హిందూ దేవత నగ్న చిత్రాన్ని పెయింటింగ్ వేసిన MF హుస్సేన్కు పౌరసత్వం – ప్రవక్తను ఏదో అన్నందుకు కలత చెందిన ఖతార్
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ఖతార్లోని భారత రాయబారిని పిలిపించి.. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఖండించింది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నేత... Read more
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని సృష్టించిన ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కారణంగా భారతదేశ చమురు కొనుగోలుపై విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తిప్పికొట్టారు. రష్యా నుంచి భారతదేశం... Read more
రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ ను ఆక్రమించే పనిలో నిమగ్నమై ఉండగా.. చైనా ప్రభుత్వం రష్యా ఈశాన్య సరిహద్దులో సైనిక కసరత్తులు నిర్వహిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుని ఈ కసరత్తులు చేసి రష్య... Read more
ఆసియాలోనే కుబేరుడిగా తన స్థానాన్నిమరోసారి సుస్థిరం చేసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ ఆదానీ కన్నా అధికసంపన్నుడిగా ముందు నిలిచారు. అయితే ఇద్దరి... Read more
ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్ లోయ వణికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా కశ్మీర్ ను వీడుతున్నారు. శుక్రవారం అందరూ ఆ ప్రాంతాన్ని వీడివెళ్లాలని నిర్ణయించారు. 1990 నా... Read more
కశ్మీర్లో హత్యలపై కేంద్రం అప్రమత్తం – అజిత్ దోవల్ తో అమిత్ షా సమావేశం -పౌరుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
కశ్మీర్లో ఉగ్రవాదుల వరుస హత్యలతో కేంద్రం అప్రమత్తమైంది. బుధవారం కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే రజనీబాలా... Read more
భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ చెన్నైలో సందడి చేశారు. ది హిందూ పత్రిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పత్రిక ఎడిటర్ తో ముఖాముఖి చర్చలు జరిపారు. సురేష్ నంబాత్, సహా ఇతర సిబ్బందితోనూ గంటలప... Read more
70 ఏళ్ల పాలనాకాలం పూర్తి చేసుకున్న క్వీన్ ఎలిజబెత్-2 – రంగరంగ వైభవంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు
బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 పాలనాకాలం 70ఏళ్లు పూర్తైన సందర్భంగా పెద్దఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. 1952లో పట్టాభిషక్తురాలై కిరీటం పెట్టుకున్న ఎలిజబెత్ సుదీర్ఘకాలం కొనసాగిన రాణిగా రిక... Read more
జమ్ముకశ్మీర్లో ఆగని టెర్రరిస్టుల దుశ్చర్యలు – బ్యాంక్ మేనేజర్ ను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు..
కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు ఆగడం లేదు. మరో వ్యక్తిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గామ్ జిల్లాలో విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఉద్యోగిని కాల్చి చంపారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. విజయ్... Read more
ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ కు – అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన యువతి అరెస్ట్
ప్రియుడికోసం అక్రమంగా భారతభూభాగంలోకి వచ్చిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల కృష్ణమండల్ అనే యువతి పశ్చిమ బెంగాల్కు చెందిన తన ప్రియుడికోసం సుందర్బన్ గుండా సరిహద... Read more
May 24,2022 న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు. క్వాడ్ దేశాల ప్రధానులతో శిఖరాగ్ర సమావేశం కోసం మోడీజీ జపాన్ వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్,జపాన్ ప్ర... Read more
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య – ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్న మరుసటిరోజు ఘటన
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు.ఆదివారం సాయంత్రం మాన్సాలోని జవహర్కే గ్రామంలో ఈ దాడి జరిగింది. మూసేవాలా తోపాటు అతని ఇద్దరు సహచరులపై గుర్తు తెలియన... Read more
నేపాల్ లో విమాన ప్రమాదం – తారా ఎయిర్ విమాన శకలాలను గుర్తించిన నేపాల్ ఆర్మీ – ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం
నలుగురు భారతీయులతో సహా 22 మందితో నేపాల్లోని పర్వతప్రాంతంలో కూలిపోయిన తారా ఎయిర్ విమానం శిథిలాల నుంచి నేపాల్ సైన్యం సోమవారం 14 మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. ఆదివారం ఉదయం 10.00 గంటలకు... Read more
‘నేను పంది మాంసం తింటా.. మద్యం సేవిస్తా’ – నన్ను నాన్ ముస్లింగా పరిగణించండి- మలేసియాలోని కోర్టులో మహిళ పిటిషన్
తనను నాన్ ముస్లింగా పరిగణించాలంటూ మలేషియాలో ఓ ముస్లిం మహిళ కోర్టును ఆశ్రయించింది. తాను ముస్లిం తల్లిదండ్రులకు జన్మించినప్పటికీ, తాను ఎప్పుడూ ఇస్లాంలో లేనని అంటోంది. ఆమె తండ్రి కూడా మధ... Read more
యాసిన్ మాలిక్కు జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకార సంఘంపై భారత్ మండిపడింది. తీర్పును తప్పుపట్టడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నారని మండిపడింది.... Read more
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్గా పేరుగాంచిన 22 ఏళ్ల హైదరాబాద్కు చెందిన నీలకంఠ భాను ప్రకాష్ మరో మైలురాయిని సాధించాడు. అతను స్థాపించిన మ్యాథ్ ఎడ్-టెక్ స్టార్ట్-అప్ అయిన... Read more
కశ్మీరీ నటి అమ్రీనా భట్ను కాల్చి చంపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం – ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన పోలీసులు
కశ్మీర్లోని బుద్గావ్ జిల్లాలో కశ్మీరీ నటి, గాయని అమ్రీనా భట్ను హతమార్చిన ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను ఈరోజు జమ్మూ కశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను షాహిద్ ముస్తాక్... Read more
టెక్సాస్లోని ఉవాల్డేలోని పాఠశాలలో 19 మంది పిల్లలు, ముగ్గురు పెద్దలను చంపిన కాల్పులు, 2022లో కేవలం 5 నెలల్లో యునైటెడ్ స్టేట్స్లోని పాఠశాలలపై జరిగిన సామూహిక కాల్పుల్లో 27వ కాల్పులని NPR నివే... Read more
తెలంగాణాలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విమర్శలనేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. “ఈ తెలంగాణ నేలనుంచి యోగి ఆదిత్యనాథ్ జ... Read more
కార్తీ చిదంబరంతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఈడీ – ఈడీ వేధిస్తోందని కార్తీ ఆరోపణలు
చైనీయులకు వీసాలకు సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న కాలంలో స్క... Read more
2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్లో చైనాను వెనక్కి నెట్టిన భారత్ – ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళం ఉన్నదేశంగా గుర్తింపు
గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022లో భారత్ చైనాను వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళంగా అవతరించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ (WDMMA) ద్వారా చే... Read more
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టి... Read more
టైమ్ “ప్రభావశీల వ్యక్తులు’ జాబితాలో భారత్ నుంచి గౌతమ్ ఆదానీ, అడ్వకేట్ కరుణానంది పేర్లు
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నందికి చోటుదక్కింది. పెద్దగా ప్రజల్... Read more
క్వాడ్ సమ్మిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోదీ. ఇరుదేశాల మధ్య బంధం బలోపేతానికి కట్టుబడిఉన్నట్టు ఈ సందర్భంగా బైడెన్ తెలిపారు. అయితే ఎజెండాలో లేని అంశా... Read more
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఈవిషయం చెప్పాడని అధికారులు తెలిపారు.... Read more