మాస్కో నుంచి గోవా బయల్దేరిన విమానంలో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అందులోని 236 మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే భారత వాయుసేన అత్యంత చాకచాక్యంగా వ్యవహరి... Read more
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడిన వ్యవహారం దుమారం రేపుతోంది. మధ్యంతర ఎన్నికలముందే విషయం బయటకు పొక్కినా…ఎన్నికల్లో లబ్ధి కోసం తొక్కిపెట్టినట్టుగా తెలుస్తోంది.... Read more
ఆస్కార్ నామినేషన్స్ బరిలో ఈసారి 10 భారతీయ సినిమాలు – రెండు విభాగాల్లో నామినేషన్స్ కు అర్హత సాధించిన ‘కాంతారా’
ఈసారి ఆస్కార్ పురస్కారంకోసం నామినేషన్స్ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ప్రకటించింది ఆస్కార్స్. భారత్ నుంచి 10 నిమిషాలు బరిలో ఉన్నాయి. ది చల్లో షో, ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత... Read more
మద్యంమత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన – ఎయిరిండియా విమానంలో ఘటన-అతనిపై చర్యలకు బాధితురాలి డిమాండ్
విపరీతంగా మద్యం సేవించి… ఆ మత్తులో తనతోపాటు విమానంలో ఉన్న మహిళపై మూత్రవిసర్జన చేశాడో వ్యక్తి. న్యూయార్క్ నుంచి డిల్లీ వస్తున్న ఎయిరిండియా బిజినెస్ క్లాస్ లో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా బయటకు... Read more
రష్యాకు చెందిన మరో వ్యక్తి ఒడిషాలో మృతిచెందాడు. జగత్సింగ్ పూర్ జిల్లా పారాదీప్ పోర్టులోని ఓనౌకలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతన్ని మిల్యాకోవ్ సెర్గీగా గుర్తించారు.బంగ్లాదేశ్ చిట్టగాం... Read more
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF…ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కీలక ప్రకటన విడుదల చేసింది. గతేఏడాది కంటే 2023లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ప్రపంచంలోన... Read more
పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 631 మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాల్సిందిగా కేంద్రం ఆ దేశాన్ని కోరింది. వారంతా భారతీయులని నిర్ధారణ కావడం, కారాగారవాసం ముగియడంతో స్వదేశానికి పంపాలని కేంద్ర... Read more
పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ కీ అవినీతి కేసులో దోషి అని తేల్చిన….ఆ దేశ సైనిక కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెపై విచారణ జరిగిన అనేక క్రిమినల్ కేసుల్లో ఇది చివర... Read more
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న దాదాపు వందమందికి మరణశిక్ష విధించారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు.. ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. నార్వే కేంద్రంగా పని చేస... Read more
బుద్ధగయలో చైనా మహిళ కదలికలపై అనుమానాలు – దలైలామా కోసం పెద్దఎత్తున వస్తున్న విదేశీభక్తులు
బుద్ధగయలో చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్య కార్యక్రమాల కోసం…బౌద్ధగురువు దలైలామా బుద్దగయ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గుర్తుతెలియని మహిళ కదలికలపై సందేహాలు... Read more
పాకిస్తాన్లో హిందువులపై హింస ఆగడం లేదు. సింధు ప్రావిన్స్ లోని సింజోరో జిల్లాలో 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. బాధితురాలిని భీల్ కమ్యూనిటీకి చెందిన దియా భీల్ గా గ... Read more
అమెరికా సంయుక్త రాష్ట్రాలను మంచు వణికిస్తోంది. కెనడాలో కూడా బాంబ్ సైక్లోన్ బీభత్స సృష్టిస్తోంది. ఎక్కడిక్కడ అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది బాంబ్ సైక్లోన్ తుప... Read more
కరడుగట్టిన నేరస్థుడు చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలునుంచి విడుదలయ్యాడు. ఆరోగ్య కారణాలరీత్యా అతన్ని విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 19ఏళ్ల తరువాత అతన్ని విడుదలచేశారు. శోభరా... Read more
భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి – ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. గులేరియా
చైనాలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండడంతో ప్రపంచదేశాల్లో మళ్లీ వణుకు మొదలైంది.అయితే భారతీయులు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డ... Read more
గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ భారత్ వచ్చారు. సోమవారం ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన ఆయన,…ఇవాళ విదేశాంగమంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ డిజిటల్... Read more
భారత్ బార్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్ దగ్గర గత వారం తమ హద్దులు దాటి భారత్ భూ భాగం లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించిన చైనా ఆర్మీ వాళ్ళని మన ఆర్మీ జవానులు వెంటపడి చితక్కొట్టి వారిన... Read more
మిసెస్ వరల్డ్ -2022 కిరీటం 21 ఏళ్ల తరువాత ఇండియాకు దక్కింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన... Read more
మూడున్నర దశాబ్దాల తరువాత ఫిఫా వరల్డ్ కప్ ను ముద్దాడింది అర్జెంటీనా. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఫ్రాన్స్ ను ఓడించి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.సూపర్ స్టార్ మెస్సీ కలను సాకారం చేస్తూ ట్రోఫీని... Read more
ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది అర్జెంటినా. ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నిరీక్... Read more
ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రముఖ నటి తరానెహ్ అలీ దూస్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆమె ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిరసన... Read more
చైనా సైనికులు వీధిరౌడిల్లా ప్రవర్తిస్తారు, అది వారి నైజం – భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే
భారత హద్దుల్లోకి చొచ్చుకొస్తూ చైనా సైనికులు వీధి రౌడీల్లా వ్యవహరించారని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ప్రతిఏటా చొరబాట్లకు తెగబడుతూ భారత సైనికుల చేతిలో చావు దెబ్బలు తింటున్నా... Read more
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల పై హ్యాకర్ల దాడి చైనా పనేనని తేలింది. హ్యాకింగ్ చైనా నుంచే జరిగినట్టు విచారణలో తేలిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ లో మొత్తం 100 సర్వర్లుండగా 6... Read more
భారత్ -చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ కు బాసటగా నిలిచింది. భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసిన చైనా తీరును ఆ దేశం తప్పుపట్టింది. ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భా... Read more
ఇక్కడ ఉండేకన్నా దేశం విడిచివెళ్లడానికి సిద్ధం…పాకిస్తాన్లోని 37శాతం మంది ప్రజల మనసులోని మాట. చాలామంది బయటపడిపోతున్నారు కూడా. ఇక బలూచిస్తానా ప్రావిన్స్ లో అయితే వీరు 47 శాతంగా ఉంది. ఆ త... Read more
ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల నుంచి మానవతాసాయాన్ని మినహాయించేందుకు రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం వల్ల పాకిస్తాన్ వంటి దేశాల్లోని ఉగ్రసంస్థలు మరింత బలపడుతాయని భార... Read more