దుమారం రేపుతున్న హమీద్ అన్సారీ వ్యాఖ్యలు – అలాంటివాడికి ఉపరాష్ట్రపతి పదవి ఎలా కట్టబెట్టారంటున్న నెటిజన్లు
దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ ప్రజలనుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు ప్రధాని చేస్తు... Read more
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 165 కోట్ల వ్యాక్సిన్ లు పూర్తి – జాతీయ రికవరీ రేటు 93.89శాతం
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో 165 కోట్ల డోస్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో 56 లక్షల 72 వేలకు పైగా కోవిడ్ టీకాలువేశార... Read more
అసోం ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ఆరు కార్లకు పరిమితం చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గువాహటిలో ఆరు, ఇతర ప్రాంతాలు, జిల్లాల్లో పర్యటించేటపుడు ఎస్కార్ట్ సహా 12 కార్లు ఉండాలని నిర్ణయిం... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా హిందూ సమాజాన్ని అవమానిస్తూ…ఆలయ శిఖరం మీద పలువురు ఉన్న చిత్రాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన మీద బజరంగదళ్ సహా పలు హిందూ సంస్థలు ఆగ్రహం... Read more
డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ను భారత ప్రభుత్వం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా నియమించింది. జనవరి 28న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్... Read more
అత్యంత అధునాతనమైన ఎల్బిట్ అటానమస్ హోవిడ్జర్స్ ను ఇజ్రాయిల్ తో కలిసి తయారుచేయనుంది భారత్..మేకిన్ ఇండియాలో భాగంగా దీన్ని తయారుచేయనుంది. శత్రువును గుక్కతిప్పుకోనివ్వకుండా చేసే ఈ హోవిడ్జర్... Read more
జమాతే ఇస్లామి అనేది పాకిస్తాన్ లో ఒక రాజకీయ పార్టీ.. దీనికి ఆ దేశంలో గల పలు టెర్రర్ గ్రూప్స్ తో సంబంధాలు వున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ జమాతే ఇస్లామిక్ సంస్థ అమెరికన్ బ్రాంచ్ పేరు ఇస్లామిక్... Read more
రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో... Read more
సాధారణంగా చాలా మంది రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ మరియు కోపరేటివ్ బ్యాంకులు నుండి చవక వడ్డీ రేట్ తో రుణాలు తీసుకుంటూ వుంటారు. కొందరు రైతులు రుణాలు అంటే భయం చేత లేక ఇతర కారణాల వల్ల అ... Read more
మహిళా జర్నలిస్టును ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన న్యూస్ చానల్ సీఈవో – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఇస్లాంలోకి మారమని న్యూస్ చానల్ యజమాని బలవంతం చేశాడని…మారితే 25వేల నుంచి లక్ష రూపాయల జీతం పెంచుతానని ఆశ చూపాడంటూ ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మాత్రమే కాదు చానల్లో... Read more
క్రైస్తవంలోకి వస్తేనే పుట్టిన బిడ్డను చూపిస్తామని బ్లాక్ మెయిల్ – భార్య, అత్తింటివారిపై ఫిర్యాదు చేసిన మారెప్ప
మతం మారితేనే పుట్టిన బిడ్డను చూడనిస్తామన్నభార్య, అత్తింటివారిపై ఓ వ్యక్తి కేసు పెట్టిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. అతని మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించిన అత్తింటి వారందరిపైనా పోలీ... Read more
అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం అంటే రాష్ట్రంలో అంతమైన గూండారాజ్ ను మళ్లీ తెచ్చుకోవడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మధురలో పర్యటించారు... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు మోదీ ప్రత్యేక సందేశాలు – కృతజ్ఞతలు చెప్పిన దిగ్గజ క్రికెటర్లు
భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాలు పంపారు. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, భారత్ తో, ఈ దేశ సంస్కృతితో మ... Read more
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం ఎట్టకేలకు భారత సైన్యానికి అప్పగించింది. లంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన మిరామ్ తరోన్ ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. అతన్ని చైనాకు చెందిన పీపు... Read more
ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్ చేతికి అందిన నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.. దానికి సంబంధించిన ఫొటోను పీఎంవో ట్వీట్ చేసింది. ఎయిరిండియా అప్పగింత ప్ర... Read more
ఇక టాటా ఆధ్వర్యంలోనే ఎయిరిండియా కార్యకలాపాలు – సంస్థను పూర్తిగా టాటాకు అప్పగించిన కేంద్రం
ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక రేపటి నుంచి అంటే శుక్ర... Read more
గణతంత్ర దినోత్సవ వేళ భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ పరేడ్ సాగింది. త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు,ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సహా 16 విభాగాలు కవాతులో పాల్గొన్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి... Read more
తలపై ఉత్తరాఖండ్ హిల్ క్యాప్, మెడలో మణిపూర్ స్టోల్- గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న మోదీ
గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సరికొత్త సంప్రదాయ వస్త్రధారణలో ఆయన హాజరయ్యారు. ముందు నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర సైనికులకు నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన ఉత్తరాఖం... Read more
గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. రాజ్ పథ్ లో జరిగిన పరేడ్లో కోవింద్ , ప్రధానిమోదీ సహా పలువురు పాల్గొన్నారు. త... Read more
గణతంత్ర దినోత్సవ పరేడ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. తన శాఖకు చెందిన టెక్ట్స్ టైల్స్ విభాగం శకటం ముందుకు సాగుతుండగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ఫోన్ తో రికార్డు... Read more
73వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ రాజ్ పథ్ లో పరేడ్ కన్నుల పండువలా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈసారి పంజాబ్ శకటం ప్రత్యేకంగా నిలిచింది. భార... Read more
ఎముకలు కొరికే చలిలో బీఎస్ఎఫ్ జవాన్ల గణతంత్ర వేడుకలు – త్రివర్ణ పతాకం చేతపట్టి నినాదాలు
సరిహద్దులో గడ్డకట్టే చలిలో గణతంత్ర వేడుకలు చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. మువ్వన్నెల పతాకాలు చేతబట్టి భారత్ మాతాకీ జై నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను బీఎస్ఎఫ్... Read more
లాల్ చౌక్ క్లాక్ టవర్ పై ఎగిరిన మువ్వన్నెల పతాకం – గణతంత్ర వేడుకలు చేసుకున్న స్థానికులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని ప్రఖ్యాత లాల్ చౌక్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్థానికులే అక్కడ జెండా ఆవిష్కరించి ఉత్సవాలు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరు... Read more
జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. 1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది . 2) ఈసారి గణతంత... Read more
ఉదారవాదులు, మీడియాకు పట్టని లావణ్య, హీరాలాల్, దినేష్ యాదవ్ – హిందువులు కావడమే వారు చేసిన పాపం
లావణ్య, హీరాలాల్, దినేశ్ యాదవ్ ఈ పేర్లు ఎక్కడో విన్న గుర్తు కూడా లేదు కదా. కొద్ది రోజుల వ్యవధిలో ఇస్లామిస్టులు, క్రైస్తవ మాఫియా అఘాయిత్యాలకు బలైన హిందువులు వీళ్లు. కేవలం హిందువులు కావ... Read more