దేశవ్యాప్తంగా 6వేల 3 ఎన్జీవోలు ఫారెన్ కంట్రిబ్యూషన్ లైసెన్సులు కోల్పోయాయి. మన దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం… FCRA ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిబంధన... Read more
న్యూఇయర్ కానుకగా కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ పథకం కింద ఇచ్చే నిధుల్ని రిలీజ్ చేసింది. రూ.20,900 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.... Read more
యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ… రకరకాల అంచనాలు, విశ్లేషణలు. బీజేపీనే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని, యోగీనే మళ్లీ సీఎం అని సర్వేలు చెబుతున్నాయి. అయితే తాను ఏ నియోజకవర్గం నుంచ... Read more
ఓవైపు కరోనా న్యూ వేరియంట్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇవేవీ పట్టనట్టు భీమా కొరేగావ్ విజయాన్ని... Read more
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ అయోధ్యను సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ పనుల పురోగతి గురిం... Read more
న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్టయ్యారు. పోలీసుల అన్ని సెలవుల్ని రద్దు చేశారు. డిసెంబర్ 31తో ప... Read more
వసీం రిజ్వీ ‘మహమ్మద్’ పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
ఇటీవలే హిందూమతంలోకి మారిన వసీంరిజ్వీ రాసిన పుస్తకంలో ఇస్లాంను, ఖురాన్ ను కించపరిచేలా ఉందని…దాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పుస్తకాన్ని బ్యాన్ చేయ... Read more
మైనర్ పై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై గుజరాత్ లోని తాపీ జిల్లా సోంగథ్ కు చెందిన పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేసిన అతని భార్యనూ అరెస్ట్ చేశారు. ఈ ఏడాది... Read more
లుథియానా పేలుళ్ల సూత్రధారి ముల్తానీనేని భావిస్తున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారంముల్తానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అ... Read more
మోదీ పనితీరు అద్భుతం, ఏదన్నా పని మొదలుపెడితే పూర్తయ్యేదాకా విశ్రమించరు – పవార్ ప్రశంసల జల్లు
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి మోదీని మోశారు. ఆయన పనితీరు అద్భుతం అని కొనియాడారు. భారత ప్రధాని ఏదైనా పని చేపట్టారంటే పూర్తయ్యే దాకా విశ్రమించరని అన్నారు. ఓ మరాఠీ దినపత్రికతో మాట్లాడుతూ ఆయనీ... Read more
చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చేసింది. 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్ , రోమన్ వర్ణమాలతో కూడిన పేర్లు ప్రకటించింది. ఈ విషయాన్ని క్లె... Read more
గతంలో ప్రభుత్వంలో ఉండగా యుపిఎ ముఠా సభ్యులు సెక్యూలరిజం పేరుతో ఓట్లు కోసం ఎంత ప్రమాదకర ఆట అడారో గమనించండి… ప్రపంచ వ్యాప్తంగానూ దేశంలో జరిగిన పలు బాంబు దాడులకు యుపిఎ ముఠా సభ్యులు ఏనాడూ వ... Read more
ముంబై దాదర్ చర్చిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ కు ముంబై కోర్టు జీవిత ఖైదు విధించింది. 2015లో పాస్టర్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఫాదర్ జాన్సన్ లారెన్స్ ను దోషిగా తేలు... Read more
ప్రధాని వాహనం మీదా ఏడ్పులేనా…ఏంటీ పుకార్లు, ఎందుకీ విషప్రచారం? మోదీ కాన్వాయ్ లో Mercedes-Maybach S650 గార్డ్ చేరింది. అయితే దానిపై మీడియాలోనూ, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్... Read more
ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన వారిలో 70శాతం మంది చచ్చారు లేదా అరెస్టయ్యారు – కశ్మీర్ ఐజీ విజయ్
కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పవచ్చు. గత రెండేళ్లుగా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలి... Read more
కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతాదళాలు మరో విజయం సాధించాయి. కుల్గాం, అనంతనాగ్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టుల గాలింపులో భాగంగా భద్రతా దళాలు ఆ రెం... Read more
అయోధ్య, వారణాశి తరహాలో పశ్చిమ యూపీలోని మధుర బృందావన్లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆమ్రోహాలో జరిగిన బహిరంగ... Read more
వచ్చేనెల గాంధీ నగర్లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్టిన్ హాజరుకానున్నారు. రష్యా ఫార్ ఈస్ట్-ఆర్కిటిక్ అభివృద్ధి మంత్రి అలెక్సీ చెకుంకోవ్ , ఫార్ ఈస్ట్ గవర్నర్ల... Read more
స్మార్ట్ ఫోన్ ఇస్తామని చేతిలో బిస్కట్లు పెట్టారు, ప్రియాంకగాంధీ చీట్ చేశారు – యువతుల ఆగ్రహం
ఝాన్సీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహిళా మారథాన్ లో గందరగోళం నెలకొంది. మారథాన్ కు హాజరైన మహిళలు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకురాలు ప్రియాంకను దుమ్మెత్తి పోశారు. కారణం ముంద... Read more
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఆయన భారత్ లో లేనందున పంజాబ్ ర్యాలీని పార్టీ వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ర... Read more
యూరోప్ మరియు అమెరికాలో క్రిస్మస్ వేడుకల మూలంగా కోవిడ్ omicron మ్యూటేషన్ విపరీతంగా వ్యాప్తి చెందింది. నార్వె లో scatec కంపెనీ క్రిస్మస్ వేడుకకు వెళ్ళిన 50% మందికి కోవిడ్ రావటం జరిగింది. జర్మన... Read more
2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లు చెప్పమని తనను బెదిరించారని ఓ సాక్షి న్యాయస్థానం ముందు వెల్లడించిన తర్వాత `కాషాయ ఉగ్రవాదం’ పేరుతో ఓ తప్పుడు కేసులో తమ నేతలను ఇర... Read more
ఢిల్లీలో జరుగుతున్న హ్యాండ్ లూమ్ ఎక్స్ పో సందడి చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎక్స్ పోలో కొన్ని చీరల్ని కొనుగోలు చేసినట్టు ఆమె సోషల్మీడియాలో షేర్ చేశారు. చీరలను పరిశీలిస్తున్... Read more
78 ఏళ్లక్రితం నేతాజీ ల్యాండ్ అయిన చోట సంకల్ప్ స్మారక్ – జాతికి అంకితం చేసిన జనరల్ అజయ్ సింగ్
78 ఏళ్లక్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోర్ట్ బ్లెయర్లో దిగిన జ్ఞాపకార్థం ‘సంకల్ప్ స్మారక్’ ని జాతికి అంకితం చేశారు. అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ... Read more
మౌలిక సదుపాయాల కల్పనతో సరిహద్దులో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిఘా సామర్థ్యాన్నీ పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బోర్డర్ రో... Read more