రైతు చట్టాలకు అనుకూలంగా అత్యధిక వ్యవసాయ సంఘాలు – అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ వెల్లడి
రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఉన్నత-స్థాయి నిపుణుల ప్యానెల్, తాము సంభాషించిన అత్యధిక వ్యవసాయ సంస్థలు రైతు బిల్లులకు సానుకూలంగా ఉన్నాయని ప... Read more
కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో బిప్లోబీ భారత్ గ్యాలరీని మార్చి 23న ప్రారంభించనున్నారు ప్రధానిమోదీ. షహీద్ దివస్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గ్యాలరీలో స్... Read more
ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఏప్రిల్ మొదటి వారంలో భారత్లో పర్యటించనున్నారు. ఇండో-ఇజ్రాయెల్ సంబంధాలు పరస్పర ప్రశంసలు, అర్థవంతమైన సహకారంపై ఆధారపడి ఉన్నాయని, రెండు దేశాల మధ్య దౌత్... Read more
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిపట్ల భారత వైఖరిని క్వాడ్ సభ్య దేశాలు సమర్థించాయి.వివాదానికి ముగింపు పలకడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన పరిచయాలను ఉపయోగిస్తున్నందున అందరూ సంతోషంగా ఉన్నారని ఆస్... Read more
స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి కాశ్మీర్ ఒక ప్రత్యేక సమస్య, కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలని వాదించే వారు కొందరైతే, కాశ్మీరును ప్రత్యేక దేశంగా నిర్మాణం చేయాలని ప్రయత్నించేవారు మరికొందరు, అసలు స... Read more
`ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రజల నీరాజనాలు అందుకొంటుంటే బాలీవుడ్ లో మాత్రం మౌనం రాజ్యమేలుతుంది. అక్కడ ఆధిపఃత్యం వహిస్తున్న ఖాన్లు (సల్మాన్, అమీర్ లేదా షారూఖ్) లేదా బిగ్ బి ఎ... Read more
దేశంలోనే పొడవైన టన్నెల్ రోడ్ హైదరాబాద్ లో రాబోతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల దూరం పొడవైన హైవే రోడ్ టన్నెల్ను నిర్మి... Read more
హఠాన్మరణం చెందిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంకాఅభిమానుల గుండెల్లోనే ఉన్నాడు. కర్నాటకలోనే కాదు దక్షిణాదిమొత్తం ఆయనకు అభిమానులున్నారు. తమిళనాడులో మురుగన్ దేవాలయ వేడుకలో ఓ అద్భుత దృ... Read more
పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి కోవింద్ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి అందరిదృష్టినీ ఆ... Read more
నోయిడా రోడ్డు మీద అర్థరాత్రి ఒంటరిగా, వేగంగా పరుగెడుతున్న ఓ కుర్రాడి వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానన్నా వద్దంటూ పరుగెడుతూనే ఉన్నాడా పిల్లాడు. ఇంటి దగ... Read more
ఓడిపోయినా ఆయనే – ఉత్తరాఖండ్ సీఎం పీఠంపై మళ్లీ ధామీనే – ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీనే తిరిగి నియమితులవుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనా సరే..ఆయనవైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతోంది. రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంల... Read more
శ్రీలంకను అల్లాడిస్తున్న ఆర్థిక సంక్షోభం – కిరోసిన్ కోసం క్యూలో నిలబడి కుప్పకూలిన ఇద్దరు వృద్ధులు
శ్రీలంకను ఆర్థిక సంక్షోభం అల్లాడిస్తోంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి మొదలు పెట్రోల్ ధరలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అన్ని నిత్... Read more
కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి దేశభక్తి నినాదాలు చేసిన యువకులపై దుండగుల దాడి – ముగ్గురికి కత్తిపోట్లు, ఆస్పత్రిలో చికిత్స
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ దేశభక్తి నినాదాలు చేసిన ముగ్గురు యువకులపై కొందరు దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ ఖుషినగర్లో జరిగింది. సచిన్, కృష్ణ, సాహుల్ అనే యువక... Read more
మోసం చేసిన ఆరోపణలతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయినన వైభవ్… ఓ వ్యక్తిని కోట్ల రూపాయలకు మోసం... Read more
భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు భర్త తనను వేధిస్తున్నాడంటూ ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఓ మహిళ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఫిర్యాదు చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట... Read more
పోలీస్ స్టేషన్లో యువకుడి అనుమానాస్పద మృతి – తేనెటీగలు దాడిచేశాయంటున్నపోలీసులు – స్థానికుల దాడిలో పోలీసు మృతి
బిహార్లో హోలీ సందర్భంగా హింస చెలరేగింది. ఓ యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. డీజే ప్లే చేస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించాడంటూ అనిరుధ్ అలియాస్ అమృత్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు... Read more
శివమొగ్గలో హిందువులు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలి – మరికాంబ జాతర నిర్వాహక కమిటీ నిర్ణయం
కర్నాటక శివమొగ్గలోని పురాతన కోటే మరికాంబ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతర సందర్భంగా హిందూ విక్రేతలకు మాత్రమే దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్త... Read more
భారత దేశ స్వతంత్ర విధానాన్ని ప్రశంసించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పాశ్చాత్య ఒత్తిడికి కాక తన ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు కొనియాడారు. రష్యాను ఖండిం... Read more
కోలార్ క్లాక్ టవర్ పై మువ్వన్నెల జెండా – పతాకావిష్కరణలో పాల్గొన్న ముస్లింలు సహా నగరప్రజలు
కర్నాటకలోని ఐకానిక్ కోలార్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు ఇస్లామిక్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో పట్టణంలో కొద్దిసేపు ఉద... Read more
అతనేమో ఉగ్రవాది. కొన్ని దశాబ్దాల పాటు భారతదేశంతో పోరాడాడు. కానీ అతను పెళ్లాడింది మాత్రం భారత ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఓ బ్యూరోక్రాట్ ను. అవును నిజం..కశ్మీరీ హిందువుల ఊచకోతకు సూత్రధారి, పా... Read more
జపాన్ ప్రధానికి అరుదైన కానుక – రాజస్థాన్ ప్రత్యేక కళారూపం ‘కృష్ణపంఖీ’ బహుకరించిన మోదీ
విదేశాలనుంచి అధికారిక పర్యటనలకు వచ్చే అతిథులకు మన ప్రభుత్వాధినేతలు ఎక్కువగా ఇచ్చే బహుమతి ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్. అయితే మోదీ ప్రధాని ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. భారతదేశపు సనాతన సం... Read more
ముంబైకి చెందిన 12ఏళ్ల జియా రాయ్ అరుదైన రికార్డు సాధించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడిలోని అరిచల్మునై వరకు 28.5 కి.మీ దూరం ఈదింది. 13 గంటల్లో గమ్యం చేరిన ఘనత సాధించి... Read more
సినిమాల ప్రభావం పౌరుల వ్యక్తిగత జీవితాలపైనా పడుతుంది. కొన్ని సినిమాలు, అందులోని పాత్రలు కొందరి జీవితాల్ని మార్చేస్తాయి. ఇక బాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా మనుషులపై చాలా ఉంటుంది. అదే పనిగా దేశ... Read more
ఆస్ట్రేలియా నుంచి తిరిగి భారత్ చేరిన 29 పురాతన వస్తు సంపద – వాటిలో విగ్రహాలు, పెయింటింగ్ లు, శిల్పాలు – స్వయంగా పరిశీలించిన ప్రధాని
మన దేశానికి చెందిన అరుదైన, అమూల్యమైన పురాతన వస్తువులు మరికొన్ని తిరిగి స్వదేశం చేరాయి. ఆస్ట్రేలియా నుంచి ఏకంగా 29 పురాతన విగ్రహాలు భారత్ చేరాయి. ఆ దేశ ప్రధాని మారిసన్ తో మోదీ వర్చువల్ సమావేశ... Read more
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిసింది ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం. మార్చి 20న లక్నోలో మూవీ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా... Read more