ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యువకుల అరెస్ట్ – అర్థనగ్నంగా స్టేషన్లో ఉన్న ఫొటోలు వైరల్
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొందరు యూట్యూబర్లను అరెస్ట్ చేసి గంటలపాటు అర్థనగ్నంగా స్టేషన్లో నిలబెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతు... Read more
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని…శ్రీలంకలా తయారవుతోందని పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. అటు పాక్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును ఆ... Read more
మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను విచారించిన ఈడీ-జమ్ము – కశ్మీర్ బ్యాంక్ స్కాంలో ఒమర్ పైనా ఆరోపణలు
మనీల్యాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఒమర్. జమ్మూ కశ్మీర్ బ... Read more
గడిచిన రెండు సంవత్సరాల కాలఖండం లో ప్రపంచం లో చోటు చేసుకున్న మూడు పరిణామాలు భారత్ ను ఆలోచనలో పడేసింది అందులో 1) చైనా హిమాలయాల పై ఆక్రమణకు ప్రయత్నించటం 2) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్... Read more
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ – ఖైదీల గుర్తింపు చట్టం – 1920 కు ప్రత్యామ్నాయంగా కొత్తచట్టం
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 ను పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు లోక్ సభలో… రెండు రోజుల తర్వాత రాజ్యసభలో బిల్లు ఆ... Read more
ది కశ్మీర్ ఫైల్స్ టీంకు ఓహియో స్టేట్ సెనేట్ సత్కారం – మోదీకి ధన్యవాదాలు తెలిపిన వివేక్ అగ్నిహోత్రి
కశ్మరీ హిందువుల ఊచకోత, తరిమివేతను ది కశ్మీర్ ఫైల్ పేరుతో తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి టీంకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రం ఓహియో సెనేటర్ నీరజ్ అంటానీ ఆ బృందాన్ని సత్కరిం... Read more
10వేల కోట్లతో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ – గుజరాత్ లో పర్యటిస్తున్న వాల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం
రాష్ట్రంలో విద్యారంగ పురోభివృద్ధిని సమీక్షించేందుకు వరల్డ్ బ్యాంకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గుజరాత్ లో పర్యటిస్తోంది. వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమ్ సవేద్రా నేతృత్వంలోన... Read more
కోర్టు ఆదేశాలను ధిక్కరించి లౌడ్స్పీకర్ల వినియోగం – 310 కు పైగా మసీదులు, సంస్థలకు నోటీసులిచ్చిన బెంగళూరు పోలీసులు
కర్ణాటకలో బెంగళూరు పోలీసులు సుమారు 310 కు పైగా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నిషేధిత సమయాల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. లౌడ్స్పీకర్లను ఉపయోగించినంద... Read more
నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 2వ తేదీ ముందుగా పొలీస్ అనుమతి తీసుకుని కొందరు హిందువులు రాజస్థాన్ కరౌలి నగరంలో బైక్ రాలీ నిర్వహించారు. ఆ రాలీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మెయిన్ బజార్ వద్దకు వచ... Read more
ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ యుద్ధం వలన తిరిగి భారత దేశానికి వచ్చిన 18,000 వేల మంది విద్యార్ధులు దాక ఉన్నారు! వీళ్ళలో కొత్తగా చేరిన వాళ్ళతో తో పాటు రెండవ సంవత్సరం విద్యార్ధులు,మూడవ... Read more
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ను తమకు పూర్తిగా అప్పగించాలన్న పంజాబ్ ప్రభుత్వ డిమాండును హర్యానా అసెంబ్లీ మంగళవారం ముక్తకంఠంతో ఖండించింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా మాత్రమే... Read more
హిజాబ్ వివాదం సద్దుమణిగిన తరుణంలో అల్ ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో సందేశం కలకలం రేపుతోంది. అయితే ఎప్పుడో 2020లో చనిపోయాడనుకున్న అల్ జవహర్ తాజా వివాదాలపై మాట్లాడిన వీడియో బ... Read more
ఇక వదిలింది అని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ తరుముతోంది మాయదారి కరోనా. కొవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ (variant XE) ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఎక్స్ఈ వేరియంట్... Read more
అటు గోరఖ్ నాథ్ ఆలయ ఘటన కేసు నిందితుడు ముర్తజాను విచారణలో భాగంగా లక్నో తరలించింది యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను దర్యాప్తు కోస... Read more
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లో ఇద్దరూ దాదాపు అరగంటపాటు మాట్లాడుకున్నారు. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి నేతలపై…ముఖ్యంగా ఎన్సీపీ, శివసేన నేత... Read more
బీజేపీ కార్యకర్తలుగా గర్విద్దాం – కుటుంబ, వారసత్వ పార్టీలతో దేశానికి నష్టం – పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందేశంలో ప్రధాని
నాలుగు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుని, రాజ్యసభలో ఎంపీల సంఖ్యను వందదాటిన తరుణంలో ఆవిర్భావ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కా... Read more
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధరలు 1/10 వంతు మాత్రమే పెరిగాయి – కేంద్రమంత్రి పూరి
పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ ఆ పెరుగుదల తక్కువేనంటున్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రో ధరల పెరుగుదలపై లోక్ సభలో ఆయన వివరణ ఇచ్చారు. “భారతదేశంలో పెరిగిన... Read more
యావదాస్తిని రాహుల్ గాంధీకి వీలునామాగా రాసిన బామ్మ-రాహుల్ అవసరం ఈ దేశానికి ఉందంటున్న పుష్ప ముంజియల్
రాజకీయనాయకులపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక డెహ్రాడూన్ కు చెందిన ఓ బామ్మ రాహుల్ గాంధీపై ఆయన కుటుంబంపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. తన యావత్ ఆస్తిని ఆయ... Read more
జమ్ముకశ్మీర్లో ఒకే రోజు మూడు చోట్ల దాడులు – ఓ కశ్మీరీ పండిట్ సహా జవానును పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ హింసకు తెగబడ్డారు. ఒకేరోజు మూడుచోట్ల దాడులు చేశారు. షోపియాన్ జిల్లా చోటోగ్రామ్ లో ఓ కశ్మీర్ పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు అతన్ని కాల్చారన్న సమాచారంతో... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. సొంతపార్టీ ఎంపీలు, మిత్రపక్షాలతో... Read more
తాను చదువుకున్న విద్యాసంస్థకు ఏకంగా వందకోట్లు విరాళమిచ్చారొకాయన. ఆయన మరెవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వార్. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో ఏర్పాటుచేయతలపెట్టిన స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్... Read more
భారత తదుపరి ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండే పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పదవీవిరమణ ఉండడంతో తదుపరి చీఫ్ గా పాండే పేరు దాదాపు ఖరారైంది. ఇక నరవణే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స... Read more
విదేశాంగ కార్యదర్శిగా నేపాల్లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో క్వాత్రా బాధ్యతలు స్వీకరించ... Read more
తెలంగాణ నుంచే అత్యధికంగా ధాన్యం సేకరణ – ఇంకా వివక్ష ఎక్కడిది – బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు
ధాన్యం విషయంలో తెలంగాణ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం అంశాన్ని రాజకీయం... Read more