ప్రియాంక దుష్ప్రచారాన్ని అందిపుచ్చుకున్న పాక్ – భారత్ లో బాలికల విద్యాహక్కును కాలరాస్తున్నారన్న విదేశాంగ శాఖా మంత్రి
బురఖా వివాదంపై ప్రియాంక గాంధీ చేసిన తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ అందుకుంది. భారత్ లో ముస్లిం బాలికల విద్యాహక్కును హరిస్తున్నారని…స్వయంగా అక్కడి విపక్ష పార్టీనే అంటోందని ఆదేశ విదేశాంగ... Read more
విద్యాసంస్థల్లో బుర్ఖాను, హిజాబును కేరళ ప్రభుత్వం నిషేధించినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయ్…
2019 లోనే కేరళ లోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తలమీద కప్పుకునే హిజబ్ ను కూడా నిషేదించింది..అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమయ్యాయి??కేవలం మోదీ వ్యతిరేక... Read more
జమాతే మటుకు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసే ఉద్దేశ్యంతో దీన్ని కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించింది..అక్కడ కూడా దీన్ని వివాదంగా మలచింది.. ఆ ఆరుగురు విద్యార్ధినులు కర్నాటక హైకోర్టుక... Read more
అసలు ఈ హిజాబ్ గొడవ వెనక పెద్ద కుట్ర ఉంది. ఆ వివరాల్లోకి వేళ్తే… ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా ఖాన్ తెరతీశారు. తన ఇస్లామిక్ నెట్ వర్క్ ద్వారా... Read more
కర్నాటక బురఖా అమ్మాయిలకు తాలిబన్ మద్దతిస్తోంది. హిజాబ్ పట్ల వారి వైఖరిని ప్రశంసించింది. జాతీయ సంస్కృతి, విలువల కంటే ఇస్లామిక్ విలువలు గొప్పవంటున్నారు తాలిబన్ అధికారులు. ఈమేరకు ఖతార్ కార్యాలయ... Read more
షికాగో వెళ్లేముందు హైదరాబాద్ లో వివేకానందుడి చారిత్రక ప్రసంగం – ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా ప్రకటించాలని డిమాండ్లు
స్వామి వివేకానంద ఆధునిక యుగ ప్రవక్త. 1893లో ఆ మహనీయుడు హైదరాబాద్ను సందర్శించిన సంగతి పెద్దగా ప్రచారంలో లేకపోయినా, ఆ యాత్రాచరిత్ర చిరస్మరణీయమే. కారణం, సెప్టెంబర్ 11, 1893న జరిగిన షికాగో సర... Read more
అప్పుడు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం, ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి మద్దతు – మీడియా, మేధావుల తీరు
ఇప్పుడు కెనడాలో ట్రక్ డ్రైవర్స్ ఆందోళన ఉధృత రూపం దాలుస్తొంది. ఆందోళన వల్ల ఆర్థికవ్యవస్థ దిగజారుతోందని కెనడా ప్రధాని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఆయన విజ్ఞప్తుల్ని మీడియా కూడా ప్రమ... Read more
కర్నాటక హిజబ్ కధ కేవలం కర్నాటకకు మాత్రమే పరిమితం కాదు.. ఇది యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతి పెద్ద కుట్రపూరిత చర్య.. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా... Read more
బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) పాకిస్థాన్ మిలటరీ క్యాంప్ మీద దాడి చేసి 170 మంది పాక్ సైనికులని చంపేశారు ! ఫిబ్రవరి 2, 2022 న బాలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెంద... Read more
ప్రముఖ మోటార్స్ కంపెనీ భారతీయ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. చనిపోయిన కశ్మీర్ వేర్పాటు వాదులను గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 5న Kashmir Solidarity Day..కశ్మీరీ సంఘీభావ దినంగా అక్కడ జరుపుకుంటారు. 3... Read more
మోదీ వంటి వెన్నుముక గల వ్యక్తి ప్రధానిగా వుండడం దేశంలో ప్రతిపక్షాలకు, సెక్యులర్లకు, NGO లకు, ఆయుధ, ఫార్మా బ్రోకర్ల కే కాదు అమెరికా, చైనా, పాకిస్థాన్ లకు కూడా ఇబ్బందిగా వుంది. వారి మాట వినే ర... Read more
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ “భారత సైన్యం యొక్క శౌర్యం కంటే చైనీయులను ఎక్కువగా విశ్వసించే వ్యక్తి అని, భారతదేశం ఎప్పటిక... Read more
లైంగిక వేధింపుల కేసులో లండన్ మాజీ పార్లమెంటేరియన్ కు ఐదున్నరేళ్లు జైలు – యూరప్ లో భారత వ్యతిరేక ప్రచారానికి వ్యూహకర్త నజీర్ అహ్మద్
యూకే మాజీ పార్లమెంటేరియన్ నజీర్ అహ్మద్ కు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది లండన్ కోర్టు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని తేలడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. యూరప్ గడ్డపై పాకిస్తాన్ కు అనుక... Read more
వంద మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు బలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ మిలిటరీ క్యాంపుల్లోకి వెళ్లి మరీ వారిని చంపామంది. ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజ్గుర్, నుష్కీ మిలిటరీ క... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడిలో మొత్తం 95 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచీల ఆత్మాహుతిదాడిలో నోష్కీలో 45 మంది సైనికులు, పంజ్ గూర్లో సెక్టార్లో 50 మంది సైనికులు హతమయ్యారు. అయితే ఈ దాడుల్ల... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి ప... Read more
31-01-2022 సోమవారం అంటే ఈ రోజు ఉదయం రొటీన్ ప్రాక్టీస్ కోసం [JASDF] జపనీస్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన F-15 Eagle యుద్ధ విమానం జపాన్ లోని కొమాట్సు ఎయిర్ బేస్ నుండి గాల్లోకి ఎగిరిన... Read more
ఒక ప్రక్క చైనా ఆధిపత్య ధోరణులు, మరోపక్క ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాజ్యం, ఇంకొక ప్రక్క పాకిస్తాన్ ఎగదోస్తూన్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలగలిసి మధ్య ఆసియా దేశాలను సందిగ్ధంలో పడేసాయి . ఆ దే... Read more
హక్కుల కోసం అని ఎవరో కొందరు ప్రారంభించే ఉద్యమాన్ని సంఘ విద్రోహ శక్తులు హై జాక్ చేసి ఆందోళనల పేరుతో చేసే అరాచకత్వాన్ని, విధ్వంసాన్ని ఉదారవాదం పేరుతో, సిద్ధాంతాల నెపంతో ఒకనాడు సమర్ధిస్తే అది ఒ... Read more
దుమారం రేపుతున్న హమీద్ అన్సారీ వ్యాఖ్యలు – అలాంటివాడికి ఉపరాష్ట్రపతి పదవి ఎలా కట్టబెట్టారంటున్న నెటిజన్లు
దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ ప్రజలనుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు ప్రధాని చేస్తు... Read more