పేలుళ్ల కేసు దర్యాప్తును ఎన్ఏఐ తీసుకుంది. గత నెల కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు. హెడ్ కానిస్టేబుల్ గగన్ దీప్ సింగ్ అక్కడిక్కడే చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ... Read more
టీటీడీ ఆస్థాన పండితుడు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో పలు వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరాయణ పు... Read more
ప్రముఖ వైద్యావేత్త, ఆర్యసమాజ్ కార్యక్రమాలలో క్రియాశీలంగా పాల్గొన్న, సామాజిక సేవలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. టీవీ నారాయణ మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో వారం రోజుల క్రితం బంజారా హ... Read more
ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో తన వాల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్లో భారతీయ వారసత్వ ప్రదేశాల వివరాల్ని హిందీలో ప్రచురించింది. అందుకు హర్షం వ్యక్తం చేసిన యునెస్కో శాశ్వత ప్రతినిధి... Read more
సైనాకు క్షమాపణ చెప్పాడు నటుడు సిద్ధార్థ. ఓ వైపు నెటిజన్ల నుంచి ఆగ్రహం, వరుస ట్వీట్లు, మరోవైపు జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గాడు సిద్ధూ. తన వ్యంగ్య హాస్యానికి క్షమాపణ చెబుతు... Read more