అరుణాచల్ ప్రదేశ్లోని యింగ్కియాంగ్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత రిజర్వాయర్ సుమారు 10 బిలియన్ క్యూబిక్ మీటర... Read more
పూర్వవైభవం పొందే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేయనుంది. అందులో భాగంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టబోతోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్... Read more
దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశవ్యాప్తంగా ఇంకా 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొన... Read more
వారణాశి జ్ఞానవాపి మసీదులో 12 అడుగుల శివలింగం బయటపడిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసద్ మరోసారి స్పందించారు. జ్ఞానవాపి మసీదు ఉందని…ఎప్పటికీ ఉంటుందని జోస్యం చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వ... Read more
అనుకున్నదే జరిగింది. జ్ఞానవాపి మసీదు ఒకప్పటి హిందూ ఆలయమేనని తేలింది. ఆవరణలోని ఓ బావిలో అతిపెద్ద శివలింగం బయటపడింది. హిందూదేవుళ్ల ఆనవాళ్లున్నాయంటూ ఆక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. మూడు ర... Read more
రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లు మళ్లీ వణికిపోతున్నారు. కశ్మీర్ బుద్గాంలో ప్రభుత్వ కార్యాలయంలో విధుల్లో ఉన్న రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడేం జరుగుతుందో... Read more
త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా – శుభాకాంక్షలు తెలిపిన విప్లవ్-వచ్చేఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు
త్రిపుర సీఎంగా ఎంపీ డాక్టర్ మాణిక్ సాహాను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటించింది. మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్... Read more
రిలయన్స్ సరికొత్త రికార్డ్ – వెయ్యికోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన ముకేష్ సంస్థ ఆర్ఐఎల్
భారతీయ దిగ్గజ సంస్థ, ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని సాధించిన తొలి కంపెనీగా చరిత్రలోకి ఎక్కింది. గడ... Read more
జ్ఞానవాపి ఆలయంలో పూజలు చేయకుండా హిందువులను అడ్డుకున్నది ములాయమే – బీజేపీకి నాయకుడు ప్రేమ్ శుక్లా
వారణాసిలోని వివాదాస్పద జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ ఆలయ కాంప్లెక్స్ లో వీడియోగ్రఫీ సర్వేను కోర్టు తప్పనిసరి చేయటంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా షాకింగ్ కామెంట... Read more
నువ్వు డిజిటల్ వేశ్యవు, నీది గోడీ మీడియా – రిపబ్లిక్ భారత్ జర్నలిస్టుపై దాడిచేసి అవమానించిన షహీన్ భాగ్ లేడి ఐమన్ రిజ్వీ
రిపబ్లిక్ భారత్ జర్నలిస్టును డిజిటల్ తవైఫ్ అంటూ అంటే డిజిటల్ వేశ్య అంటూ అవమానించింది షాహీన్ భాగ్ నిరసనలతో వార్తల్లోకెక్కిన మహిళ ఐమన్ రిజ్వీ. అదిప్పుడు సోషల్మీడియోలో వైరల్ అవుతోంది. ఈ వీడియోన... Read more
గూగుల్ కు సంబంధించిన భాషా-అనువాద సాధనమైన గూగుల్ ట్రాన్స్లేట్ మరో 24 భాషలను చేర్చింది. అందులో సంస్కృతం సహా కొత్తగా ఎనిమిది భారతీయ భాషలను యాడ్ చేసింది. వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ గూగుల్ I... Read more
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అడ్డంగా బుక్కైన రానా ఆయూబ్ – రైట్ వింగ్ న్యూస్ వెబ్ సైట్ పై లిబరల్స్ అక్కసు
సేవకోసం సేకరించిన నిధులను తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలమిస్ట్ రానా ఆయూబ్ మరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అడ్డంగాబుక్కైంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఆవుల స్మగ్లింగ్ ఘటనపై... Read more
మొహాలీ హెడ్క్వార్టర్స్పై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ – కేసును ఛేదించిన పంజాబ్ పోలీసులు
మొహాలీ హెడ్ క్వార్టర్స్ పై RPG దాడిలో కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లిండాను సూత్రధారిగా తేల్చారు పంజాబ్ పోలీసులు. లఖ్బీర్ సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటె... Read more
ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు, ఆయన ఎజెండాలో మరాఠా రాజ్యం లేదు : కాళీచరణ్ మహారాజ్
ఛత్రపతి శివాజీ మహరాజ్ హైందవీస్వరాజ్యం కోసం కలలుకంటూ పోరాటంచేశాడని…మరాఠారాజ్యం ఆయన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించారు సంత్ కాళీచరణ్ మహారాజ్. శివసేన నాయకుడు ఆనంద్ దిఘే బయోపిక్ ధర్మవీర్ చూస... Read more
కోయంబత్తూర్లో హిందీ మాట్లాడేవారు పానీ పూరీలు అమ్ముతున్నారు : తమిళనాడు విద్యాశాఖ మంత్రి
హిందీపై రగడ ఆగడం లేదు. ఇక హిందీని వ్యతిరేకించే తమిళనాడులో నాయకులే రోజుకో ప్రకటన చేస్తూ హిందీపై తన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళనాడు విద్యాశాఖమంత్రి కె. పొన్ముడి చేసిన వ్యాఖ్య... Read more
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చె... Read more
బీజేపీ మైనారిటీలను క్రూరంగా హింసిస్తోంది, కాంగ్రెస్ మనకు చాలా ఇచ్చింది, తిరిగి చెల్లించే సమయం వచ్చింది – సోనియా గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదయ్పూర్లోని పార్టీ చింతన్ శివిర్లో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీలను క్రూరంగా హింసిస్తోందని, మహాత్మా గాంధీని చంపిన హంతకులను కీర్తిస్తోందని అన్న... Read more
లోక్సభకు 70 ఏళ్లు పూర్తిచేసుకుంది. మొదటి సెషన్ 13 మే 1952న ప్రారంభమైంది. 1952వ సంవత్సరంలో ఇదే రోజున, రాజ్యసభ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎ... Read more
‘జ్ఞానవాపి మసీదు’పై వీడియోగ్రాఫిక్ సర్వేను అనుమతించిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్ భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తన కుటుంబ భద్రతపై ఆం... Read more
గురువారం కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బలైన కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు ఉగ్రవాదులతో కలిసి కార్యాలయ సిబ్బందే కుట్రపన్ని ఉండవచ్చనే అనుమానం వ... Read more
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి హిందూ దేవతలను ఉద్దేశించి అనుచిత పదాలు వాడారు. మహారాష్ట్రలోని సతారాలో ఇండియన్ ట్రైబల్ రీసెర్చ్ అండ్ డెవల... Read more
కశ్మీర్లో కానిస్టేబుల్ ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ను ఇంటిదగ్గరే కాల్చిచంపారు. 24 గంటల్లో ఇది రెండో ఉగ్రహత్య. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్... Read more
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను ఆయనకు వివరించారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు టైం అడిగి... Read more
ఉత్తరప్రదేశ్ తరహాలో మధ్యప్రదేశ్ మదర్సాలలో జాతీయగీతాలాపన తప్పనిసరి చేయనున్నారు. మదర్సాలలో జాతీయగీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు హోంమంత్రి మిశ్రా చెప్పారు. జాతీయగీతం ఎక్కడైన... Read more
మీ ఒంట్లో ఉన్నది రాజపుత్రుల రక్తమే అయితే ఆధారాలు చూపండి – దియాకుమారికి షాజహాన్ వారసుడి సవాల్
షాజహాన్ వారసుడని చెప్పుకునే యువరాజు యాకూబ్ హబీబుద్దీన్ టుసీ, బీజేపీ ఎంపీ దియా కుమారికి సవాల్ చేశారు. తాజ్ మహల్ జైపూర్ రాజ్పుత్ర రాజ కుటుంబానికి చెందిన భూమిలో నిర్మించారనీ ఆమె విమర్శించారు.... Read more