IMA ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు – క్రిప్టోకరెన్సీపై వరుస ట్వీట్లు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్విట్టర్ ఖాతాలు హ్యాకయ్యాయి. IMA తోపాటు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ICRW , ICWA ట్విట్టర్ ఖాతాల్ని సైబర్ నేరగాళ్లు హాక్ చేశారు. ఆ ట్విట్టర్ అకౌంట్లన... Read more
చైనా ధోరణి మారడం లేదు. సరిహద్దులో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మొన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ… తాజాగా గాల్వాన్ లోయనుంచి అంటూ స... Read more
బీజింగ్ కాదు భుజంగనగర్, జిన్ పింగ్ పేరేమో జటాశంకర్ – చైనా పై భారతీయ సెటైర్లు, మీమ్స్
అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్ వి కాకుండా పోవని భారత్ సైతం ధీటుగానే స్పందిస్తూ చైనా చర్యను ఖండించి... Read more
దేశవ్యాప్తంగా 6వేల 3 ఎన్జీవోలు ఫారెన్ కంట్రిబ్యూషన్ లైసెన్సులు కోల్పోయాయి. మన దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం… FCRA ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిబంధన... Read more
లుథియానా పేలుళ్ల సూత్రధారి ముల్తానీనేని భావిస్తున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారంముల్తానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అ... Read more
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో సహా పార్లమెంటేరియన్ల బృందం టిబెట్ ప్రవాస పార్లమెంటులో ఏర్పాటు చేసిన విందుకు హాజరవడంపై వారం తర్వాత, ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం “ఆందోళన” వ్యక్తం చేసింద... Read more
చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లు మార్చేసింది. 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్ , రోమన్ వర్ణమాలతో కూడిన పేర్లు ప్రకటించింది. ఈ విషయాన్ని క్లె... Read more
గతంలో ప్రభుత్వంలో ఉండగా యుపిఎ ముఠా సభ్యులు సెక్యూలరిజం పేరుతో ఓట్లు కోసం ఎంత ప్రమాదకర ఆట అడారో గమనించండి… ప్రపంచ వ్యాప్తంగానూ దేశంలో జరిగిన పలు బాంబు దాడులకు యుపిఎ ముఠా సభ్యులు ఏనాడూ వ... Read more
ప్రధాని వాహనం మీదా ఏడ్పులేనా…ఏంటీ పుకార్లు, ఎందుకీ విషప్రచారం? మోదీ కాన్వాయ్ లో Mercedes-Maybach S650 గార్డ్ చేరింది. అయితే దానిపై మీడియాలోనూ, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్... Read more
వచ్చేనెల గాంధీ నగర్లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్టిన్ హాజరుకానున్నారు. రష్యా ఫార్ ఈస్ట్-ఆర్కిటిక్ అభివృద్ధి మంత్రి అలెక్సీ చెకుంకోవ్ , ఫార్ ఈస్ట్ గవర్నర్ల... Read more
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఆయన భారత్ లో లేనందున పంజాబ్ ర్యాలీని పార్టీ వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ర... Read more
యూరోప్ మరియు అమెరికాలో క్రిస్మస్ వేడుకల మూలంగా కోవిడ్ omicron మ్యూటేషన్ విపరీతంగా వ్యాప్తి చెందింది. నార్వె లో scatec కంపెనీ క్రిస్మస్ వేడుకకు వెళ్ళిన 50% మందికి కోవిడ్ రావటం జరిగింది. జర్మన... Read more
ఉగ్రవాదాన్ని ప్రేరేపించే బోధలు చేస్తున్న ఓ మసీదును ఫ్రాన్స్ మూసేసింది. జిహాద్ కు మద్దతుగా ఉగ్రవాద ప్రసంగాలుండడంతో ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవేలోని మసీదును ఆరునెలల పాటు తెరవకూడదని ఆదేశి... Read more
భారత దేశంలో బీద వారికి సేవ చేయడానికి అమ్మగారి స్వచ్చంద సంస్థ “మిషనరీస్ ఆఫ్ చారిటీస్” కి 2006-2020 మధ్య వచ్చిన విదేశీ విరాళాలు జస్ట్ వెయ్యి కోట్లు కు పైగానే… మరి దేశంలో ఇంకా... Read more
మన కమ్యూనిస్టు యూనియన్ల కుట్రలు కొత్తేం కాదు కానీ. పదే పదే ఈ దేశంలోని ఫ్యాక్టరీలు మూతపడడానికి వాళ్లు చేయాల్సింది చేస్తుంటారు. తాజాగా చెన్నైలోని ఫాస్కాం అంటే భారత్ లో ఐఫోన్స్ తయారు చేసే సంస్థ... Read more
లుథియానా పేలుళ్ల పాత్రధారి అరెస్ట్ – భారత్ విజ్ఞప్తితో ముల్తానీని అదుపులోకి తీసుకున్న జర్మన్ పోలీసులు
లుథియానా కోర్టు పేలుళ్ల కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ SFJ కీలక సభ్యుడు జస్విందక్ సింగ్ ముల్తానీని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాలు లక్ష్... Read more
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఆరుగురు సభ్యుల రోహింగ్యా కుటుంబాన్ని త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర పోలీసులు, త్రిపుర స్... Read more
ఏ దేశంమీదనో దాడికి కాదు…దేశభద్రత కోసమే బ్రహ్మోస్ తయారు చేసుకుంటున్నాం – రాజ్ నాథ్ సింగ్
భారత్ బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసుకుంటోంది ఏ దేశంపైనో దాడి చేయడానికి కాదని…దేశభద్రత కోసం, శత్రుసేనలను ఎదుర్కోవడం కోసమేనని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో బ్రహ్మోస్ క్షి... Read more
పాకిస్తాన్ లో హిందూ ఆలయాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా కరాచీలోని ఓ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల్ని పగులకొట్టాడు ఓ దుర్మార్గుడు. ఓల్డ్ కరాచీలోని నారాయణ్ పూరాలో పురాతన నారాయణ మందిరంలో ఈ దారుణం... Read more
ఇండో-నేపాల్ సరిహద్దులో చైనా అక్రమచొరబాటుదారుడి అరెస్ట్ – చైనా గుర్తింపు పత్రాలు లభ్యం
ఎలాంటి అనుమతి పత్రం లేకుండా భారత్ లోకి చొరబడిన చైనా జాతీయుడిని ఐబీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB అధికారులు అరెస్ట్ చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలోని మధుబనిలో అదుపులోకి తీసుకున్నారు.... Read more
మహారాష్ట్రలో రెచ్చిపోయిన జిహాదీలు – హిందువుల దుకాణాలు, వాహనాలు లక్ష్యంగా విధ్వంసకాండ
మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామాతో భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని... Read more
ఇవాళ దత్తాత్రేయుని జయంతి . శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. ఈయనను హిందువులు త్రిమూర్తులు(బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు) ల అవతారం కావున దత్తుడిని త్రిమూర్తి స్వరూపుడి... Read more
తాతా.. సోషలిజం అంటే ఏమిటి? ఏం. లేదు మనవడా.. “ఎవరో రిస్క్ తీసుకుని ఒక వ్యాపార సంస్థను స్థాపించి లాభాల్లోకి తీసుకు వస్తే రాత్రికి రాత్రి ప్రభుత్వం తన అధికారం ఉపయోగించి వారి దగ్గర లాగేసుక... Read more