ఏప్రిల్ 3న నవ్రే వేడుకలు – కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్... Read more
రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ హైదరాబాద్ లో ఘనంగామొదలైంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం 10 గంటలకు క్రాఫ్ట్, ఫుడ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించా... Read more
హలాల్ మాంసాన్ని ముస్లిమేతరులతో తినిపించడం పాపం – ముస్లిమేతరులు హలాల్ తినడం ధర్మభ్రష్టత్వం – కర్నాటక నేత రహీమ్ ఉచిల్
ముస్లిమేతరులు హలాల్ మాంసాన్ని తినడం అంటే ధర్మభ్రష్టులవడమేనని కర్నాటక బీజేపీ నాయకులు రహీమ్ ఉచిల్ అన్నారు. హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ముస్లిమేతరులు దాన్ని తినేలా చేయడం ముస్లింలకూ మంచిది... Read more
తెరపైకి హలాల్ అంశం – హలాల్ మాంసం బహిష్కరించాలని జట్కా మాంసాన్నే తినాలని హిందూ సంఘాల డిమాండ్
హిజాబ్ వ్యవహారం తగ్గుముఖం పట్టిందో లేదు హలాల్ అంశం తెరమీదకు వచ్చింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కర్నాటకలోని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించిన పరమపూజ్య డాక్టర్ జీ జన్మించి ఈ ఉగాదికి 133 సంవత్సరాలు పూర్తియ్యా 134సంవత్సరంలో అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా వారి జీవితం లోని కొన్ని విషయాలు మననం చే... Read more
విద్యారణ్య అజాత శత్రువు.. అందరు ప్రేమించే అభిమానించే వ్యక్తి.. సంస్మరణ సభలో వక్తలు.. సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ అజాత శత్రువని, అంతా ప్రేమించే, అభిమానించే వ్యక్తి అని పలువురు... Read more
దశాబ్దాల తర్వాత నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSPA) కింద ఉన్నటువంటి ప్రాంతాలను తగ్గించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిప... Read more
ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో 10 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానమ... Read more
ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐదుగురు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ – ఇద్దరి అరెస్ట్
హిజ్బుల్ ముజాహిదీన్, జమాత్ ఇ ఇస్లామీ, ఇస్లామిక్ స్టేట్తో సహా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన ఐదుగురు ఉద్యోగులను జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సస్పెండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో... Read more
‘ది కాశ్మీర్ ఫైల్స్’ను ఎగతాళి చేస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు – సీఎం నివాసం ఎదుట పండిట్ల నిరసన
కశ్మీరీ పండిట్ల మారణహోమం, కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తరిమివేతపై వచ్చిన కశ్మీర్ ఫైల్స్ ను అవహేళన చేస్తూ శాసనసభలో సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీ వ్యాఖ్యలను నిరసిస్తూ..... Read more
సాధించాలన్న కసి ఉండాలే కాని.. కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకుంటుంది. ముంబయి సింగం ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలో చాలా మంది మహిళల నేపథ్యమే అంబికది. భర్త కానిస్టేబుల్. తమిళనాడులోన... Read more
ఇతర పార్టీల నుండి బిజెపిలోకి చేరికలుంటాయని స్పష్టం చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి ఎల్ సంతోష్ తాము నలుగురిమే ఉంటామంటే కుదరదని తెలంగాణలోకి బిజెపి నాయకులకు తేల్చి చెప్పారు.... Read more
హిందూ దేవీదేవుళ్లను అవమానించే యూజర్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయరు – ట్విట్టర్ పక్షపాత ధోరణిని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించిన అకౌంట్పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప... Read more
ఆంధ్రప్రదేశ్ లోనూ పెరిగిన విద్యుత్ చార్జీలు – కరెంట్ చార్జీల టారీఫ్ ని విడుదల చేసిన రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోనూ కరెంట్ చార్జీలు పెంచారు. 30 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.1.45 ఉంటే 1.9 పైసలు, 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.2.09 పైసలు ఉండే రూ.3 లు, 76-125 యూనిట్ల... Read more
ఆర్థిక సంక్షోభంతో అన్నివిధాలా కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ముఖ్యంగా అక్కడ ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. మందుల కొరత వల్ల,… పేరదేనియా ఆసుపత్ర... Read more
మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కులంవాడినని చెప్పుకుని నమ్మించాడు. 5 లక్షలుకూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్య... Read more
లండన్ వెళ్లకుండా రాణాఆయూబ్ ను అడ్డుకున్న అధికారులు – ముంబై విమానాశ్రయంలో నిలిపేసిన ఈడీ
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణాఆయూబ్ ను లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు. లండన్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను… ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుక... Read more
ప్రత్యేక విమానంలో హస్తినకు బయల్దేరిన సీఎం కేసీఆర్ – రైతు నేతలను, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. రైతు నేతలను, ధాన్యం కొనుగోలు వివాదం విషయమై కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశమున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. సీఎం... Read more
తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఎదో ఒక దేశంలో పురాతన శివ లింగం బయటపడ్డది అని. కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ ప... Read more
ఢిల్లీలో ఉచిత రేషన్ పథకాన్ని కేంద్రం అడ్డుకుంది – కేజ్రీ ; కేజ్రీవన్నీ తప్పుడు ఆరోపణలు – కేంద్రం
కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేయడంలో విఫలమైన కేజ్రీవాల్ …తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కే... Read more
స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ – వచ్చే ఏడేళ్లలో రూ. 5 లక్షల కోట్ల విలువ చేసే సైనిక పరికరాల కొనుగోలు
స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే విధానానికి అనుగుణంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమల నుంచి రూ. 5 లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణశాఖ యోచిస్తోంది. రాజ్యసభ... Read more
బీజేపీకి ఓటేస్తే తీవ్ర పరిణామాలుంటాయి, బీజేపీ మద్దతుదార్లకు టీఎంసీ ఎమ్మెల్యే వార్నింగ్
బీజేపీకి ఓటేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది… బీజేపీ మద్దతుదారులు ఎవరూ బయటకు రావద్దు… టీఎంసీకి చెందిన ఓ ఎమ్మెల్యే హెచ్చరికలివి. అందుకు సంబంధించి బీజేపీ పశ్చిమబెంగాల్ కో... Read more
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ నేతకు శిక్ష – బంధు టిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు బంధు టిర్కీకి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, 3 లక్షల జరిమానా విధిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. బంధు 2... Read more
డేటా రక్షణ, డిజిటల్ సహా ఇతర సైబర్ భద్రతా చట్టాల ఫ్రేమ్వర్క్ కోసం భారత్ కసరత్తు – కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
భారతీయ ఇంటర్నెట్ ను ప్రమాదంబారిన పడకుండా కాపాడ్డానికి అలాగే బిక్ టెక్ వ్యాపారుల చేతుల్లో ఆయుధంగా మారకుండా చూసేందుకు స్థానిక చట్టాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మ... Read more
వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ వార్తలు – వదంతులేనని ఖండించిన ఉపరాష్ట్ర పతి కార్యాలయం
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించారంటూ వస్తున్న వార్తల్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఉదయం నుంచి సోషల్మీడియాలోనూ, పలు మీడియా చానళ్లలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది.... Read more