టెక్సాస్లోని ఉవాల్డేలోని పాఠశాలలో 19 మంది పిల్లలు, ముగ్గురు పెద్దలను చంపిన కాల్పులు, 2022లో కేవలం 5 నెలల్లో యునైటెడ్ స్టేట్స్లోని పాఠశాలలపై జరిగిన సామూహిక కాల్పుల్లో 27వ కాల్పులని NPR నివే... Read more
తెలంగాణాలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విమర్శలనేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. “ఈ తెలంగాణ నేలనుంచి యోగి ఆదిత్యనాథ్ జ... Read more
కార్తీ చిదంబరంతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఈడీ – ఈడీ వేధిస్తోందని కార్తీ ఆరోపణలు
చైనీయులకు వీసాలకు సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న కాలంలో స్క... Read more
2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్లో చైనాను వెనక్కి నెట్టిన భారత్ – ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళం ఉన్నదేశంగా గుర్తింపు
గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022లో భారత్ చైనాను వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళంగా అవతరించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ (WDMMA) ద్వారా చే... Read more
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టి... Read more
టైమ్ “ప్రభావశీల వ్యక్తులు’ జాబితాలో భారత్ నుంచి గౌతమ్ ఆదానీ, అడ్వకేట్ కరుణానంది పేర్లు
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నందికి చోటుదక్కింది. పెద్దగా ప్రజల్... Read more
క్వాడ్ సమ్మిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోదీ. ఇరుదేశాల మధ్య బంధం బలోపేతానికి కట్టుబడిఉన్నట్టు ఈ సందర్భంగా బైడెన్ తెలిపారు. అయితే ఎజెండాలో లేని అంశా... Read more
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఈవిషయం చెప్పాడని అధికారులు తెలిపారు.... Read more
మహిళా యాంకర్లు ముఖం పూర్తిగా కప్పుకుని కెమెరా ముందుకు రావాలని అఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ పురుష యాంకర్లు మాస్కులు ధరించి నిరసన తెలిపారు.... Read more
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్షిప్లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ల... Read more
బహుశా వివాదాస్పదమయ్యే ఒక తీర్పులో మహారాష్ట్రలోని జువైనల్ జస్టిస్ బోర్డు ISIS ఉగ్రవాద దోషిని విడుదల చేయాలని నిర్ణయించింది. అతని విడుదల కు ఆదేశిస్తూ అతను వుండే ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు... Read more
దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.... Read more
కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి ! 0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి! చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మ... Read more
మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం – రక్షణమంత్రి రాజ్ నాథ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలో స్వదేశీ నావికాదళ డిస్ట్రాయర్ యుద్ధనౌక INS సూరత్, ఫ్రిగేట్ INS ఉదయగిరిని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాక మేక్ ఫర్ వరల్డ్ ను ప్రభుత్వం లక్ష్యంగా... Read more
1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మంద... Read more
బుద్ధపూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టిన నేలలో భారత ప్రధాని – మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం... Read more
అరుణాచల్ ప్రదేశ్లోని యింగ్కియాంగ్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత రిజర్వాయర్ సుమారు 10 బిలియన్ క్యూబిక్ మీటర... Read more
దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశవ్యాప్తంగా ఇంకా 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొన... Read more
“యూనివర్సిటీ హిందూ చాప్లెన్సీ” ఫెలోషిప్ ప్రోగ్రామ్ – స్టాన్ఫోర్డ్ , బర్కిలీలో మొదట ప్రారంభించే అవకాశం
అమెరికాలోని హిందూ కమ్యూనిటీ ఇన్ స్టిట్యూట్ HCI, మోత్వాని జడేజా ఫౌండేషన్ (MJF) యూనివర్సిటీలు…. హిందూ చాప్లెన్సీ పేరుతో కొత్త ఫెలోషిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించాయి. ఈ కార్యక్రమం క్రింద విశ్... Read more
గూగుల్ కు సంబంధించిన భాషా-అనువాద సాధనమైన గూగుల్ ట్రాన్స్లేట్ మరో 24 భాషలను చేర్చింది. అందులో సంస్కృతం సహా కొత్తగా ఎనిమిది భారతీయ భాషలను యాడ్ చేసింది. వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ గూగుల్ I... Read more
బట్టతల పై వ్యాఖ్యలు చేయడం కూడా లైంగికవేధింపుల కిందకే వస్తుంది : యూకే ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్
బట్టతలపై వ్యాఖ్యలు చేయడం కూడా సెక్సువల్ హెరాస్ మెంట్ కింద పరిగణించవచ్చని తీర్పునిచ్చింది యునైటెడ్ కింగ్డమ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ . కార్యాలయ ప్రదేశంలో ఒక వ్యక్తి బట్టతలపై వ్యాఖ్యలు చేయడం... Read more
మొహాలీ హెడ్క్వార్టర్స్పై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ – కేసును ఛేదించిన పంజాబ్ పోలీసులు
మొహాలీ హెడ్ క్వార్టర్స్ పై RPG దాడిలో కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లిండాను సూత్రధారిగా తేల్చారు పంజాబ్ పోలీసులు. లఖ్బీర్ సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటె... Read more
గురువారం కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బలైన కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు ఉగ్రవాదులతో కలిసి కార్యాలయ సిబ్బందే కుట్రపన్ని ఉండవచ్చనే అనుమానం వ... Read more
శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి గోటబయ రాజపక్స యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడైన విక్రమ... Read more
శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించిన శ్రీలంక కోర్టు
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్ సహా పలు మిత్రపక్షాలను దేశం విడిచి వెళ్లకుండా గురువారం కోర్టు నిషేధించి... Read more