జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా లో జరిగిన కార్యక్రమం: అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణం కోసం బాబర్ కట్టిన కట్టడాన్ని కూల్చివేసిన 1992వ సంవత్సరం గీతా జయంతి నాడు జరిగిన కరసేవ సందర్భాన్ని పురస్కరించుక... Read more
నరుడికి నారాయణుడు బోధించిన జీవనసారం భగవద్గీత.. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్తవ్య బోధ మాత్రమే కాదు, ఇది సకల ఉపనిషత్తుల సారం. ప్రపంచంలోనే తొలి వ్యక్తిత్వ, మరో విక... Read more
వారణాశిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేశారు భారత ప్రధాని మోదీ. రోజంతా ఆయన కాశీలోనే గడిపారు. ఉదయం వారణాశి చేరుకున్న ఆయనకు సీఎం యోగి,... Read more
మత ప్రాతిపదికపై భారత దేశ విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1971 భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని తెలిపారు. 1971లో భారత్ విజయం, ఇండో-బంగ్ల... Read more
గంగ నుంచి విశ్వనాథాలయం వరకు నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులను మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ప్రత్యక్షంగా వేలాదిమంది పాలుపంచుకోగా…కోట్లాదిమంది వివిధ మాధ్యమాల ద... Read more
కాశీలో గంగా పూజ – పుణ్యస్నానం తరువాత మరోసారి విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు ప్రధాని. తరువాత గంగానదిలో నౌకా విహారం చేశారు. విహార నౌకలోనే ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. Read more
మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని మరోసారి భారత యువతి గెలుచుకుంది. హర్నాజ్ కౌర్ సింధు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. ఇజ్రాయెల్ లోని ఐలాట్ లో జరిగిన తుది పోటీలో హర్నాజ్ విజేతగా నిలవ... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభ వేడుక సందర్భంగా నగరంలోని పారిశుధ్య కార్మికులనూ మోదీ పలకరించారు. వారిపైకి పూలు చల్లి అభినందించారు. గతంలో కూడా వారణాశి పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగారు మోదీ. Read more
అప్పటికప్పుడు మూడుసార్లు దుస్తులు మార్చారు మోదీ. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా వారణాశి వెళ్లిన మోదీ ఒక్కో సందర్భంలో ఒక్కో డ్రెస్ లో కనిపించారు. గోధుమరంగు కుర్తాలో వారణాశి చ... Read more
మోదీ వారణాశి పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. భద్రతాధికారులే అవాక్కయ్యారు. ప్రధాని విశ్వనాథాలయం సమీపానికి చేరుకోగానే… ఓ సాధువు హఠాత్తుగా మోదీ వాహనంవైపు వచ్చారు. మోదీ పర్సనల్ సెక్యూరిటీ... Read more
కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన భారత ప్రధాని మోదీకి వారణాశిలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి పట్టణానికి చేరుకునే దారిపొడవునా ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలిక... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వారణాశి చేరుకున్న మోదీ ముందు కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి హారతినిచ్చారు. Read more
దివ్య కాశీలోని “బాబా విశ్వనాథుని” పుణ్యక్షేత్రం. పవిత్ర గంగానది నుంచి నేరుగా ఆలయ గర్భ గుడి వరకు రూ 900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ గారు జాతికి... Read more
మనదేశం యొక్క అత్యంత విజయవంతమైన ఆయుధం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆర్మీ కమాండర్లు తమ శాయశక్తులా ప్రయత్నించారని బ్రహ్మోస్ మాజీ చీఫ్ ఎ శివథాను పిళ్లై తన పుస్తక... Read more
8డిసెంబర్ 2021 న దక్షిణ భారతదేశం తమిళ రాష్ట్రంలోని వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ లో ఒక ఫంక్షన్ లో పాల్గొనేందుకు భారత వైమానిక దళం హెలికాప్టర్ (Mi-17VH)లో ప్రయాణిస్తూ తమిళ... Read more
ఉత్తరాఖండ్ పౌరీగర్వాల్ లోని పౌరీ శివారులో ఉన్న ఇది జనరల్ బిపిన్ రావత్ ది..దేశసేవకోసం ఆర్మీలో చేరి అంచలంచలుగా ఎదిగిన రావత్ కు తన గ్రామమంటే ప్రాణం. రిటైర్డ్ అయ్యాక ఇల్లు బాగుచేసుకుని శేషజీవితం... Read more
హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు యావత్ దేశం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలో జరిగిన రావత్ అంతిమ యాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. దారిపొడవ... Read more
హెలికాఫ్టర్ ప్రమాదంపై సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు
బిపిన్ రావత్ మరణంపై సంతోషం వ్యక్తం చేస్తూ..అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసిన వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జమ్ము, కశ్మీర్, లద్దాక్, రాజస్థాన్, గుజరాత్, యూపీ పోలీసులు ఇప్పటికే పలువురిని... Read more
హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ బిపిన్ రావత్, రావత్ సతీమణి మధులిక సహా ఉన్నతాధికారులకు ప్రవాసభారతీయులు నివాళులు అర్పించారు. న్యూజెర్సీలోని శ్రీ సాయి దత్త పీఠం సహా పలుచోట్ల కా... Read more