వీరసావర్కర్ కవితను చదివినందుకు లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ ను ఉద్యోగం నుంచి తొలగించిన ఘనత కాంగ్రెస్ పార్టీది – మోదీ
రాజ్యసభ వేదిగ్గా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. భావ ప్రకటనా స్వేచ్ఛపై లెక్చర్లిచ్చే కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలు అందరికీ తెలుసన్నారు. వీరసావర్కర్ రాసిన కవిత చదివినందుక... Read more
‘ధర్మ సంసద్’ పేరుతో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సంచలనం సృష్టించిన కొన్ని వ్యాఖ్యలు ‘హిందూ పదాలు’ కావని, హిందుత్వాన్ని అనుసరించేవారు వాటిని ఎప్పటికీ అంగీకరించరని ఆర్ఎస్... Read more
కేరళకు చెందిన మీడియా వన్ టీవీ చానల్ లైసెన్స్ ను రద్దు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను కేరళ హైకోర్టు సమర్థించింది. కొజిక్కోడ్లోని మీడియా బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్... Read more
ప్రముఖ మోటార్స్ కంపెనీ భారతీయ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. చనిపోయిన కశ్మీర్ వేర్పాటు వాదులను గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 5న Kashmir Solidarity Day..కశ్మీరీ సంఘీభావ దినంగా అక్కడ జరుపుకుంటారు. 3... Read more
మోదీ వంటి వెన్నుముక గల వ్యక్తి ప్రధానిగా వుండడం దేశంలో ప్రతిపక్షాలకు, సెక్యులర్లకు, NGO లకు, ఆయుధ, ఫార్మా బ్రోకర్ల కే కాదు అమెరికా, చైనా, పాకిస్థాన్ లకు కూడా ఇబ్బందిగా వుంది. వారి మాట వినే ర... Read more
జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ను విద్యా మంత్రిత్వ శాఖ (MoE) నియమించింది. పండిట్ ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్య... Read more
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్నికల సభలో జనాలు ఎక్కువ సంఖ్యలో హాజరవడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. కమిషన్ కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో... Read more
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ “భారత సైన్యం యొక్క శౌర్యం కంటే చైనీయులను ఎక్కువగా విశ్వసించే వ్యక్తి అని, భారతదేశం ఎప్పటిక... Read more
చరణ్జిత్ సింగ్ చన్నీని తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు రాహుల్ గాంధీ. పంజాబ్లోని లూథియానాలో వర్చువల్ ర్యాలీలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. పేద కుటుంబం నుండి మాకు ముఖ్యమంత్రి కావాలని... Read more
ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా… హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామాను... Read more
రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప... Read more
నాలుగు నెలల క్రితం లతాజీ పుట్టినరోజు సందర్భంగా మన్ కీ బాత్ లో మోదీ ఏమన్నారో చూద్దాం..
నాలుగు నెలల క్రితం లతాజీ పుట్టినరోజు సందర్భంగా మన్ కీ బాత్ లో మోదీ లతాజీతో మాట్లాడారు.. Read more
భారతరత్న లతామంగేష్కర్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. Read more
ఫిబ్రవరి 5 వచ్చిందంటే కశ్మీర్లో ఒకరకమైన వాతావరణం ఉండేది. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో వాడవాడనా ర్యాలీలు తీసేవారు. కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమకారులైతే రోడ్లమీదకి వచ్చి హల్ చల్ చేసేవారు. ఎటు... Read more
రహస్యంగా మాంసాహారం తింటున్నారన్న టీఎంసీ ఎంపీ వ్యాఖ్యపై జైనుల ఆగ్రహం – మహువా క్షమాపణ చెప్పాలని డిమాండ్
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా జైనులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకునే క్రమంలో వారి ఆహార అలవాట్లపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి.... Read more
హిందూ పండగలు, దేవీదేవుళ్లంటే రాహుల్ గాంధీకి ఎందుకంత చిన్నచూపు? – హిందూ పండగల్నే ఎందుకు రాజకీయం చేస్తారు?
మరోసారి తన సెక్యులర్ బుద్ధి బయటపెట్టుకున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. సరస్వతీమాత చిత్రం, హిందువుల పూజలు లేకుండానే వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరూ చెప్పనంత వినూత్నంగా విషెస్ చెపుత... Read more
2020 లో జరిగిన ఢిల్లీ అల్లర్లు విధ్వంసం పై ఢిల్లీలోని కర్కర్దూమా సెషన్స్ కోర్టు విచారణ జరుపుతోంది. “ఖూన్ తో బహనా పడేగా” ఆని ఉమర్ ఖలీద్, సఫూరా జర్గర్, యోగేంద్ర యాదవ్ సహా ఇతరులు ఢిల్లీలో హింస,... Read more
మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. యోగీ నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా... Read more
బీజేపీ మొట్టమొదటి ఎంపీ, సీనియర్ నేత జంగారెడ్డి కన్నుమూత – ప్రధాని సహా పలువురి సంతాపం
లోక్ సభలో బీజేపీ మొట్టమొదటి ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. 87 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు... Read more
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడిని నిరసిస్తూ… హైదరాబాద్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసలకు దిగారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం.. చార్మినార్ దగ్గర నిరసన ప్రదర్శన ని... Read more
‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హైదరాబాద్కు రానున్నారు. అయితే దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రధా... Read more
ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హనీని నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకున్... Read more
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా దుండగులు ఆయన వాహనంపై కాల్పులు జరిపారు. నిందితులను సచిన్, శుభంగా... Read more