తలనుంచి కాళ్ల వరకు బుర్ఖా ధరించాల్సిందే. తాలిబన్ చీఫ్, అఘ్గనిస్తాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తాజా ఆదేశం ఇది. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలకు పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖాను తప్పనిసరి చేస్తూ అల్టి... Read more
మోదీ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉంది – రాహుల్ గాంధీని సమర్థించేందుకు అధిర్ రంజన్ చౌదరి విచిత్రమైన వాదన
ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ అధిర్ రంజన్ చౌదరి వింతవ్యాఖ్య చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్ళేటపుడు విమానంలో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారని అధి... Read more
ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ! ఏప్రిల్ 22 న టర్కీ తమ ఎయిర్ స్పేస్ ని రష్యాకి చెందిన పాసింజర్ విమానాలతో పాటు మిలటరీ విమానాలు వాడుకోకుండా నిషేధం విధించింది. ఇది సిరియా నుండి... Read more
ట్విట్టర్ పై జోర్జ్ సోరస్ కన్ను- ప్రకటనలు ఇవ్వొద్దంటూ ప్రముఖ కంపెనీలకు హెచ్చరిక లేఖలు
లెఫ్ట్ వింగ్ కన్ను ఇక ట్విట్టర్ పై పడింది. ఈ సోషల్మీడియా ప్లాట్ ఫాంను ఎలోన్ మస్క్ కైవసం చేసుకున్నప్పటినుంచి వారికి కంటిమీద కునుకే పట్టడం లేదు. ట్విట్టర్ ను మరింతగా మెరుగుపరుస్తానంటూ, సరికొత్... Read more
మోదీ పర్యటన సందర్భంగా ప్రవాసభారతీయులు అక్కడ భగవాను ప్రదర్శిస్తే ఇక్కడ సెక్యులర్ కాంగ్రెస్ వాదులకు మండినట్టుంది. ఆ పార్టీ స్పోక్ పర్సన్ అదేం జెండా అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. https://twi... Read more
మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జర్మనీలోని బెర్లిన్లో భారత కమ్యూనిటీతో సంభాషించారు, మోదీ సభలో ప్రసంగిస్తూ, “మినిమం గవర్నమె... Read more
వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో – నేపాల్లో విందులో బిజీగా కాంగ్రెస్ నేత – బీజేపీ సెటైర్లు
రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. నేపాల్ రాజధాని ఖాట్మండులో ప్రస్తుతం రాహుల్ ఉన్నారు. CNN మాజీ కరస్పాండెంట్ అయిన తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహానికి రాహ... Read more
మూడు రోజుల పర్యటన లో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ ఈ సాయంత్రం బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనికి ముందు, ఫెడరల్ ఛాన్సలరీ వద్ద మోదీకి అక్కడ... Read more
సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఎన్ఆర్ఐ – నంద్ మూల్ చందానీ నియామంపై డైరెక్టర్ విలియమ్ బర్న్ పోస్ట్
అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్చందానీ నియమితులయ్యారు. సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ ఓ బ్... Read more
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నిఆదేశించింది సుప్రీంకోర్టు. బల్వంత... Read more
రష్యా నావీకి చెందిన క్రూయిజర్ ‘మాస్కోవ’ ని నల్ల సముద్రంలో ముంచేసిన ఉక్రెయిన్ కి చెందిన ‘నెప్ట్యూన్’ యాంటీ షిప్ మిసైళ్ళు గత సోవియట్ యూనియన్ ని చెందిన పాత తరం మిసైళ్ళు. సోవియట్ యూనియన్ జమానాలో... Read more
యూరప్ పర్యటనలో ప్రధాని – మూడు దేశాలకు మోదీ – ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చ
మూడు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని యూరప్ వెళ్లారు. జర్మనీతో ఆయన పర్యటన మొదలైంది. తెల్లవారుజామున డిల్లీ నుంచి ఆయన జర్మనీ బయల్దేరారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్ చేసింది. PM @narendramodi emplanes... Read more
గోరఖ్ పూర్ మఠం లోపలకు వెళ్లేందుకు యత్నంచిన ముర్తజాకు ఐసిస్ తో సంబంధాలు-పలు ఉగ్ర సంస్థలకు నిధులు ఇచ్చినట్టు నిర్థారణ
యూపీ గోరఖ్ నాథ్ మఠం దగ్గర కత్తితో దాడియత్నం చేసి, లోపలకు వెళ్లేందుకు యత్నించిన అహ్మద్ ముర్తజాకు ఐసీస్ తో సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆ ఉగ్రసంస్థకు ముర్తజా సహా పలువురు నిరంతరం నిధ... Read more
ప్రపంచ నాయకుల పాపులారిటీ రేటింగ్లను విడుదల చేసే గ్లోబల్ రేటింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, 77 శాతానికి పైగా రేటింగ్తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో భారత... Read more
న్యాయశాఖ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సదస్సు-సీజేఐ రమణ, ప్రధాని మోదీ, మంత్రి కిరణ్ రిజిజు హాజరు
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన... Read more
ఆస్ట్రేలియా లో బింద్రన్వాలే ఫొటోతో కూడిన ‘ఖలిస్తాన్ డే’ బిల్బోర్డ్లు – భారతీయుల ఆగ్రహంతో తొలగించిన మీడియా కంపెనీ
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్వాలే చిత్రాలను పోస్టర్ లపై, బిల్బోర్డ్ లపై చూసి భారతీయులు ఆశ్చర్యపోయారు. ఖలిస్తాన్ డే సందర్భంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ది ఆస్ట్రే... Read more
‘స్వస్తిక్’ యాంటీ సెమిటిక్, ఫాసిస్ట్ చిహ్నం – న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ బిల్లు – హిందు అమెరికన్ ఫౌండేషన్ వాదనలతో తొలగింపు
న్యూయార్క్ సెనేట్, న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ తమ బిల్లులలో S7680, A9155 ప్రకారం స్వస్తిక్ ను ‘యాంటీ-సెమిటిక్’, ‘ఫాసిస్ట్ చిహ్నం’గా పేర్కొన్నారు. అయితే వెంటనే తొలగించా... Read more
పీవోకే లో అమెరికా సహకారంతో ప్రాజెక్టులు – మౌనంగా చూస్తూ ఉండిపోయిన మన్మోహన్ ప్రభుత్వం
యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పీవోకే పర్యటనపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ డిమాండ్లను చట్టబద్ధం చేయడానికి ఆమె ప్రయత్నించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. ఇల్హాన్ ఒమర్ ప... Read more
పెట్రో ధరల పెంపుపై మొదటిసారిగా నోరువిప్పిన మోదీ – బీజీపీయేతర రాష్ట్రాలు పన్ను తగ్గించడంలేదన్న ప్రధాని
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఇంధనంపై పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. గత నవంబర్లో ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇ... Read more
పాకిస్తాన్ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి – మా పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
పాకిస్తాన్ లోని కరాచీ యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం కారు పేలడంతో ముగ్గురు చైనీస్ పౌరులు, వారి పాకిస్థానీ డ్రైవర్ మరణించారు, పలువురు గాయపడ్డారు. యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్... Read more
భారతదేశం ఒక సంక్లిష్టమైన దేశం అని సర్ VS నాయిపాల్ చాలా సార్లు భారత్ వచ్చి వెళ్లిన తర్వాత చెప్పారు. భారతదేశం “మిలియన్ తిరుగుబాట్లు” చూసింది. అయినప్పటికీ ఇప్పటికి సజీవంగా చైతన్యవంత... Read more
హిందూ దేవీదేవతల చిత్రాలతో లో దుస్తులు – హిందూ సమాజం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన సహారా రే స్విమ్ – వెబ్ సైట్ నుంచి కలెక్షన్స్ తొలగింపు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవీదేవతల చిత్రాల్ని ముద్రించిన లోదుస్తులను విక్రయించేందుకు ప్రయత్నించిన సహారా రే వెనక్కి తగ్గింది. హిందూ సమాజం నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావ... Read more
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ – 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్ – కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పూర్తిగా ఎలాన్ మస్క్ వశమైంది. 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ ను పూర్తిగా సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అది పెద్ద డీల్ అని చెబుతున్నారు... Read more
పీవోకేలో పర్యటించిన ఇల్హాన్ ఒమర్ – అంతర్జాతీయ వేదికలపై భారత వ్యతిరేక ప్రచారమే ఆమె ఎజెండా
‘యాంటీ-ఇస్లామోఫోబియా’ ఉద్యమ నాయకురాలిగా చెప్పుకునే, యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ను రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికింది పాకిస్తాన్. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటి... Read more