ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మెరైన్ లే పెన్ను సునాయాసంగా ఓడించి రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆదివారం మొత్తం 97 శాతం ఓట్లను... Read more
ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేస్తానంటూ ట్వీట్లతో ఎలాన్ మస్క్ హల్ చల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే వాటాదారుగా ఉన్న ఆయన ట్విట్టర్ ను పూర్తిస్థాయిలో కొంటానంటూ భారీ ఆఫరే ఇచ్చారు.అయితే మొదట్లో ప... Read more
భారత్ లో నియంతృత్వ పోకడలు పెరుగుతున్నాయన్న బైడెన్-ఇటీవల అలాంటి వ్యాఖ్యలే చేసిన అమెరికా-ధీటుగా బదులిచ్చిన భారత్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే తాజాగా అలాంటి కామెంటే చేశారు ప్రెసిడెంట్ బైడెన్. భారత్ లో నియంతృత్వ పోకడలు ఎక్కువ... Read more
370 ఎత్తివేత తరువాత జమ్ముకశ్మీర్లో మోదీ పర్యటన-పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పల్లి నుంచి గ్రామసభలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామసభలనుద్దేశించి అక్కడినుంచే మాట్లాడిన ఆయన… 20 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులక... Read more
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండురోజుల భారత పర్యటన ముగిసింది. మోదీ, బోరిస్ మధ్య శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. గత కాప్ సమావేశంలో చేసుకున్న వాగ్దానాలను... Read more
భారతీయ విద్యార్థులకు కీలక సూచన చేశాయి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ). ఉన్నత విద్య కోసం పాకిస్తాన్ వెళ్లొద్దని సూచించాయి. ఇక్కడ చద... Read more
చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అథారిటీ సీపీఈసీని రద్దు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికామంత్... Read more
UK ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ లో రెండ్రోజుల పర్యటన – గుజరాత్లోని జెసిబి బుల్డోజర్ ఫ్యాక్టరీ సందర్శన
రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న UK ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్లోని వడోదర సమీపంలోని హలోల్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ భారీ పరికరాల తయారీ సంస్థ JCB ఫ్యాక్టరీని సందర్శించారు... Read more
మరియుపోల్ ను వశం చేసుకున్న రష్యా – ఉక్రెయిన్ నుంచి విముక్తి లభించిందంటూ పుతిన్ ప్రకటన
ఉక్రెయిన్ లోని మరియుపోల్ నగరం పూర్తి స్థాయిలో రష్యా పరమైనట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్లో రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక... Read more
రష్యా డిస్ట్రాయర్ మాస్కోవాను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ యాంటీ షిప్ మిసైల్ – భారతదేశ రక్షణ విషయంలో ప్రమాద ఘంటికలు
భారతదేశ రక్షణ విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అనేది చాలా చిన్న మాట. భారతదేశ రక్షణ రంగములో 75 శాతంకి పైగా సోవియట్ యూనియన్ తరువాత ఏర్పడ్డ రష్యాకి చెందిన ఆయుధాలు ఉన్నాయి. మనకి స్వాతంత్య్రం... Read more
2013-14 నుంచి 2021-22 మధ్య బాస్మతి మినహా మిగతా బియ్యం ఎగుమతులు 109% పెరుగుదల – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్ లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 2013-14లో $2,925 మిలియన్ల నుంచి 2021-22లో... Read more
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్, ఆదివారం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు – అత్యధికంగా కేరళలో 940 కేసులు
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేక... Read more
అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శా... Read more
ఏప్రిల్ 14న డేనిష్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీ స్ట్రామ్ కుర్స్ మరుసటి రోజు ఖురాన్ ను తగులబెడతామని ప్రకటించడంతో ఉన్మాద గుంపు స్వీడిష్ పట్టణంలోని లింకోపింగ్లో విధ్వంసానికి దిగింది. ‘అల్లా... Read more
పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సాగే పాటను పదేపదే ప్లే చేస్తున్న యువకుల అరెస్ట్ – యూపీలో ఘటన
పాకిస్తాన్ జిందాబాద్ పాటను పెద్ద సౌండ్ పెట్టి పదే పదే వింటూ అందరికీ వినిపిస్తున్న యూపీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మొబైల్ ఫోన్ ద్వారా ఆసాంగ్ ను పదే పదే ప్లే చేస్తున్న వీడి... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
బిలియనీర్, టెస్లా వ్యవస్థాపకుడు సోషల్మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు భారీ ఆఫర్ ఇచ్చాడు. ఇటీవలే 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేస్తానంటూ ముందుకొచ్చ... Read more
అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ – టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇజ్రాయెల్ దళాలు
తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘర్షణలు చెలరేగాయి. ప్రాంగణంలో గుమిగూడిన ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ లను, స్టన్... Read more
పదవి పోయిన తరువాతా భారత్ పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు పాకిస్తాన్ తాజామాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తన పదవి పోవడంతో భారత్, ఇజ్రాయెల్ దేశాలు సంబరాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో నిత్యం ఎవరో ఒకరికి నష్టం తప్పదు కానీ నష్ట పోయిన వారికి ఒక్క విజయం దక్కితే మాత్రం అది అప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చిన వాళ్లకి పెద్ద నష్టమే కలుగచేస్తుంది! ఇప్పుడు... Read more
పాకిస్తాన్ కొత్త ప్రధానికి మోదీ అభినందనలు – పాకిస్తాన్ నుంచి శాంతిని ఆశిస్తున్నామని మోదీ ట్వీట్
పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఇస్లామాబాద్లో షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకు “భారతదేశం టెర్రర్ లేని ప్రాంతంలో... Read more
రష్యాపై విధించిన ఆంక్షల్నిఎవరూ ఉల్లంఘించవద్దు – భారత్ ఇంధన దిగుమతి అంశం ఆంక్షల్ని ఉల్లంఘించదు – అమెరికా
భారత్ రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశం – రష్యాపై విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించవ... Read more
50 బిలియన్ డాలర్ల గరిష్టస్థాయికి భారత వ్యవసాయ ఎగుమతులు – రికార్డు స్థాయి అని కేంద్రం ప్రకటన
2021-22 సంవత్సరానికి భారత దేశంనుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల మేర సాగాయి. దేశ వ్యవసాయ దిగుమతుల్లో అత్యధిక రికార్డు స్థాయి ఇది అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. డైరెక్ట... Read more
యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలీనా”ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ నుంచి ఎత్తైన ప్రాంతాలలో ప్రయోగించారు. ఇది ప్రప... Read more