కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవానికి మోదీతో కలిసి హాజరైన బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు అయోధ్యను సందర్శించారు. సీఎంలతో పాటు పలు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలూ కొత్తగా నిర్మిస్తున్న రామా... Read more
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సంస్కరణకు శ్రీకారం చుట్టింది కేంద్రం. బోగస్ ఓట్లను ఏరివేసే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఇందుకు సంబంధించిన బిల్... Read more
ఏపీ, తెలంగాణల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల బిజెపి ఎంపీ లకు తనింట్లో ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశాల్లో ఈ వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో... Read more
దేశంలోని ప్రసిద్ధి చెందిన దుర్గాపూజకు యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పశ్చిమబెంగాల్లో దుర్గా నవరాత్రుల్లో భాగంగా చేసే పూజలు ఎంతో ప్రశస్తమైనవి. డిసెంబర్ 13 నుండి 18 వరకు పారిస్లో జరుగు... Read more
ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పరిస్థితి చేయిదాటి పోయినదని స్వయంగా అధికార పార్టీ ఎంపీ పార్లమెంట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదుకొంటే గాని ముందడుగు... Read more
నోటిఫికేషన్ రాకముందే పంజాబ్ లో ఎన్నికల కోలాహలం నెలకొంది. అన్ని పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక నేతల ఫిరాయింపులూ జోరందుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ స... Read more
ఇకపై దేశంలోని రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డును అందజేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రైతుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు (ఐడీ) రూపొందించే ప్రక్రియ కొనసాగుతో... Read more
మత మార్పిడి నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కర్నాటక ప్రభుత్వం. అక్రమ మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్లు, చర్చిలపై హిందుత్వ సంస్థల ప్రతినిధుల దాడులు పెరుగుతున్న నేపథ... Read more
బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టును ఛేదించింది ఉత్తరప్రదేశ్ ఏటీఎస్. మొత్తం 9మంది బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకు... Read more
తమ S-500 ‘Prometey’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసే తొలి దేశం భారతే కానుందని రష్యా ఉపప్రధాని యూరీ బోరిసోవ్ అన్నారు. ఆ అధునాతన సిస్టమ్ తమ తరువాత……దాన్ని పొందే ఇతర దేశాల జా... Read more
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈనెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక్క ఎస్బీఐలోనే ఎక్కువగా 8,544 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అల... Read more
ప్రపంచ ప్రసిద్ధ కంపెనీకి భారతీయ బాస్ – ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ చానల్ సీఈవోగా లీనా నాయర్
ప్రపంచంలోని ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుతం భారతీయులే బాస్ లుగా ఉన్నారు. మేమేం తక్కువ తిన్నామంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సత్తా చాటుతోంది భారతనారి. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా... Read more
2022-23 సాధారణ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఆర్థికరంగ నిపుణులు, పలు స్టేక్ హోల్టర్ గ్రూపులతో ఆమె ఇవాళ డిల్లీలో సమావేశమయ్యారు. వ్యవ... Read more
కర్ణాటకలో పోలీస్ స్టేషన్ ఎదుటే నమాజుకు సిద్ధమైన పీఎఫ్ఐ ఆందోళనకారులు – పోలీసుల లాఠీచార్జి
ముగ్గురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలను కర్ణాటక ఉప్పినగండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చ... Read more
దేశంలో పలుచోట్ల వరుస ఉగ్రదాడులకు పథక రచన చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐకి చెందిన ఇద్దర్ని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్దమొత్త... Read more
వాయుసేన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణంపట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, అత్యంత వృత్తి నైపుణ్యాలతో దేశానికి సేవ చేశారని నివాళులర్పించారు. ఆయన చేసి... Read more
కోవిడ్ కొత్త వేరియంట్ రూపంగా ఓమిక్రాన్ గా తరుముకొస్తోంది. తాజాగా తెలంగాణలో మూడు కేసులు వెలుగుచూశాయి. మూడూ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. హైదరాబాద్ వచ్చిన 24 ఏళ్ల కెన్యా యువకుడితో పాటు సోమాలియా జ... Read more
2020 లో ఆ సైనికుడు దేశసేవలో అసువులు బాసారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు తోటి సైనికులు. తను లేని లోటును పూడ్చే ప్రయత్నం చేస్తూ… అతని సోదరి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. ఉత్తరప్రదేశ్... Read more
ఈనెల 8న కూనూరులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు ఇవాళ కన్నుమూశారు. ఏడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన వరుణ్ ఓడిపోయారు. నాటి ప్రమాదంలో 14 మందికి గానూ పదమూడు మంది ఆరోజే... Read more
హిందూమతంలోకి మారిన షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీం రజ్వీని చెప్పుతో కొట్టిన వారికి 11 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు మొరాదాబాద్ జిల్లా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (A... Read more
విదేశీ దండయాత్రికుల ఆక్రమణల వల్ల ఎన్నో పురాతన ఆలయాలు శిథిలమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా సెక్యులర్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదు. వాటిని పునరుద్ధరించే... Read more
నిన్న కాశి విశ్వనాథ కారిడార్ అట్టహాసంగా ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా మొదలైంది. గంగా నుంచి గర్భగుడి వరకు నిర్మించిన కారిడార్ ను మోడీ ప్రారంభించారు. అయితే ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన భర... Read more
గుజరాత్ సూరత్ లో కొందరు నిర్వహించతలపెట్టిన పాకిస్తానీ ఫుడ్ ఫెస్టివల్ ను స్థానిక బజరంగదళ్ నాయకులు సహా స్థానికులు అడ్డుకున్నారు. ఫెస్టివల్ కు ప్రచారం కల్పిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించ... Read more
“The secret of karma yoga which is to perform actions without any fruitive desires is taught by Lord Krishna in the Bhagavad Gita.” – Swami Vivekananda How much more admirable th... Read more