పోలీస్ స్టేషన్లో యువకుడి అనుమానాస్పద మృతి – తేనెటీగలు దాడిచేశాయంటున్నపోలీసులు – స్థానికుల దాడిలో పోలీసు మృతి
బిహార్లో హోలీ సందర్భంగా హింస చెలరేగింది. ఓ యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. డీజే ప్లే చేస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించాడంటూ అనిరుధ్ అలియాస్ అమృత్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు... Read more
శివమొగ్గలో హిందువులు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలి – మరికాంబ జాతర నిర్వాహక కమిటీ నిర్ణయం
కర్నాటక శివమొగ్గలోని పురాతన కోటే మరికాంబ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతర సందర్భంగా హిందూ విక్రేతలకు మాత్రమే దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్త... Read more
భారత దేశ స్వతంత్ర విధానాన్ని ప్రశంసించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పాశ్చాత్య ఒత్తిడికి కాక తన ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు కొనియాడారు. రష్యాను ఖండిం... Read more
కోలార్ క్లాక్ టవర్ పై మువ్వన్నెల జెండా – పతాకావిష్కరణలో పాల్గొన్న ముస్లింలు సహా నగరప్రజలు
కర్నాటకలోని ఐకానిక్ కోలార్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు ఇస్లామిక్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో పట్టణంలో కొద్దిసేపు ఉద... Read more
అతనేమో ఉగ్రవాది. కొన్ని దశాబ్దాల పాటు భారతదేశంతో పోరాడాడు. కానీ అతను పెళ్లాడింది మాత్రం భారత ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఓ బ్యూరోక్రాట్ ను. అవును నిజం..కశ్మీరీ హిందువుల ఊచకోతకు సూత్రధారి, పా... Read more
జపాన్ ప్రధానికి అరుదైన కానుక – రాజస్థాన్ ప్రత్యేక కళారూపం ‘కృష్ణపంఖీ’ బహుకరించిన మోదీ
విదేశాలనుంచి అధికారిక పర్యటనలకు వచ్చే అతిథులకు మన ప్రభుత్వాధినేతలు ఎక్కువగా ఇచ్చే బహుమతి ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్. అయితే మోదీ ప్రధాని ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. భారతదేశపు సనాతన సం... Read more
ముంబైకి చెందిన 12ఏళ్ల జియా రాయ్ అరుదైన రికార్డు సాధించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడిలోని అరిచల్మునై వరకు 28.5 కి.మీ దూరం ఈదింది. 13 గంటల్లో గమ్యం చేరిన ఘనత సాధించి... Read more
సినిమాల ప్రభావం పౌరుల వ్యక్తిగత జీవితాలపైనా పడుతుంది. కొన్ని సినిమాలు, అందులోని పాత్రలు కొందరి జీవితాల్ని మార్చేస్తాయి. ఇక బాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా మనుషులపై చాలా ఉంటుంది. అదే పనిగా దేశ... Read more
ఆస్ట్రేలియా నుంచి తిరిగి భారత్ చేరిన 29 పురాతన వస్తు సంపద – వాటిలో విగ్రహాలు, పెయింటింగ్ లు, శిల్పాలు – స్వయంగా పరిశీలించిన ప్రధాని
మన దేశానికి చెందిన అరుదైన, అమూల్యమైన పురాతన వస్తువులు మరికొన్ని తిరిగి స్వదేశం చేరాయి. ఆస్ట్రేలియా నుంచి ఏకంగా 29 పురాతన విగ్రహాలు భారత్ చేరాయి. ఆ దేశ ప్రధాని మారిసన్ తో మోదీ వర్చువల్ సమావేశ... Read more
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిసింది ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం. మార్చి 20న లక్నోలో మూవీ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా... Read more
కశ్మీర్లో మారణహోమానికి ముందు 70 మంది ఉగ్రవాదులను విడుదల చేసిన రాజీవ్ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రాజీవ్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వాలు …. నీచ ఓట్ల రాజకీయం కోసం… పాకిస్తాన్ శిక్షణ పొంది, కాశ్మీరీ హిందువులపై మారణహోమానికి నాయకత్వం వహించిన… 70 మంది కరుడుకట... Read more
మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పార్టీ శాసనసభాపక్షం మరోసారి 61 ఏళ్ల నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్ నే తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంద... Read more
1) నేను విగ్రహ విధ్వంసకుడినే గాని, వాటిపై వ్యాపారం చేసే వాడిని కాను అంటూ గజినీ మహమ్మద్ సోమనాథ మందిర శివలింగాన్ని ముక్కలు చేయటం. 2) అనేకసార్లు తనకు ప్రాణ బిక్ష పెట్టిన డిల్లీ అజ్మేర్ రాజు పృథ... Read more
భారత్ కు చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలో పీఎం ఉజ్వల యోజన కారణంగా ఒక్క ఏడాదిలోనే ప్రతి ఇంటిలో వంటింట్లో వెలువడే పొగ కారణంగా సంభవించే మరణాల రేటు 13 శాతానికి తగ్గిందని త... Read more
దేశ విభజన సమయంలో జరిగిన మరో పొరపాటు కర్తార్ పూర్ గురుద్వారా పాకిస్తాన్ వైపుకు వెళ్లడం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో గురుద్వారా ఉందని గుర్తు చే... Read more
జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్న అమిత్ షా – చొరబాట్లు, పేలుడుపదార్థాల అక్రమరవాణాపై ప్రత్యేక దృష్టి
పీవోకేలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనే అంశ... Read more
ఈనెల 25న యోగీ ప్రమాణస్వీకారం – హాజరుకానున్న మోదీ, షా, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు యోగీ ఆదిత్యనాథ్. ఈనెల 25న ముహూర్తం ఖరారైంది. లక్నోలోని భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆరోజు సాయంత్ర... Read more
అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన బీజేపీ నాయకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ – రమణ్ సింగ్ పేర ఉన్న రికార్డ్ బ్రేక్
అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నాయకుడిగా రికార్డ్ సృష్టించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ పేర ఉన్నరికార్డును ఆయన బ్రేక్ ఇచ్చారు. 15 ఏళ్ల 10... Read more
హిజాబ్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తులను టార్గెట్ చేసిన ఇస్లామిస్టులు – చంపేస్తామని బెదిరింపులు
హిజాబ్ కేసులో తీర్పునిచ్చిన కర్నాటక న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకున్నారు ఇస్లామిస్టులు. హత్య చేస్తామంటూ వారికి బెదిరింపులు వస్తున్నాయి. ఇందు మక్కల్ కట్చి షేర్ చేసిన ఓ వీడియో కలకలం రేపుతోంది... Read more
మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని లేఖ – తమ విద్యార్థులను సురక్షితంగా చేర్చారంటూ భారత్ కు హసీనా కృతజ్ఞతలు
ఉక్రెయిన్లో చిక్కుకున్న బంగ్లాదేశీ విద్యార్థులను సురక్షితంగా చేర్చిన మోదీకి లేఖ రాశారు ఆదేశ ప్రధాని షేక్ హసీనా. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులను ఆపరేషన్... Read more
‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి “Y” కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంశాఖ. ఈ భద్రత కింద పోలీసు సిబ్బందితో పాటు ఒకరు లేదా ఇద్దరు క... Read more
భారతదేశపు తోలి అడ్వాన్సడ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ [AMCA] తయారు చేయడానికి శ్రీ కారం చుట్టింది HAL! AMCA 5.5 గా పిలువబడుతున్న న్యూ జేనరేషన్ యుద్ధ విమానం డిజైన్ దశ దాటి నిర్మాణ దశలోకి ప్రవ... Read more
ప్రాంతీయ భాషల్లోనూ ‘ది కశ్మీర్ ఫైల్స్’, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు – ప్రారంభమైన డబ్బింగ్ పనులు
హిందీలో విడుదలై దేశవ్యాప్తంగా సునామీ సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్” మూవీ ఇక అన్ని ప్రాంతీయ భాషల్లో రానుంది. ఇందుకు సంబంధించి డబ్బింగ్ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. దక్షిణ... Read more
ఇతర వర్గాల్లో ఉన్న భయాన్ని ముస్లింలు పోగొట్టాలి, 1990 నాటి కశ్మీర్లా అసోం కాకూడదు – సీఎం హిమంత
అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసోం జనాభాలో 35 శాతం ముస్లింలు ఇతర వర్గాల్లో మెదులుతున్న భయాల్ని పోగొట్టాలని కోరారు. ఇక్కడ మరో కశ్మీర్ పునరావృతం కాదని మాకు భరోసా ఇవ్వ... Read more
పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రంలో అవినీతి నిరోధక హెల్ప్లైన్ను ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించారు. మార్చి 23న షహీద్ దివస్ రోజు ప్రారంభించనున్నారు. పంజాబ్ ప్రజలు అవినీతిపై... Read more