ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
‘పుష్ప’ సినిమానే ప్రేరణ – అల్లుఅర్జున్ లాగే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన యాసిన్ ఇనయితుల్లా
సినిమాలో హీరోల పాత్రల ప్రభావం అభిమానులపై పడుతుందా అంటే అవుననే చెప్పవచ్చు. ఆ మధ్య వచ్చిన మహేశ్ బాబు సినిమా శ్రీమంతుడు చూసి ఎందరో ప్రభావితం అయ్యారు. రాజకీయనాయకులు మొదలు సామాన్యుల వరకు త... Read more
సర్కారుతో తాడో పేడో – ‘చలో విజయవాడ’ కు తరలివచ్చిన ఉద్యోగులు – ఏడు నుంచి నిరవధిక సమ్మె
ఏపీ సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకే ఉద్యోగులు సిద్ధమయ్యారు. పీఆర్సీ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టిన ఉద్యోగులు ఇవాళ చలో విజయవాడ నిర్వహించారు. అడుగడుగునా ఆంక్షల్ని ఎదుర్కొంటూ ప... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
డాక్టర్ BR అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఫైనలైజ్ చేయడంలో ఆయన పాత్ర ఎవరూ తక్కువ చేయనవసరం లేదు కానీ ఆ రాజ్యాంగానికి అసలు డ్రాఫ్ట్ రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్... Read more
బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడిలో మొత్తం 95 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచీల ఆత్మాహుతిదాడిలో నోష్కీలో 45 మంది సైనికులు, పంజ్ గూర్లో సెక్టార్లో 50 మంది సైనికులు హతమయ్యారు. అయితే ఈ దాడుల్ల... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
ఎంఐఎం నేత వారిస్ పఠాన్ పై దాడి – దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకే దాడి చేసినట్టు అంగీకరించిన నిందితుడు సద్దాం
దేశ వ్యతిరేక, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ పై ఓ యువకుడు దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నహర్ షా వలీ ఖజ్రానా దర్గాకు వెళ్లి బయటకు వస్తున్న పఠాన్ పై ఓ యువకుడు... Read more
బెంగళూరులో రైల్వే స్టేషన్ ను మసీదుగా మార్చేశారు – అక్రమ ప్రార్థనా స్థలాన్ని తొలగించాలంటూ హిందూ సంఘాల ఆందోళనలు
రైల్వే స్టేషన్లో పోర్టర్స్ రెస్ట్ రూమ్ ను ఏకంగా మసీదుగా మార్చేశారు. రోజూ అందులో నమాజు చేస్తుంటే అడిగేవాళ్లు లేరు. బెంగళూరులోని క్రాంతివీర్ సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఐద... Read more
భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశానికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని శాశ్వత పథకంగా మార్చాలని మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్(MoD) నిర్ణయించింది. ‘ఇది దేశ ‘నారీ శక్తి’... Read more
హిందూ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మాదే – VHP జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరండేజి
లవ్ జిహాద్ , మత మార్పిడి లను అడ్డుకోవాల్సిన బాధ్యత విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలదేనని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరండే అన్నారు. ముష్కరుల నుంచి, దుర... Read more
After 75 years of Long wait….finally reaches its destination! Congratulations Manipur . The first ever Goods Train reached Rani Gaidinliu Railway Station, Tamenglong, Manipur on Januar... Read more
నేతాజీకి స్మృతీ పాదాభివందనం – ఆశీర్వదించి ఆప్యాయంగా పలకరించిన ములాయం – సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచోటుకుంది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ లోపలకు వెళ్తుండగా బయటకు వస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పాదాలకు నమస్... Read more
రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల ఫిబ్రవరి 5న
రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం దావా కేసును ఫిబ్రవరి 5న విచారించనుంది థానే కోర్టు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులను త్వరితగతిన పరిష్కరించాలంటూ సుప్రీంకోర్టు ఇ... Read more
ఒకనాటి హీరో సుమన్…రియల్ హీరో అయ్యారు. తన 117 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చారు. ఆ భూమి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సమీపంలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల... Read more
మతమార్పిడి మాఫియా అరాచకాలకు బలైన తమిళనాడు బాలిక లావణ్య కేసును సీబీఐకి అప్పగిస్తూ మద్రాస్ కోర్టు ఆదేశించింది. తమిళనాడు పోలీసులపై తమకు నమ్మకం లేదని… తన కుమార్తె ఆత్మహత్య కేసును కేంద్ర దర... Read more
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆర్థికసర్వేను లోక్ సభలో సమర్పించారు. దే... Read more
కరోనా బారిన పడిన ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కోలుకుంటున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని…మహారాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. ఈనెల 8న కరోనాబారిన పడిన ఆమెను మ... Read more
భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటంచాలని ధర్మసంసద్ పిలుపునిచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని పవిత్ర త్రివేణి సంగమం దగ్గర మాఘమేళా సందర్భంగా నిర్వహించిన ధర్మసంసద్ వేదికగా సాధువులు పిలుపునిచ్చారు. సుమే... Read more
ఒక ప్రక్క చైనా ఆధిపత్య ధోరణులు, మరోపక్క ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాజ్యం, ఇంకొక ప్రక్క పాకిస్తాన్ ఎగదోస్తూన్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలగలిసి మధ్య ఆసియా దేశాలను సందిగ్ధంలో పడేసాయి . ఆ దే... Read more
హక్కుల కోసం అని ఎవరో కొందరు ప్రారంభించే ఉద్యమాన్ని సంఘ విద్రోహ శక్తులు హై జాక్ చేసి ఆందోళనల పేరుతో చేసే అరాచకత్వాన్ని, విధ్వంసాన్ని ఉదారవాదం పేరుతో, సిద్ధాంతాల నెపంతో ఒకనాడు సమర్ధిస్తే అది ఒ... Read more