మన మీడియా, విదీశీ మీడియా పని కట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఎలా టార్గెట్ చేస్తోందో ఈ స్లైడ్స్ ద్వారా చూడండి. ఇది ఇప్పుడు మొదలు అయింది కాదు. దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడి... Read more
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. దైవదూషణ చేశాడనే నెపంతో శ్రీలంకకు చెందిన వ్యక్తిని చంపి బహిరంగంగా సజీవదహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్... Read more
మరోసారి పాకిస్తాన్ సిగ్గుపోయింది. ఆ దేశ దౌత్య కార్యాలయమే తీవ్రంగా అవమానించింది. సెర్బియా ఎంబసీ తన అధికారిక హ్యాండిల్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ ను నిలదీస్తూ ట్వీట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను తప్పుబడు... Read more
భారత అథ్లెట్ అంజూ బాబీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం (లాంగ్జంప్, 2003) నెగ్గిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూను ప్రపంచ అథ్లెటిక్స్ అసోసియేషన్ ‘వుమన్ ఆ... Read more
భారతసైన్యం అమ్ములపొదిలోకి సరికొత్త డ్రోన్లు చేరాయి. సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై నిఘా కోసం ఇజ్రాయెల్ నుంచి ఈ డ్రోన్లు తెప్పించారు. హెరాన్ మానవ రహిత డ్రోన్లు అత్యాధునిక... Read more
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్ లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా రూ. 1.31,526 కోట్లను ప్రభుత్వం సేకరింపగలిగింది. ఇది కిందటేడాది నవంబర్లో వచ్చిన రూ.... Read more
ప్రపంచ ఫార్మసీగా భారత్ నిలుస్తోంది..అభివృద్ధిచెందిన ప్రపంచదేశాలకు ఔషధాలు భారత్ నుంచే వెళ్తున్నాయి. అమెరికా తీసుకుంటున్న ప్రతి నాలుగు టాబ్లెట్లలో ఒక టాబ్లెట్ భారత్ కు చెందినదే ఉంటోందిట. ఆలాగే... Read more
పాకిస్థాన్ ఒకవైపు డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేస్తుంటే… మరోవైపు ప్రజారోగ్యమే లక్ష్యంగా భారత్… తన డ్రోన్ల ద్వారా మారుమూల ప్రజలకు టీకాలు, అత్యవసర ఔషధాలను సరఫరా చేస్త... Read more
బంగ్లాదేశ్ లో దాదాపు ఏడున్నర కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు. ఖిల్ఖేత్ ప్రాంతానికి చెందిన ఫాతేమా అక్తర్ ఓపి అనే మహిళ ఇంట్లో పెద్దఎత్తున భార... Read more
మథురలో 144 సెక్షన్ – శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతామంటున్న హిందూ మహాసభ
కృష్ణ జన్మభూమి మధురలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 6న కృష్ణుడు పుట్టిన ఆ నేలలో…అక్కడున్న షాహీ ఈద్గాలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించి మహా జలాభిషేకం నిర్వహిస్తామని హిందూ మహాసభ... Read more
దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదు. అనేక సమస్యల్ని ఎదుర్కోవాలంటే రుణాలు తీసుకోక తప్పడం లేదు… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలివి. తీవ్రమైన వనరుల కొరత కారణంగా ప్రజాసంక్షే... Read more
ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లోని జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు బాటలు వేస్తూ అభివృద్ధిలో కొత్త విమాన... Read more
ముఖేష్ అంబానీని పక్కకు నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ. ET Now కథనం ప్రకారం….బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం,... Read more
స్వీడన్ మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిగంటలకే రాజీనామా చేశారు మాగ్డలీనా ఆండర్సన్…. సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పాటైన ఆమె ప్రభుత్వం మైనార్టీలో పడింది…. మితవాద డెమొక్రాట్ల ప... Read more
ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్కు చిన్న చిన్న దేశాలనూ ఆహ్వానించిన అమెరికా చైనాను మాత్రం పిలవలేదు. తైవాన్ సహా 110 దేశాలను ఆహ్వానిస్తే అందులో చైనా, టర్కీ మాత్రం లేవు. ఇక మిడిలీస్ట్ నుంచి ఇరా... Read more
అమరవీరుడు, తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో సతీష్ బాబు సతీమణి, తల్లి అవార్డును అందుకున్నారు. గత ఏడాది... Read more
నిషేధిత సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ భారీ ఆఫర్ ప్రకటించింది. పదిహేడవ లోక్ సభ సెషన్ ప్రారంభదినం అయిన నవంబర్ 29న పార్లమెంట్ భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసే రైతులకు లక్షా 25 వేల యూఎస్ డాలర్లు అంటే... Read more
భారత క్రికెట్ జట్టు ఆడగాళ్లకు కొత్త మెనూ అమలు చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. ఇకనుంచి హలాల్ ధ్రువీకరణ ఉన్న మాంసాన్ని మాత్రమే ఆటగాళ్లు తినాలి (పంది మాంసం మరియు గొడ్డు మాంసం మినహాయింపు). స్పోర్... Read more
ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ జిల్లా కంకరియా అనే గ్రామంలో 37 గిరిజన కుటుంబాలను మతం మార్చారు. డబ్బు, ఉద్యోగం, పెళ్లి వంటి వాగ్దానాలిచ్చి ప్రలోభపెట్టి హిందువులను ఇస్లాంలోకి మార్చారనే ఆరోపణలతో తొమ్మి... Read more
అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జ... Read more
కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరిచారుకర్తార్పూర్ గురుద్వారా యాత్రను కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్... Read more
తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, మహాత్మాగాంధీకి మధ్య క్లిష్టమైన సంబంధం ఉండేదని నేతాజీ తనయ అనితా బోస్ అన్నారు. నేతాజీని తాను నియంత్రించలేనని గాంధీ భావించారని…అయితే గాంధీకి నేతాజీ గ... Read more
భారత్ లోని రోడ్లపై ఇక విమానాలు కూడా దిగబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా శత్రుదేశాలు మన వాయుసేనను, స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి తలెత్తితే యుద్ధ విమానాలను “రోడ్ రన... Read more
మణిపూర్లోని చురాచంద్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపుదాడికి కమాండింగ్ ఆఫీసర్, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు సహా 46 అస్సాం రైఫిల్స్కు చెందిన నలుగురు సైనికులు బలయ్యారు. చైనా ఆదేశాల మేరకే ఈ దాడి జర... Read more
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర... Read more