ఉత్తరాఖండ్ పాఠశాలల్లో భగవద్గీత, రామాయణాన్ని ప్రవేశపెడతాం : విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్
ఉత్తరాఖండ్ పాఠశాల పాఠ్యాంశాల్లో భగవద్గీత, రామాయణం తోపాటు వేదాలను చేర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ సోమవారం తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని అమలు చేస్తున... Read more
జాతీయవాదం గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ తప్పనిసరిగా ఆర్ఎస్ఎస్ శాఖలను సందర్శించాలి: బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్
ఉత్తరప్రదేశ్లో తిరంగ శాఖలను ప్రారంభించడం గురించి ఆప్ ప్రకటించిన ఒక రోజు తర్వాత, జాతీయవాదం గురించి తెలుసుకోవడానికి నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా... Read more
పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ను ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన 1987-బ్యాచ్ IAS అధికారి అయి... Read more
దేశం ప్రస్తుతం బొగ్గు కొరత ఎదుర్కొంటోంది. దీంతో రైల్వే చాలా ప్రయాణీకుల రైళ్లు క్యాన్సల్ చేసింది..బొగ్గుతో ట్రైన్స్ నడవనప్పుడు ప్రయాణీకుల ట్రైన్స్ ఎందుకు కాన్సిల్ చేయాలి అని కొందరి అనుమానం. వ... Read more
జర్మనీలో ప్రవాస భారతీయుల సాదర స్వాగతం – భారత సంతతి చిన్నారులతో ఉల్లాసంగా గడిపిన మోదీ
మూడురోజుల యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి సాదరస్వాగతం లభించింది. బెర్లిన్-బ్రాండెన్బర్గ్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా హోటల్ అడ... Read more
ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ అరెస్ట్ పై స్టే – ఖలిస్తాన్ వేర్పాటువాదులతో కేజ్రీవాల్ కు సంబంధాలున్నాయన్న విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ అరెస్టుపై పంజాబ్ & హర్యానా హైకోర్టు స్టే విధించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పలు ఆరోపలు చేశా... Read more
యూరప్ పర్యటనలో ప్రధాని – మూడు దేశాలకు మోదీ – ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చ
మూడు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని యూరప్ వెళ్లారు. జర్మనీతో ఆయన పర్యటన మొదలైంది. తెల్లవారుజామున డిల్లీ నుంచి ఆయన జర్మనీ బయల్దేరారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్ చేసింది. PM @narendramodi emplanes... Read more
బాల్ ఠాక్రే అమాయకుడు కనుకే బీజేపీ మోసం చేసింది – నేను తెలివైనవాడిని కనుక నేను నమ్మను – ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన తండ్రిని మోసం చేసిందని వ్యాఖ్యానించారు. మరాఠీ దినపత్రిక ‘లోక్సత్తా’ నిర్వహించిన కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే... Read more
పీఎంవోలో ఉన్న గాడ్సే భక్తులు నామీద కుట్ర పన్నుతున్నారు – తగ్గేదేలే : జిగ్నేష్ మేవానీ
త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తూ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ. తన అరెస్ట్ వెనక పీఎంవోలో ఉన్న కొందరు... Read more
పొలిటికల్ లీడర్ గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ – జన సురాజ్ దిశగా అడుగేయనున్నట్టు పీకే ప్రకటన – సొంతరాష్ట్రం నుంచే మొదలంటూ ట్వీట్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ లీడర్ గా ప్రజల ముందుకు రాబోతున్నారు. తెరవెనక వ్యూహకర్తగా ఉన్న ఆయన… ఇక తెరముందుకు రాబోతున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలే రియల్... Read more
గోరఖ్ పూర్ మఠం లోపలకు వెళ్లేందుకు యత్నంచిన ముర్తజాకు ఐసిస్ తో సంబంధాలు-పలు ఉగ్ర సంస్థలకు నిధులు ఇచ్చినట్టు నిర్థారణ
యూపీ గోరఖ్ నాథ్ మఠం దగ్గర కత్తితో దాడియత్నం చేసి, లోపలకు వెళ్లేందుకు యత్నించిన అహ్మద్ ముర్తజాకు ఐసీస్ తో సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆ ఉగ్రసంస్థకు ముర్తజా సహా పలువురు నిరంతరం నిధ... Read more
అక్రమ నిర్మాణాల కూల్చివేతతోపాటు కొనసాగుతున్న లౌడ్ స్పీకర్ల తొలగింపు- యూపీలో 53, 942 లౌడ్ స్పీకర్ల తొలగింపు
ఓవైపు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తూనే…ప్రార్థనామందిరాల్లోని అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగిస్తోంది యోగీ ప్రభుత్వం. ఇప్పటివరకు యూపీలో వివిధ ప్రార్థనామందిరాల నుంచి 53 వ... Read more
ప్రపంచ నాయకుల పాపులారిటీ రేటింగ్లను విడుదల చేసే గ్లోబల్ రేటింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, 77 శాతానికి పైగా రేటింగ్తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో భారత... Read more
న్యాయశాఖ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సదస్సు-సీజేఐ రమణ, ప్రధాని మోదీ, మంత్రి కిరణ్ రిజిజు హాజరు
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన... Read more
ఎప్పుడూ వివాదాస్పద ప్రసంగాలు చేసే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. అది ఓ బహిరంగసభది. సభనుద్దేశించి మాట్లాడుతూ మధ్యలో ఆయన ఏడుస్తున్నట్టు ఆ వీడియో ఉంది. ఇటీవల మధ్... Read more
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు – మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు
ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర రాజు, ఆర్మీ స్టాఫ్ తదుపరి వైస్ చీఫ్గా నియమితులయ్యారు.ప్రస్తుత వైస్ చీఫ్ గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్... Read more
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా మనోజ్ పాండే బాధ్యతలు – కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్ నుంచి ఎంపికైన తొలి అధికారి
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్క... Read more
ఫిర్యాదు చేసేందుకు వస్తే మసాజ్ చేయించుకున్నాడు – వీడియో వైరల్ – పోలీసుపై వేటు వేసిన ఉన్నతాధికారులు
తన కుమారుడిని విడిపించుకునేందుకు స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడో పోలీసు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. బిహార్లో ఈ ఘటన జరిగింది. సహ... Read more
‘స్వస్తిక్’ యాంటీ సెమిటిక్, ఫాసిస్ట్ చిహ్నం – న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ బిల్లు – హిందు అమెరికన్ ఫౌండేషన్ వాదనలతో తొలగింపు
న్యూయార్క్ సెనేట్, న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ తమ బిల్లులలో S7680, A9155 ప్రకారం స్వస్తిక్ ను ‘యాంటీ-సెమిటిక్’, ‘ఫాసిస్ట్ చిహ్నం’గా పేర్కొన్నారు. అయితే వెంటనే తొలగించా... Read more
ముడి చమురుకు పెరుగుతున్న డిమాండ్, అలాగే పెరుగుతున్న ధరల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడింది. ఈ శోధన ప్రపంచవ్యాప్తంగా EVల అభివృద్ధికి దారితీసింది. ఎలక్ట్రిక్ ఫోర్... Read more
యునెస్కో వారసత్వ జాబితాలోని నీలగిరి పర్వత రైలు సేవలను పునరుద్ధరించారు. దక్షిణ రైల్వే, రైలుకు అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లను ప్రవేశపెట్టింది. ఈ రైలును టాయ్ రైలు అని పిలుస్తారు. కోయంబత్తూరు... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఏప్రిల్ 29) బెంగళూరులో భారతదేశపు మొదటి సెమికాన్ కాన్ఫరెన్స్ను వర్చ్యువల్ గా ప్రారంభించారు. వ్యాపారానికి నిజమైన అర్థాన్ని దేశం చూపించిందని, ఇప్పుడు భారతద... Read more
అసోంలో ప్రధాని పర్యటన – అతి త్వరలో ఈశాన్య రాష్ట్రాలు AFSPA చట్టం నుంచి విముక్తి పొందుతాయన్న ప్రధాని
ఈరోజు అసోంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయ పట్టణమైన డిఫు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోరింగ్-తేపి గ్రామంలో శాంతి, ఐక్యత సహా అభివృద్ధిపై భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్... Read more
పీవోకే లో అమెరికా సహకారంతో ప్రాజెక్టులు – మౌనంగా చూస్తూ ఉండిపోయిన మన్మోహన్ ప్రభుత్వం
యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పీవోకే పర్యటనపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ డిమాండ్లను చట్టబద్ధం చేయడానికి ఆమె ప్రయత్నించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. ఇల్హాన్ ఒమర్ ప... Read more
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు : కేటీఆర్ – హైదరాబాద్ లోనే అవేం లేవు : బొత్స
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని…కరెంట్, నీళ్లు, రోడ్లు కూడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో .. హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో షోను ప్రారంభ క... Read more