అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 11న ప్రారంభమయ్యాయి. జూన్ 30న మొదలై దాదాపు 43 రోజులు కొనసాగనున్న యాత్రకు శనివారం వరకు 33,795 మంది రిజిస్టర్ చేసుకున్నారని శ్రీ అమర్ నాథ్ ష్రైన్ బోర్డు... Read more
అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శా... Read more
రాజ్ ఠాక్రే డిమాండ్ పై వెనక్కి తగ్గిన మహా సర్కారు – అనుమతి ఉంటేనే లౌడ్ స్పీకర్లు పెట్టాలని ఆదేశం
లౌడ్ స్పీకర్ల వ్యవహారంలో మహా సర్కారు అడుగు వెనక్కి వేసింది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్లకు తలొగ్గింది. మసీదులు గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్స్పీకర్లు... Read more
జహంగీర్పురి అల్లర్ల నిందితుడు అన్సార్ వికృత చేష్టలు – కోర్టుకు తీసుకెళ్తుండగా పుష్పలో అల్లుఅర్జున్ లా ‘తగ్గేదేలే’ అన్నట్టు సైగలు
జహంగీర్పురి అల్లర్ల నిందితుడిని ఢిల్లీ పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకువెళుతున్నప్పుడు పుష్ప చిత్రంలో అల్లుఅర్జున్ లా ‘తగ్గేదే లే’ అన్నట్టు సైగలు చేసాడు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో... Read more
పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సాగే పాటను పదేపదే ప్లే చేస్తున్న యువకుల అరెస్ట్ – యూపీలో ఘటన
పాకిస్తాన్ జిందాబాద్ పాటను పెద్ద సౌండ్ పెట్టి పదే పదే వింటూ అందరికీ వినిపిస్తున్న యూపీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మొబైల్ ఫోన్ ద్వారా ఆసాంగ్ ను పదే పదే ప్లే చేస్తున్న వీడి... Read more
పశ్చిమబెంగాల్లో ఘోరం-లక్షరూపాయలకు బాలికను అమ్ముకున్న ఆదివాసీ తండ్రి – సహచరులతో కలిసి అత్యాచారం చేసిన టీఎంసీ నాయకుడు
పశ్చిమ బెంగాల్లో ఘోరం జరిగింది. అప్పుల బాధతో ఓ మైనర్ ను తండ్రి అమ్మివేయగా టీఎంసీ నాయకుడు, ఆయన సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుడు టీఎంసీకి చెందిన పంచాయతీ సభ్యుడు దీప... Read more
సిక్కుల పవిత్ర దినం బైశాఖి సందర్భంగా మద్యం తాగి తఖ్త్ దమ్ దామా సాహిబ్ లోకి ప్రవేశించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ క్షమాపణ చెప్పాలని గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది. అసలారోజు సీఎ... Read more
కరౌలీ అల్లర్ల వెనక పీఎఫ్ఐ హస్తం ఉందని అనుమానాలు – అల్లర్లు జరగవచ్చని ముందుగానే సీఎంకు లేఖరాసిన సంస్థ
ఏప్రిల్ నెల ప్రారంభంలో రాజస్థాన్లోని కరౌలీలో జరిగిన మతపరమైన హింసలో ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల ర్యాలీ సం... Read more
కేరళలో స్వయంసేవకుల హత్యాకాండ ఆగడం లేదు. పాలక్కాడ్ లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు దుండగులు. పట్టణంలో చిన్న షాపు నిర్వహించుకునే శ్రీనివాస్ పై దాడి చేసి విచక్షణారహితంగా చంపే... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
సోనియాతో ప్రశాంత్ కిశోర్ భేటీ-కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు-గతనెలలో రాహుల్, ప్రియాంకనూ కలిసిన పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లి... Read more
108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – హనుమాన్ జీ 4 ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశం నలుదిశల్లో విగ్రహాల ఏర్పాటు
దేశ వ్యాప్తంగా హనుమాన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్ మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్య... Read more
ఈశాన్య భారతంలోనే ఎత్తైన జాతీయపతాకం – ఐఎన్ఏ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటుకు సన్నాహాలు – మణిపూర్ సీఎం బీరెన్ సింగ్
ఈశాన్య ప్రాంతంలోనే ఎత్తైన 165 అడుగుల భారత జాతీయ పతాకాన్ని మణిపూర్లోని మొయిరాంగ్లోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) హెడ్క్వార్టర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయనున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బ... Read more
పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ పై దృష్టిపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో లుకలుకల్ని అవకాశంగా మలుచుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్... Read more
రానున్న పదేళ్లలో రికార్డుస్థాయిలో వైద్యుల సంఖ్య పెరుగుతుందన్న మోదీ – భుజ్ జిల్లాలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
కీలకమైన వైద్య, విద్యారంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యావిధానాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చిన కేంద్రం... Read more
నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు, పార్టీకోసం కష్టపడుతున్నా – హార్దిక్ పటేల్
తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాడన్న వార్తల్ని ఖండించాడు గుజరాత్ కాంగ్రెస్ యువనేత హార్దిక్ పటేల్. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎవరు ఎందుకు ప్ర... Read more
పదవి పోయిన తరువాతా భారత్ పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు పాకిస్తాన్ తాజామాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తన పదవి పోవడంతో భారత్, ఇజ్రాయెల్ దేశాలు సంబరాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బస చేయాలి, హోటళ్లలో వద్దు – పీఏలుగా బంధువులను పెట్టుకోవద్దు – మంత్రులు, అధికారులకు యోగీ ఆదేశం
అక్రమార్కులు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతూ అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్న యూపీ సీఎం యోగీ తాజాగా పార్టీ నేతలు, అధికార యంత్రాగానికి పలు విషయాల్లో గట్టి హెచ్చరికలు చేశారు. అధి... Read more
కొత్త పెళ్లికొడుక్కి వెసెక్టమీ చేయించినట్టుంది నా పరిస్థితి – సొంత పార్టీపైనే హార్దిక్ పటేల్ అసహనం : ఎన్నికల ముంగిట గుజరాత్ కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి
గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా పార్టీలో లుకలుకలు హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పార్టీ స... Read more
ఇస్లాం లోను అంటరానితనం ఉంది, వేరే వారి ఆధిపత్యాన్ని ముస్లింలు, ఇస్లాం సహించదు – బీఆర్ అంబేద్కర్
నేడు ఏప్రిల్ 14వ తేదీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి.. వారిని గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ తరం వారికి తెలిసింది ఏంటంటే అంబేద్కర్ హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్... Read more
ప్రధానమంత్రుల మ్యూజియంను ప్రారంభించిన మోదీ – మొదటి టికెట్ కొనుగోలు చేసిన భారత ప్రధాని
ఢిల్లీలో భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. మొదటి టికెట్ ఆయనే కొనుగోలు చేసి మ్యూజియాన్ని చూశారు. ఈ మ్యూజియంలో గత ప్రధానమంత్రుల వివరాలతో పాటు…దేశాన్ని ఎల... Read more
మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపట్టిన వరి దీక్షలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ... Read more
అది అత్యాచారమో లేక ఆమె గర్భవతో ఎవరికి తెలుసు – 14 ఏళ్ళ బాలిక అత్యాచారం, హత్యపై వివాదాస్పదం అవుతున్న మమత వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్లో కలకలం రేపిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ… యువతిపై రేప్ జరిగిందో లేక గర్భవతిగా ఉ... Read more
యూపీ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్, 36 కు 33 కాషాయ పార్టీవే – ఖాతా తెరవని ఎస్పీ – వారణాశిలో మాత్రం అధికార పార్టీకి షాక్
ఉత్తర ప్రదేశ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది అధికార బీజేపీ. 36 సీట్లలో ఏకంగా 33 యోగీ టీం వశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్టు బీజేపీతో తలపడిన సమాజ్వాదీ పార్టీ మండల... Read more