ఎనిమిదో రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర – గద్వాల్ లో భారీ సభ – హాజరుకానున్న అన్నామలై
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఎనిమిదో రోజు యాత్ర ప్రారంభమయింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదాన్లో బీజేపీ గురువారం రాత్రి భారీ బహిరంగ సభను... Read more
తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులను, ప్రధాని మోదీ ని, ఉత్తర ప్రదేశ్ ముఖ... Read more
ముంబైలో ప్రారంభమైన ప్రాజెక్ట్ – 75 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములలో ఆరవదైన ‘INS వాగ్షీర్’
ప్రాజెక్ట్-75 లోని స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములలో ఆరవదైన INS వాగ్షీర్ ఈరోజు ముంబైలో ప్రారంభించబడింది. ఈ జలాంతర్గామిని ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్(MDL) మేక్ ఇన్ ఇండి... Read more
సాంప్రదాయ చికిత్సను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆయుష్ మార్క్, ఆయుష్ వీసాలను విడుదల చేస్తోంది – ప్రధాని మోదీ
దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను అందించే సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించేందుకు భారత్ త్వరలో ‘ఆయుష్ మార్క్’ను ప్రారంభించనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవా... Read more
2013-14 నుంచి 2021-22 మధ్య బాస్మతి మినహా మిగతా బియ్యం ఎగుమతులు 109% పెరుగుదల – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్ లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 2013-14లో $2,925 మిలియన్ల నుంచి 2021-22లో... Read more
జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి – కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ జోక్యం – కూల్చివేత డ్రైవ్ పై సుప్రీం కోర్టు స్టే
ఢిల్లీ రాజధానిలోని జహంగీర్ పురిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపేసింది. ఈ అంశంపై... Read more
RSS సర్ సంఘచాలక్ ప్రసంగాన్ని తప్పుగా చూపిస్తున్న మీడియా-అసలు మోహన్ భగవత్ ఏమన్నారంటే!!
ఏప్రిల్ 13న హరిద్వార్లోని శ్రీ పూర్ణానంద్ ఆశ్రమంలో జరిగిన ఆరు రోజుల వేదనాథ సమ్మేళనం ముగింపు సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని భారతీయ మీడియ... Read more
ముందుస్థ యోజన లేకుండా ఎక్కడ దాడులు జరగవు, దాడులు చేసిన వాళ్ళు తమ లక్ష్యం పూర్తయిన తర్వాత తప్పించుకునేందుకు సరైన వ్యవస్థ చేసుకోకుండా ఎవరు దాడులు చేయరు ఇటువంటి దాడులు చేసే వారి వెనుక ఏ శక్త... Read more
లవ్ జిహాద్ ట్రాప్ లో పడిన తన కుమార్తెను అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించిన సీపీఎం నాయకుడు
నా కూతురు జోసినా మేరీ జోసెఫ్ ని సీపీఎం విద్యార్థి సంఘ (DYFI) నాయకుడు షాజిన్ లవ్ జిహాద్ లో ట్రాప్ చేసాడు. కాపాడండి అని కేరళ హై కోర్ట్ లో సీపీఎం జిల్లా నేత హెబియస్ కార్పస్ పిటిషన్ వేసాడు. న్యా... Read more
ప్రార్థనాస్థలాల్లోనే ప్రార్థనచేసుకోవాలి – ఎక్కడపడితే అక్కడ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు-యోగి
మహారాష్ట్రలో మొదలైన లౌడ్ స్పీకర్లు, మైకుల చర్చ యూపీకి పాకింది. ప్రార్థనాస్థలాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని, అలాగే ఎక్కడపడితే అక్కడ ప్రార్థన చేయకూడదనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై సీఎం య... Read more
భారతదేశంలో పేదరికం 2011తో పోలిస్తే 2019లో 12.3 శాతం పాయింట్లు తగ్గింది. 2011లో 22.5 శాతం నుంచి 2019లో 10.2 శాతానికి పడిపోయింది. వరల్డ్ బ్యాంకు “పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్” గణా... Read more
గురు తేజ్ బహదూర్ జయంతి సందర్భంగా ఎర్రకోటలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ – స్మారక నాణెం, పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ
తొమ్మిదో సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 21న ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించ... Read more
బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన అమిత్ షా – అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
ఖమ్మం జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రంగంలోకి దిగారు. ఇవాళ సాయి గణేష్ కుటుంబాన్ని ఫ... Read more
కమ్యూనిజం ప్రపంచమంతటినీ, మానవాళి అందరినీ పరిగణనలోకి తీసుకొని మానవ జీవితాన్ని సుఖప్రదం చేయగోరుతున్న సిద్ధాంతం. మానవుల పాలిట మత్తుమందుగా పేర్కొనడానికి కారణమైన క్రైస్తవం, ఇస్లాంలగురించి వారు మా... Read more
వ్యవసాయ రుణాల మాఫీ, పాత పెన్షన్ వ్యవస్థలను పునరుద్ధరించడం, ఉచిత హామీలను రాష్ట్రాలు అందించడం ఆందోళన కలిగించే విషయం అని SBI రీసెర్చ్ ఏప్రిల్ 18 నాటి నివేదికలో తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల దేశం... Read more
ఈ దేశంలో కొందరి నిర్వచనం ప్రకారం వాక్ స్వాతంత్రం అంటే మోడీ ని విమర్శించడమే. మోడీ బాగా పాలిస్తున్నాడు అనో లేదా అవినీతి తగ్గించాడు అనో లేదా దేశ భద్రత బాగా చూస్తున్నాడు లేదా మిగతా దేశాలతో పోలిస... Read more
తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అసోంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గువాహటి నుంచి షిల్లాంగ్ కు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో విశ్వదీనదయాళన్ మృతిచెందాడు. 83 వ సీనియర్ జాతీయ అంతర్రా... Read more
ఆమ్ వే ఇండియాకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. సంస్థపై మనీల్యాండరింగ్ కేసు మోపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 758 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఆమ్ వే సంస్థ... Read more
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్, ఆదివారం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు – అత్యధికంగా కేరళలో 940 కేసులు
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేక... Read more
మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ భూముల కేసులో సుప్రీం కోర్టు స్టే – ఆగస్టులో తదుపరి విచారణ
యూపీ రాంపూర్లోని మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీం కోర్టు నిలిపిసేంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అ... Read more
ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. రక్షణమంత్రిత్వ శాఖ అధికార ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఇంజనీర్స్ కార్ప్స్ నుంచి ఆర్మీ చీఫ్గా నియమితులవుతున్న మొద... Read more
గుజరాత్ వడోదరాలో హింస – కత్తులు పట్టుకుని, రాళ్లు విసురుతూ బీభత్సం సృష్టించిన దుండగులు
రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తరువాత, గుజరాత్ లోని వడోదరలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివారం అర్థరాత్రి రెండు బై... Read more
లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు – మళ్లీ విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం
లఖింపూర్ ఖేరీ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్... Read more
ఢిల్లీ హనుమజ్జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి చేసిన దుండగుల అరెస్ట్ – నిందితుల్లో ఒకరు ఆప్ కార్యకర్త
గతవారం శ్రీరామనవమి ఊరేగింపుపై దాడులు. మళ్లీ హనుమజ్జయంతి ఊరేగింపుపై దాడి. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపుపై దుండగులు దాడిచేశారు. ఈ ఘటనలో పల... Read more
చెప్పిన వెంటనే సంతకం చేయడానికి రబ్బరు స్టాంప్ ను కాదు – సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్ప... Read more