కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరిచారుకర్తార్పూర్ గురుద్వారా యాత్రను కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్... Read more
తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, మహాత్మాగాంధీకి మధ్య క్లిష్టమైన సంబంధం ఉండేదని నేతాజీ తనయ అనితా బోస్ అన్నారు. నేతాజీని తాను నియంత్రించలేనని గాంధీ భావించారని…అయితే గాంధీకి నేతాజీ గ... Read more
భారత్ లోని రోడ్లపై ఇక విమానాలు కూడా దిగబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా శత్రుదేశాలు మన వాయుసేనను, స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి తలెత్తితే యుద్ధ విమానాలను “రోడ్ రన... Read more
మణిపూర్లోని చురాచంద్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపుదాడికి కమాండింగ్ ఆఫీసర్, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు సహా 46 అస్సాం రైఫిల్స్కు చెందిన నలుగురు సైనికులు బలయ్యారు. చైనా ఆదేశాల మేరకే ఈ దాడి జర... Read more
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర... Read more
చైనాలో హిమపాతం కురుస్తోంది. ప్రపంచ అద్భుతం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మంచుదుప్పటి కప్పేసింది…మంచులో దాదాపు కూరుకుపోయినట్టున్న చైనావాల్ అందాలు తిలకించేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.. చైనాల... Read more
ఆఖరికి ఈ దేశం లో ప్రభుత్వం రోడ్లు నిర్మించడానికి కూడా బోలెడు ఆటంకాలు. ఎవడో ఒకడు ఒక NGO ప్రారంభించి ఏదో ఒక పర్యావరణ కారణం చూపించి కోర్టులో కేసు వేస్తే అది తేలడానికి సం. లు పట్టచ్చు లేదా దశాబ్... Read more
వందేళ్ల క్రితం అపహరణకు గురైన మాతాఅన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికే చేరింది. కెనడాలో గుర్తించిన విగ్రహాన్ని ఇటీవలే భారత్ తీసుకువచ్చారు.ఢిల్లీనుంచి తీసుకొచ్చి యూపీ ప్రభుత్వానికి అందచేశారు.ఈనెల 1... Read more
క్షమాపణ ధ్రువీకరణ పత్రాలు అందించే నెపంతో తాలిబన్లు ఆఫ్గన్ పౌరులను వేధింపులకు గురిచేస్తున్నారని పౌరుల ఇళ్లు దోపిడీ చేస్తున్నారని ఆఘ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలేహ్ ఆరోపించారు. బుధవ... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
ప్రపంచ వ్యాప్తంగా ఔషధ మొక్కల డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం వీటి సాగుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో అంటే సుమారు 1.80లక్షల ఎకరాల భూమిలో... Read more
గతేడాది డిసెంబర్లో ఖైబర్పఖ్తూన్ రాష్ట్రంలోని శ్రీపరమ్హంసజీ మహరాజ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. 1920లో తేరీ అనే గ్రామంలో దీన్న... Read more
ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థా... Read more
ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ.అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకి 70 శాతం ప్... Read more
ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు రోజుకో రకమైన ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల హక్కుల్ని కాలరాసేలా తాజాగా మరికొన్ని ఆదేశాలు జారీ చేశారు. హ్యుమన్ రైట్స్ వాచ్ HRW ప్రకారం… ఆఫ్ఘన్ మహిళలు ఇక మీదట ఎయి... Read more
తీవ్రవాద సంస్థ SFJ, ఇతర ఖలిస్తానీ అనుకూల గ్రూపులు పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల NIA బృందం కెనడాకు చేరుకుంది.NIA బృందం ఈ నాలుగు రోజుల పర్యటనలో USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ వంట... Read more
భారత పౌరసత్వం నిరూపించుకుంటే ధోల్పూర్ నుంచి తొలగించిన కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆక్రమణదారులకు పరిహారం ఇచ్చేది లేదని గౌహతి హైకోర్టుకు అస్సాం ప్రభుత్వం వివరణ ఇచ్చింది... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం పై ఇస్లామిస్టుల తిట్లవర్షం..
దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ను ఇస్లామిస్టులకు టార్గెట్ అయ్యాడు. బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా “To those celebrating, #Happy Di... Read more
ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న హిందువులకు అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ శుభాకాంక్షలు తెలిపింది. “చీకటి నుండి జ్ఞానం, జ్ఞానం నుంచి సత్యం వైపు వెళ్లాలనే సందేశాన్ని దీపావళి మనకు గ... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన బ్రిటన్ ప్రధాని – భారతీయుల మదిని కట్టిపడేస్తున్న బోరిస్ ట్వీట్
హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. హాయ్..నేను బోరిస్ జాన్సన్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లీసెస్టర్ గోల్డెన్ లైట్లు వెలుగుతున్నాయి. సమోసాలు స్వీట... Read more
ఓ మహిళను వేధించిన కేసులో బ్రిటన్ కు చెందిన ఉద్యమకారిణి… లేబర్ పార్టీ ఎంపీ క్లాడియా వెబ్ బే కు వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 10 వారాల జైలు శిక్ష విధించింది. తన ప్రియుడు లెస్టర్ థ... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more
మోదీని తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్. ఇద్దరూ కలిసిన సందర్భంలో వారిమధ్య సాగిన సరదా సంభాషణ అది. మీకు ఇజ్రాయెల్లో మంచి ఆదరణ ఉంది…మా యామినాపార్టీలో... Read more
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లోని సైనిక ఆసుప్రతిపై జరిగిన ఉగ్రవాద దాడిలో తాలిబన్ సీనియర్ కమాండర్ హమ్దుల్లా మొఖ్లిస్ మరణించినట్లు తాలిబన్ అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడిలో 19... Read more