బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడిలో మొత్తం 95 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచీల ఆత్మాహుతిదాడిలో నోష్కీలో 45 మంది సైనికులు, పంజ్ గూర్లో సెక్టార్లో 50 మంది సైనికులు హతమయ్యారు. అయితే ఈ దాడుల్ల... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి ప... Read more
31-01-2022 సోమవారం అంటే ఈ రోజు ఉదయం రొటీన్ ప్రాక్టీస్ కోసం [JASDF] జపనీస్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన F-15 Eagle యుద్ధ విమానం జపాన్ లోని కొమాట్సు ఎయిర్ బేస్ నుండి గాల్లోకి ఎగిరిన... Read more
ఒక ప్రక్క చైనా ఆధిపత్య ధోరణులు, మరోపక్క ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాజ్యం, ఇంకొక ప్రక్క పాకిస్తాన్ ఎగదోస్తూన్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలగలిసి మధ్య ఆసియా దేశాలను సందిగ్ధంలో పడేసాయి . ఆ దే... Read more
హక్కుల కోసం అని ఎవరో కొందరు ప్రారంభించే ఉద్యమాన్ని సంఘ విద్రోహ శక్తులు హై జాక్ చేసి ఆందోళనల పేరుతో చేసే అరాచకత్వాన్ని, విధ్వంసాన్ని ఉదారవాదం పేరుతో, సిద్ధాంతాల నెపంతో ఒకనాడు సమర్ధిస్తే అది ఒ... Read more
దుమారం రేపుతున్న హమీద్ అన్సారీ వ్యాఖ్యలు – అలాంటివాడికి ఉపరాష్ట్రపతి పదవి ఎలా కట్టబెట్టారంటున్న నెటిజన్లు
దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ ప్రజలనుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు ప్రధాని చేస్తు... Read more
జమాతే ఇస్లామి అనేది పాకిస్తాన్ లో ఒక రాజకీయ పార్టీ.. దీనికి ఆ దేశంలో గల పలు టెర్రర్ గ్రూప్స్ తో సంబంధాలు వున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ జమాతే ఇస్లామిక్ సంస్థ అమెరికన్ బ్రాంచ్ పేరు ఇస్లామిక్... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు మోదీ ప్రత్యేక సందేశాలు – కృతజ్ఞతలు చెప్పిన దిగ్గజ క్రికెటర్లు
భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాలు పంపారు. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, భారత్ తో, ఈ దేశ సంస్కృతితో మ... Read more
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం ఎట్టకేలకు భారత సైన్యానికి అప్పగించింది. లంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన మిరామ్ తరోన్ ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. అతన్ని చైనాకు చెందిన పీపు... Read more
ఇక టాటా ఆధ్వర్యంలోనే ఎయిరిండియా కార్యకలాపాలు – సంస్థను పూర్తిగా టాటాకు అప్పగించిన కేంద్రం
ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక రేపటి నుంచి అంటే శుక్ర... Read more
లాల్ చౌక్ క్లాక్ టవర్ పై ఎగిరిన మువ్వన్నెల పతాకం – గణతంత్ర వేడుకలు చేసుకున్న స్థానికులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని ప్రఖ్యాత లాల్ చౌక్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్థానికులే అక్కడ జెండా ఆవిష్కరించి ఉత్సవాలు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరు... Read more
జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. 1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది . 2) ఈసారి గణతంత... Read more
ఈ క్రింద ఇచ్చిన జర్మనీ మ్యాప్ చూడండి. దీనిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని పెద్ద జర్మన్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రదేశాలు చూపుతోంది. జర్మనీ తూర్పు భాగంతో పోలిస్తే జర్మనీ పశ్చిమ భాగం... Read more
‘ఆపరేషన్ స్నో లెపార్డ్’ ముగియలేదు, ఆర్మీ అప్రమత్తంగా ఉంది – నార్తర్న్ ఆర్మీ కమాండర్ జనరల్ జోషి
ఆపరేషన్ స్నో లెపార్డ్ ముగియలేదని, ఇంకా కొనసాగుతోందని… నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారంటూ చైనాకు గట... Read more
Raajakeeya Chadarangam-రాజకీయ చదరంగం – Pramod Buravalli, Kiran Thummala | 23th Jan,2022
Raajakeeya Chadarangam రాజకీయ చదరంగం- Pramod Buravalli, Kiran Thummala | 23th Jan,2022 | Myindmedia Read more
మానవహక్కులు, అంతర్జాతీయ సహాయం పాశ్చాత్య ప్రపంచంతో చర్చల కోసం ఆఫ్గనిస్తాన్ నుంచి తాలిబన్ల ప్రతినిధి బృందం నార్వే చేరుకుంది. ఆఫ్గనిస్తాన్లో మానవహక్కులు తదితర అంశలపై మాట్లాడేందుకు వెళ్లిన తాలిబ... Read more
ఉగ్రవాదులకు మద్దతునిస్తూ మరోసారి రానాఆయూబ్ ట్వీట్ – చెడుగుడు ఆడుతున్న సౌదీ, ఇండియన్ నెటిజన్లు
టెర్రరిస్టులకు మద్దతిస్తూ, నిరంతరం హిందువులను ద్వేషిస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే జర్నలిస్టు రానా ఆయూబ్ ఈసారి సౌదీ నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతునిస్తూ… అవక... Read more
తస్లీమాను రెండుసార్లు చంపేసిన ఫేస్ బుక్ – బతికే ఉన్నానని ట్వీట్ చేయడంతో ఖాతా పునరుద్ధరణ
బంగ్లాదేశీ రచయిత్రి 59 ఏళ్ల తస్లీమానస్రీన్ ను ఫేస్ బుక్ చంపేసింది. ఒక్కసారి కాదు రెండుసార్లు. దీంతో నేను బతికున్నాను మొర్రో అంటూ మరో సోషల్మీడియా వేదిక ట్విట్టర్లో వాపోయిందామె. ఇన్నిసార్లు ఫె... Read more
టెర్రరిజాన్నిఅరికట్టడంలో ఐరాస రూపొందించిన వ్యూహం లోపభూయిష్టంగా ఉంది – ఐరాసలో భారత రాయబారి తిరుమూర్తి
బౌద్ధ, సిక్కు మతాలపై విద్వేష చర్యలతో పాటు ‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలని ఐరాసలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (జిస... Read more
అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లా బిషింగ్ లో 17 ఏళ్ల యువకుడిని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) కిడ్నాప్ చేసింది. ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్లినప్పుడు అపహర... Read more
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశప్రజలు ఎన్డీఏ వైపే – ఇండియాటుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే
ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే తిరిగి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే తేల్చింది. 543 స్థానాలకు గానూ ఎన్డీఏ 296 స్థానాలు గెలుచుకుంట... Read more
పాకిస్తాన్ ఐఎస్ఐతో టచ్ లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రసంస్థలు – పంజాబ్ ఎన్నికలే అవకాశంగా పెద్దఎత్తున విధ్వంసానికి కుట్ర
పంజాబ్ ఎన్నికల్లో విధ్వంస రచనకు ఐఎస్ఐ కుట్రచేస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా అల్లకల్లోలం రేపాలని అది భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నిఘావర్గాల హె... Read more
సిద్దూను కేబినెట్లోకి తీసుకోవాలని పాక్ నుంచి, ఇమ్రాన్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి : కెప్టెన్ అమరీందర్ సింగ్
ఎన్నికల ముంగిట ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. నవజ్యోత్ సింగ్ సిద్దూను కేబినెట్ నుంచి తొలగించిన తరువాత…తిరిగి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని... Read more