కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి భారత్, డెన్మార్గ్. పరస్పర సహకారంతో ముందుకు వెళ్దామంటూ… కీలక రంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, జల నిర్వహణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పర... Read more
తాలిబన్ల చెరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో జర్నలిస్టుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతున్నది. మీడియాపై తాలిబన్ల ఆంక్షలు తీవ్రతరమవడంతో ఇప్పటికే పలు సంస్థలు మూతపడ్డాయి. పలువురు జర్నలిస్టులు దేశాన్న... Read more
ఎయిరిండియా తిరిగి తమకే సొంతం అవడంపై చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియాకు తిరిగి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా ఎయిరిండియా విమానం... Read more
అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి టాటానే చేజిక్కించుకుంది. ఎయిరిండియా ప్రైవేటీకరణపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎయిరిండియాను దక్కించుకునేందుకు పల... Read more
The Techie Talk with KP and BP | 8th October 2021 | | MyindMedia Read more
రెండు రోజుల క్రితం ఉగ్రవాదులచేతిలో హత్యకు గురైన మఖన్ లాల్ బింద్రూ పేరును శ్రీనగర్ లోని ఓ రహదారికి పెట్టారు. ఆ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీనగర్ మున్... Read more
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మారణకాండకు తెగబడుతున్నారు. భద్రతాబలగాలతో తలపడే దమ్ములేక సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. మొన్న కశ్మీరీ పండిట్ అయిన మఖన్ లాల్ బింద్రాను కాల్చి చం... Read more
ఈ సెప్టెంబర్ 14 నుండి 27 వరకు అమెరికాలో(UNGA) UN జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలు జరిగాయి . ఆ సమావేశాలలో మధ్య ఆసియా దేశమైనా తజకిస్థాన్ అధ్యక్షుడుఎమోమాలి రహ్మోన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలో కి ... Read more
బంగ్లాదేశ్ నావల్ షిప్ సముద్ర అవిజన్ 5 రోజుల పర్యటన కోసం విశాఖ చేరుకుంది. ఇండియన్ ఈస్టర్న్ నావెల్ కమాండ్ అధికారులు నెవీబ్యాండ్ తో ఘనస్వాగతం పలికారు. వంగబంధు షేక్ ముజుబుర్ రెహమాన్ శతాబ్ది ఉత్స... Read more
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ చేజిక్కించుకోనుంది.ఎయిరిండియా ప్రైవేటీకరణలో భాగంగా కీలక ప్రక్రియ పూర్తైంది. సంస్థను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ ను గెలుచుకుంది.... Read more
ఓ టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆర్ఎస్ఎస్ ను తాలిబన్లతో పోల్చిన కవి, సినీగేయరచయిత జావేద్ అఖ్తర్ కు మహారాష్ట్రలోని థాణె కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. తమ సంస్థను అపఖ్యాతి పాల్జ... Read more
ఏ దేశానికి వెళ్లినా దేశ సంస్కృతీ వారసత్వాలను ప్రతిబింబించే కానుకలను అక్కడి ప్రముఖులకు ఇవ్వడం ప్రధానిమోదీకి అలవాటు. ఇక అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ ఈసారి అపురూప కానుకలను తీసుకెళ్లారు. భారతసం... Read more
భారత వాయుసేన మరింత బలోపేతం అవుతోంది. స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 20వేల కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 56 సీ-295 మ... Read more
ఆఫ్గన్లో ఇస్లామిక్ చట్టాల్ని కఠినంగా అమలుచేసేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. ఉరితీతలు, చేతులు నరకడం వంటి శిక్షలు పునరుద్దరిస్తామని తాలిబన్ పాలకులు స్పష్టం చేశారు. అయితే ఆ శిక్షల్ని బహిరంగం... Read more
అమెరికా పర్యటనలో ఉన్న మోదీ… వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ తో భేటీ అయ్యారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్ర పై ఇరువురునేతలు కీలకంగా చర్చించారు. వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూ... Read more
అమెరికా పర్యటనకు వెళ్తూ మోదీ ట్వీట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.బయటకూడా దానిమీదే చర్చ నడుస్తోంది. బోయింగ్ విమానంలో అమెరికాకు పయనిస్తూ తన పర్యటనకు సంబంధించిన కాగితాలు తిరగ... Read more
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September | MyindMedia Read more
మూడు రోజుల పర్యటన నిమిత్తం మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ సందు, వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరిక... Read more
ఇవాళ అమెరికా బయల్దేరిన భారత ప్రధాని 24న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భేటీ కానున్నారు. వాషింగ్టన్లో వారి సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరా... Read more
నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వం హిందూ తీవ్ర వాద మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఇది భారతీయ లౌకికవాదానికి ముప్పు అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నలు ఇవి: అసలు ఫండమెంటలిజం అంటే ఏమిటి? అద... Read more
కోవిషీల్డ్ టీకా రెండుడోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే వాళ్లు క్వారెంటైన్లో తప్పకుండా ఉండాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిబంధనలపై భారత్ మండిపడింది. నిబంధనల్ని వెనక్కి తీసుకోకుంటే ప్రతిచర్య ఉ... Read more
విశ్వకవి రవీంద్రనాథ్ లండన్ లో కొంతకాలం పాటు నివసించిన ఇంటిని అమ్మకానికి పెట్టారు. 1912లో గీతాంజలిని ఇంగ్లిష్ లో అనువదించిన సమయంలో ఆయన అక్కడి హాంపస్టేట్ లోని హీత్ విల్లాలో నివసించారు. మమతా బె... Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం అమెరికా బయల్దేరి వెళ్తున్నారు. ఐదురోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ తో ఆయన సమావేశం ఉంటుంది. QUAD సమావేశంలోనూ, ఐక్యరాజ్యసమిత... Read more
భారత్ పై జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర గురించి తెలుసుకోండి. ఇది చాలా పెద్ద పోస్ట్. దీనిని ఓపిగ్గా చదివి అర్థం చేసుకొని నలుగురితో పంచుకోండి. గతంలో ఢిల్లీ లో జరిగిన CAA వ్యతిరేక ప్రదర్శనలు కానీ... Read more
అమెరికాలో వేదిక్ యూనివర్సిటీ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు సంతోష్ కుమార్, విజయ్ ప్రభాకర్, వాసవీ చెక్కా ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఈ డిజిటల్ యుగంలో సనాతన భారతీయ పద్ధతులు, విలువల్ని, హిందుత... Read more