అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ – టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇజ్రాయెల్ దళాలు
తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘర్షణలు చెలరేగాయి. ప్రాంగణంలో గుమిగూడిన ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ లను, స్టన్... Read more
పదవి పోయిన తరువాతా భారత్ పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు పాకిస్తాన్ తాజామాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తన పదవి పోవడంతో భారత్, ఇజ్రాయెల్ దేశాలు సంబరాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో నిత్యం ఎవరో ఒకరికి నష్టం తప్పదు కానీ నష్ట పోయిన వారికి ఒక్క విజయం దక్కితే మాత్రం అది అప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చిన వాళ్లకి పెద్ద నష్టమే కలుగచేస్తుంది! ఇప్పుడు... Read more
పాకిస్తాన్ కొత్త ప్రధానికి మోదీ అభినందనలు – పాకిస్తాన్ నుంచి శాంతిని ఆశిస్తున్నామని మోదీ ట్వీట్
పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఇస్లామాబాద్లో షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకు “భారతదేశం టెర్రర్ లేని ప్రాంతంలో... Read more
రష్యాపై విధించిన ఆంక్షల్నిఎవరూ ఉల్లంఘించవద్దు – భారత్ ఇంధన దిగుమతి అంశం ఆంక్షల్ని ఉల్లంఘించదు – అమెరికా
భారత్ రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశం – రష్యాపై విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించవ... Read more
50 బిలియన్ డాలర్ల గరిష్టస్థాయికి భారత వ్యవసాయ ఎగుమతులు – రికార్డు స్థాయి అని కేంద్రం ప్రకటన
2021-22 సంవత్సరానికి భారత దేశంనుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల మేర సాగాయి. దేశ వ్యవసాయ దిగుమతుల్లో అత్యధిక రికార్డు స్థాయి ఇది అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. డైరెక్ట... Read more
యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలీనా”ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ నుంచి ఎత్తైన ప్రాంతాలలో ప్రయోగించారు. ఇది ప్రప... Read more
10 Principles of India-Africa Engagement! July 25, 2018 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఉగాండా పర్యటన సందర్భంగా ఉగాండా పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా 10 Principles of India... Read more
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
పెద్ద మనసుతో మాకు ఆపన్నహస్తం అదిస్తున్నారు – భారత ప్రభుత్వానికి, మోదీకి కృతజ్ఞతలు – శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య
సంక్షేభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించిన సంగతి తెలిసిందే. బియ్యం, పెట్రోల్, డీజిల్, బియ్యం, మందులు వంటివాటిని పెద్దమొత్తంలో ఇప్పటికే పంపించింది. అయితే సక... Read more
ఇమ్రాన్ కు సుప్రీంకోర్టులో భంగపాటు – ఈనెల 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశం
ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్ తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సి... Read more
అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి ! నిజమే ! అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అంటే గ్లోబలైజేషన్ కి ముందు మనకి ఇన్ని రకాల వస్తువులు అందుబాటులో లేవు. GATT [General Agriment on Trade... Read more
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని…శ్రీలంకలా తయారవుతోందని పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. అటు పాక్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును ఆ... Read more
గడిచిన రెండు సంవత్సరాల కాలఖండం లో ప్రపంచం లో చోటు చేసుకున్న మూడు పరిణామాలు భారత్ ను ఆలోచనలో పడేసింది అందులో 1) చైనా హిమాలయాల పై ఆక్రమణకు ప్రయత్నించటం 2) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్... Read more
ది కశ్మీర్ ఫైల్స్ టీంకు ఓహియో స్టేట్ సెనేట్ సత్కారం – మోదీకి ధన్యవాదాలు తెలిపిన వివేక్ అగ్నిహోత్రి
కశ్మరీ హిందువుల ఊచకోత, తరిమివేతను ది కశ్మీర్ ఫైల్ పేరుతో తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి టీంకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రం ఓహియో సెనేటర్ నీరజ్ అంటానీ ఆ బృందాన్ని సత్కరిం... Read more
ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ యుద్ధం వలన తిరిగి భారత దేశానికి వచ్చిన 18,000 వేల మంది విద్యార్ధులు దాక ఉన్నారు! వీళ్ళలో కొత్తగా చేరిన వాళ్ళతో తో పాటు రెండవ సంవత్సరం విద్యార్ధులు,మూడవ... Read more
హిజాబ్ వివాదం సద్దుమణిగిన తరుణంలో అల్ ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో సందేశం కలకలం రేపుతోంది. అయితే ఎప్పుడో 2020లో చనిపోయాడనుకున్న అల్ జవహర్ తాజా వివాదాలపై మాట్లాడిన వీడియో బ... Read more
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధరలు 1/10 వంతు మాత్రమే పెరిగాయి – కేంద్రమంత్రి పూరి
పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ ఆ పెరుగుదల తక్కువేనంటున్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రో ధరల పెరుగుదలపై లోక్ సభలో ఆయన వివరణ ఇచ్చారు. “భారతదేశంలో పెరిగిన... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. సొంతపార్టీ ఎంపీలు, మిత్రపక్షాలతో... Read more
న్యాయమూర్తిగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్... Read more
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం – పెద్ద మొత్తంలో డీజిల్, బియ్యం పంపిన భారత్
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్ను డెలివరీ చేసిందని ఆ దేశానికి చెందిన న్యూస్వైర్ తెలిపింది. దేశంలోని చాలా ఇంధన కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా డీజిల్ లేదు. ఆ కొర... Read more
భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని... Read more