారం ఉదయం దారుణంగా హత్... Read more
నేత్రవైద్య నిపుణులు డాక్టర్ గౌడ జనార్దన్ రచించిన ‘ఆనందమయ జీవితానికి ఆరోగ్యసాధన’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ షేక్ పేటలోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మ... Read more
ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథుడి ఆలయంలో ఇవాళ మాతా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టంచారు. వందేళ్ల క్రితం కాశీ ఆలయం నుంచి చోరీ అయిన ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి తీసుకువచ్చ... Read more
ఈనెల 17 నుంచి కర్తార్ పూర్ కారిడార్ ను తిరిగి తెరవనున్నట్టు హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కోవిడ్ కారణంగా 2020 మార్చిలో యాత్రను రద్దు చేశారు.. ”కర్తార్పూర్ గురు... Read more
త్రిపురకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు సమృద్ధి సకునియా, స్వర్ణ ఝా లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతసామరస్యానికి విఘాతం కల్గించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేయడమే కారణం. వీహెచ్పీ నేత కంచన... Read more
మణిపూర్లోని చురాచంద్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపుదాడికి కమాండింగ్ ఆఫీసర్, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు సహా 46 అస్సాం రైఫిల్స్కు చెందిన నలుగురు సైనికులు బలయ్యారు. చైనా ఆదేశాల మేరకే ఈ దాడి జర... Read more