బంగ్లాదేశ్ లో దాదాపు ఏడున్నర కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు. ఖిల్ఖేత్ ప్రాంతానికి చెందిన ఫాతేమా అక్తర్ ఓపి అనే మహిళ ఇంట్లో పెద్దఎత్తున భార... Read more
మథురలో 144 సెక్షన్ – శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామంటున్న హిందూ మహాసభ
కృష్ణ జన్మభూమి మధురలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 6న కృష్ణుడు పుట్టిన ఆ నేలలో…అక్కడున్న షాహీ ఈద్గాలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించి మహా జలాభిషేకం నిర్వహిస్తామని హిందూ మహాసభ... Read more
దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదు. అనేక సమస్యల్ని ఎదుర్కోవాలంటే రుణాలు తీసుకోక తప్పడం లేదు… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలివి. తీవ్రమైన వనరుల కొరత కారణంగా ప్రజాసంక్షే... Read more
ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లోని జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు బాటలు వేస్తూ అభివృద్ధిలో కొత్త విమాన... Read more
ముఖేష్ అంబానీని పక్కకు నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ. ET Now కథనం ప్రకారం….బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం,... Read more
స్వీడన్ మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిగంటలకే రాజీనామా చేశారు మాగ్డలీనా ఆండర్సన్…. సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పాటైన ఆమె ప్రభుత్వం మైనార్టీలో పడింది…. మితవాద డెమొక్రాట్ల ప... Read more
ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్కు చిన్న చిన్న దేశాలనూ ఆహ్వానించిన అమెరికా చైనాను మాత్రం పిలవలేదు. తైవాన్ సహా 110 దేశాలను ఆహ్వానిస్తే అందులో చైనా, టర్కీ మాత్రం లేవు. ఇక మిడిలీస్ట్ నుంచి ఇరా... Read more
అమరవీరుడు, తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సతీష్ బాబు సతీమణి, తల్లి అవార్డును అందుకున్నారు. గత ఏడాది... Read more
నిషేధిత సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ భారీ ఆఫర్ ప్రకటించింది. పదిహేడవ లోక్ సభ సెషన్ ప్రారంభదినం అయిన నవంబర్ 29న పార్లమెంట్ భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసే రైతులకు లక్షా 25 వేల యూఎస్ డాలర్లు అంటే... Read more
భారత క్రికెట్ జట్టు ఆడగాళ్లకు కొత్త మెనూ అమలు చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. ఇకనుంచి హలాల్ ధ్రువీకరణ ఉన్న మాంసాన్ని మాత్రమే ఆటగాళ్లు తినాలి (పంది మాంసం మరియు గొడ్డు మాంసం మినహాయింపు). స్పోర్... Read more
ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ జిల్లా కంకరియా అనే గ్రామంలో 37 గిరిజన కుటుంబాలను మతం మార్చారు. డబ్బు, ఉద్యోగం, పెళ్లి వంటి వాగ్దానాలిచ్చి ప్రలోభపెట్టి హిందువులను ఇస్లాంలోకి మార్చారనే ఆరోపణలతో తొమ్మి... Read more
అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జ... Read more
కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరిచారుకర్తార్పూర్ గురుద్వారా యాత్రను కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్... Read more
తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, మహాత్మాగాంధీకి మధ్య క్లిష్టమైన సంబంధం ఉండేదని నేతాజీ తనయ అనితా బోస్ అన్నారు. నేతాజీని తాను నియంత్రించలేనని గాంధీ భావించారని…అయితే గాంధీకి నేతాజీ గ... Read more
భారత్ లోని రోడ్లపై ఇక విమానాలు కూడా దిగబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా శత్రుదేశాలు మన వాయుసేనను, స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి తలెత్తితే యుద్ధ విమానాలను “రోడ్ రన... Read more
మణిపూర్లోని చురాచంద్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపుదాడికి కమాండింగ్ ఆఫీసర్, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు సహా 46 అస్సాం రైఫిల్స్కు చెందిన నలుగురు సైనికులు బలయ్యారు. చైనా ఆదేశాల మేరకే ఈ దాడి జర... Read more
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర... Read more
చైనాలో హిమపాతం కురుస్తోంది. ప్రపంచ అద్భుతం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మంచుదుప్పటి కప్పేసింది…మంచులో దాదాపు కూరుకుపోయినట్టున్న చైనావాల్ అందాలు తిలకించేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.. చైనాల... Read more
ఆఖరికి ఈ దేశం లో ప్రభుత్వం రోడ్లు నిర్మించడానికి కూడా బోలెడు ఆటంకాలు. ఎవడో ఒకడు ఒక NGO ప్రారంభించి ఏదో ఒక పర్యావరణ కారణం చూపించి కోర్టులో కేసు వేస్తే అది తేలడానికి సం. లు పట్టచ్చు లేదా దశాబ్... Read more
వందేళ్ల క్రితం అపహరణకు గురైన మాతాఅన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికే చేరింది. కెనడాలో గుర్తించిన విగ్రహాన్ని ఇటీవలే భారత్ తీసుకువచ్చారు.ఢిల్లీనుంచి తీసుకొచ్చి యూపీ ప్రభుత్వానికి అందచేశారు.ఈనెల 1... Read more
క్షమాపణ ధ్రువీకరణ పత్రాలు అందించే నెపంతో తాలిబన్లు ఆఫ్గన్ పౌరులను వేధింపులకు గురిచేస్తున్నారని పౌరుల ఇళ్లు దోపిడీ చేస్తున్నారని ఆఘ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలేహ్ ఆరోపించారు. బుధవ... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
ప్రపంచ వ్యాప్తంగా ఔషధ మొక్కల డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం వీటి సాగుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో అంటే సుమారు 1.80లక్షల ఎకరాల భూమిలో... Read more
గతేడాది డిసెంబర్లో ఖైబర్పఖ్తూన్ రాష్ట్రంలోని శ్రీపరమ్హంసజీ మహరాజ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. 1920లో తేరీ అనే గ్రామంలో దీన్న... Read more
ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థా... Read more