దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.... Read more
అవును మా సినిమా వల్లే లోయలో జనం మాటలు నేర్చుకున్నారు, కశ్మీర్లో పాక్ జెండా ఎగిరింది – ఫరూఖ్ అబ్దుల్లాకు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్
కశ్మీర్ హిందువుల తరిమివేత, పండితుల ఊచకోత నేపథ్యంగా తీసిన ది కశ్మీర్ ఫైల్ మూవీపై మరోసారి మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా. ఆయితే అంతే ఘాటుగా బదులిచ్చాడు సినీదర్శకుడు వివేక్ అగ్... Read more
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ – సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు కొలీజియం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్ర... Read more
కశ్మీర్ ను వీడకుంటే అంతం చేస్తాం – ‘లష్కరే ఇస్లాం’ లేఖను పోస్ట్ చేసిన సీఎన్ఎన్ అసిస్టెంట్ ఎడిటర్ జితేందర్ సింగ్
కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని మళ్లీ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొందరు పండిట్లను ఉగ్రవాదులు హత్యచేశారు. తాజాగా రాహుల్ భట్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. ఈ... Read more
చిదంబరం ఆడిటర్ భాస్కర్ రామన్ అరెస్ట్ – చైనా పౌరులకు వీసాల కోసం చిదంబరం లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు
వీసాల కోసం లంచం తీసుకున్న కేసులో కార్తీ చిదంబరం ఆడిటర్ ఎస్ భాస్కర్ రామన్ను మే 17న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. చిదంబరం నివాసం సహా పలు చోట్ల దర్యాప్తు సంస్థ దా... Read more
రాజీవ్ హంతకుడు పెరరివాళన్ విడుదలకు సుప్రీం ఆదేశాలు – 30 ఏళ్లుగా జైల్లోనే రాజీవ్ హంతకులు
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏజీ పెరరివాళన్ ను విడుదల చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆ కేసులో పెరరివాళన్ ముప్పైఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాడు. జీవిత ఖైదును ర... Read more
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఉనికి చాటుకుంది. మొత్తం 42 వార్డులకు ఎన్నికలు జరగ్గా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ 24 వార్డులు, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 12 వార్డులు గెలుచుకోగ... Read more
షీనాబోరా హత్యకేసు ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ – కన్నబిడ్డనే హత్యచేసినట్టు ఆమెపై అభియోగాలు
పదేళ్లనాడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణీ ఆరున్నరేళ్లుగా కస్టడీలో ఉంది. అ... Read more
మథుర మసీదులో ప్రార్థనలను నిషేధించండి – స్థానిక కోర్టులో పిటిషన్ – శ్రీకృష్ణ మందిరంపైనే మసీదు కట్టినట్టు ఆధారాలు
ఉత్తరప్రదేశ్ లో మథుర శ్రీకృష్ణాలయానికి ఆనుకుని ఉన్నమసీదు వాస్తవానికి ఆలయ భాగమేనని అక్కడ నమాజు చేయకుండా ఆపాలని స్థానిక కోర్టులో కొందరు పిటిషన్ వేశారు. మసీదు నిర్మాణానికి ముందు ఆస్థలంలో దేవాలయ... Read more
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై యూపీ మాజీ సీఎం మాయావతి స్పందించారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అందులో ఈ వ్యవహారం ఒకటని ఆమె అన్నారు. అసలు స్వాతంత్ర్యం వచ్చ... Read more
వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని 20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాం – శ్రీలంకకు చైనా ఆఫర్ !
వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని $20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాను-చైనా ! ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు శ్రీ లంకకి! ఈ ప్రతిపాదన... Read more
కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి ! 0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి! చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మ... Read more
జ్ఞానవాపి మసీదు సర్వేపై నివేదిక పూర్తికానందున కోర్టును అదనపు సమయం కోరనున్నాం – అసిస్టెంట్ కమిషనర్ అజయ్ సింగ్
జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన వీడియో సర్వే పూర్తైనప్పటికీ నివేదికను గడువులో సమర్పించలేకపోతున్నారు. అందుకు కాస్త అదనపు సమయం కోరుతున్నామని అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ సింగ్ తెలిపార... Read more
మధ్యప్రదేశ్లోని నీముచ్ లో ఘర్షణ – మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకున్న కొందరు
మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ఓ మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో... Read more
“కాంగ్రెస్ నాయకులు మహమ్మదీయులను సంతోష పెట్టటం, బుజ్జగించటం – అందుకై రాజకీయంగాను, ఇతరత్రా అనేక రకాల రాయితీలు, బహుమానాలు ఇచ్చే విధానాన్ని అనుసరించారు. తమ కోరికను మహమ్మదీయులు బలపరిస... Read more
సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఆమ... Read more
జ్ఞానవాపి మసీదు విశ్వనాథమందిరంలో భాగమని అందులో సందేహమే లేదని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే స్పష్టం చేశారు. పురాణాల(వేద సాహిత్యం) ప్రకారం వారణాసిలోని జ్ఞానవాపి మసీద... Read more
మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం – రక్షణమంత్రి రాజ్ నాథ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలో స్వదేశీ నావికాదళ డిస్ట్రాయర్ యుద్ధనౌక INS సూరత్, ఫ్రిగేట్ INS ఉదయగిరిని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాక మేక్ ఫర్ వరల్డ్ ను ప్రభుత్వం లక్ష్యంగా... Read more
రాష్ట్రంలో పలుపట్టణాలు, నగరాలకు పూర్వపు పేర్లు మారుస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధాని పేరు మార్చబోతున్నారా?ఆయన తాజా ట్వీట్ ఊహాగానాలకు బలమిస్తోంది. ఇప్పటిక... Read more
1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మంద... Read more
అక్రమంగా 50 లక్షలు తీసుకొని 250 మంది చైనా పౌరులకు వీసా మంజూరు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, లోక్సభ ఎంపి కార్తీ చిదంబరంపై సిబిఐ కేసు నమోదు చేసింది. చెన్నై... Read more
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పతనమవడాన్ని సమర్థిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్టు చేసిన ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ‘రోఫ్ల్ గాంధీ 2.0’ అనే ఫేక్... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో రోప్వే నిర్మించే ప్రక్రియ ప్రారంభమైనందున త్వరలో శివుని భక్తులు మరింత సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో ఆలయాన్ని సందర్శించగలరు. కేదార... Read more
త్రిశూల్ దీక్షను ఉగ్రవాద శిక్షణాశిబిరంగా అభివర్ణించిన ఇస్లామిస్టులు – వారికి వంతపాడిన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు జుబేర్
ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిశూల్ దీక్షా సంబరాన్ని ఆయుధ శిక్షణాశిబిరం గా వ్యాఖ్యానించాడు. అది ఉగ్రవాద శిక్షణా శిబిరం అంటూ ట్వీట్ చేసి... Read more
బుద్ధపూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టిన నేలలో భారత ప్రధాని – మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం... Read more