దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించింది. ఈ మే... Read more
మగధిలోని సంస్కృత యూనివర్సిటీకి వంద ఎకరాలు కేటాయించింది కర్నాటక ప్రభుత్వం. దాదాపు పదేళ్లనుంచి విశ్వవిద్యాలయ కార్యకలాపాలు నడుస్తున్నాయి కానీ సొంత క్యాంపస్ లేదు. తాజాగా భూమిని కేటాయిస్తున్నట్టు... Read more
వృద్ధ తల్లిదండ్రులతో సమయం గడిపేలా ఉద్యోగులకు అదనంగా ఏడు రోజుల సెలవులు ప్రకటించారు అసోం సీఎం హిమంత బిశ్వాస శర్మ. 2021 ఆగస్టులోనే ఆయనీ ప్రకటన చేశారు అయితే ఇకనుంచి అమల్లోకి రానుంది. ఏటా ఏడు రోజ... Read more
ఇస్లాం వైపు ఆకర్షితురాలై ఐసిస్ లో చేరింది – యువతను రిక్రూట్ చేస్తూ ఎన్ఐఏకు చిక్కింది
కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇదినబ్బ కుమారుడు బీఎం బాషా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో…. బాషా కోడలైన మందడిగట్ట... Read more
దుష్ట చైనా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. మొన్న గాల్వాన్ లోయలో చైనా జెండాను ఎగురవేసిన ఆర్మీ…భారత భూభాగంలోకే వచ్చినట్టు బిల్డప్ ఇచ్చింది..కానీ అది నిజం కాదు.. కింది ఫొటోను పరిశీలించండి మధ్య... Read more
రాహుల్ యాక్సిడెంటల్ హిందువు, ఎన్నికల పర్యాటకుడు – రాహుల్ ‘హిందు-హిందుత్వ’స్టేట్మెంట్ పై యోగి వ్యంగ్యాస్త్రాలు
తాను హిందువుగా గర్విస్తున్నానని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అమేథీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్య చేశారు. రాహుల్ హిందుత్వ స్టేట్ మెంట్ ను ఎత్తిపొడుస్తూ… మేం భారతీయులం, హిందు... Read more
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్... Read more
ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన చర్చి నిర్వాహకులు – తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో కొండపై ఉన్న అటవీ భూమిని క్యాథలిక్ చర్చి ఆక్రమించిన ఉదంతం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల భూమిని చర్చి ఆక్రమించింది. తాజాగా ఈ విషయాన్ని గుర్త... Read more
‘మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’కి మోది శంకుస్థాపన – వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీరట్ లో ‘మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’కి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో సర్ధాన పట్టణంలోని సలావా, కైలీ గ్రామాలలో యూనివర్సిట... Read more
IMA ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు – క్రిప్టోకరెన్సీపై వరుస ట్వీట్లు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్విట్టర్ ఖాతాలు హ్యాకయ్యాయి. IMA తోపాటు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ICRW , ICWA ట్విట్టర్ ఖాతాల్ని సైబర్ నేరగాళ్లు హాక్ చేశారు. ఆ ట్విట్టర్ అకౌంట్లన... Read more
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ మథుర నుంచి పోటీకి నిలపాలని ఆ పార్టీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. శ్రీకృష్ణ జన్మభూమి నుంచి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించాలనే... Read more
చైనా ధోరణి మారడం లేదు. సరిహద్దులో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మొన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ… తాజాగా గాల్వాన్ లోయనుంచి అంటూ స... Read more
NGO ల ముసుగులో మత మర్పిడులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై మరియు సంస్థలపై ఏ రకమైన సంచలన కార్యక్రమాలు లేదా రెచ్చగొట్టే ప్రకటనలు మొదలగు వాటికి పాల్పడకుండా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రూల్స్ ని ఉటంకిస... Read more
దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి అర్పించింది కర్నాటక మిల్క్ ఫెడరేషన్. పాల పాకెట్ల మీద ఆయన ఫొటోను ముద్రించింది. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న పునీత్ అనేక సేవా కార్యక్... Read more
గిరిజన యోధుడు బిర్సాముండాకు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రముఖ రచయిత తుహిన్ ఎ. సిన్హా ప్రధానికి లేఖరాశారు. గిరిజన విప్లవకారుడైన బిర్సాముండా 1900 సంవత్సరంలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేక... Read more
తన కుమార్తైను కాపాడాలని వీహెచ్పీని ఆశ్రయించిన క్రైస్తవ మహిళ, వీహెచ్పీ చొరవతో బాధితురాలికి విముక్తి
27ఏళ్ల తన కుమార్తెపై ఓ ముస్లిం కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు కాపాడమంటూ ఓ క్రైస్తవ మహిళ విశ్వహిందూ పరిషత్ ను ఆశ్రయించింది. వీహెచ్పీ చొరవతో మంగళూరులో ఉన్న నిందితుడైన ముస్లిం వ్యక్తిని పో... Read more
బీజింగ్ కాదు భుజంగనగర్, జిన్ పింగ్ పేరేమో జటాశంకర్ – చైనా పై భారతీయ సెటైర్లు, మీమ్స్
అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్ వి కాకుండా పోవని భారత్ సైతం ధీటుగానే స్పందిస్తూ చైనా చర్యను ఖండించి... Read more
రాజధాని గువాహతి వీధుల్లో హల్ చేశారు అసోం సీఎం హిమంత బిశ్వాస శర్మ. న్యూఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను పర్యవేక్షిస్తూ స్వయంగా పెట్రోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్... Read more
జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన PAGD నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మహ... Read more
దేశవ్యాప్తంగా 6వేల 3 ఎన్జీవోలు ఫారెన్ కంట్రిబ్యూషన్ లైసెన్సులు కోల్పోయాయి. మన దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం… FCRA ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిబంధన... Read more
న్యూఇయర్ కానుకగా కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ పథకం కింద ఇచ్చే నిధుల్ని రిలీజ్ చేసింది. రూ.20,900 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.... Read more
యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ… రకరకాల అంచనాలు, విశ్లేషణలు. బీజేపీనే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని, యోగీనే మళ్లీ సీఎం అని సర్వేలు చెబుతున్నాయి. అయితే తాను ఏ నియోజకవర్గం నుంచ... Read more
ఓవైపు కరోనా న్యూ వేరియంట్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇవేవీ పట్టనట్టు భీమా కొరేగావ్ విజయాన్ని... Read more
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ అయోధ్యను సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ పనుల పురోగతి గురిం... Read more
న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్టయ్యారు. పోలీసుల అన్ని సెలవుల్ని రద్దు చేశారు. డిసెంబర్ 31తో ప... Read more