మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలపై నూపుర్ శర్మకు బెదిరింపుల మధ్య, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) , మాజీ బీజేపీ ప్రతినిధి గురించి 10 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఇస్లా... Read more
పాకిస్తాన్ లో మైనార్టీలపై ఆగని అఘాయిత్యాలు – పంజాబ్ ప్రావిన్స్ లో హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 16న పంజాబ్ ప్రావిన్స్ లో ఇద్దరు మైనర్ హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది. బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్... Read more
జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిది : గాల్వాన్ వీరులకు నివాళులు అర్పించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
రెండేళ్ల క్రితం 2020లో జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత ఆర్మీ జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. “దేశ గౌరవం కోసం ధైర్యంగా పోరాడి 2020,... Read more
అంటువ్యాధుల నివారణ, వ్యాధి ముప్పులను ముందుగానే గుర్తించడం కోసం మూడు భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు $122 మిలియన్ల నిధులను అమెరికా ప్రకటించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్... Read more
పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి తక్కువ కప్పుల టీ తాగాలని ప్రజలను కోరిన మంత్రి అహ్సాన్ ఇక్బాల్
పాకిస్తాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పాకిస్తాన్ ప్రజలను ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి టీ తాగడం తగ్గించాలని కోరారు. “పాకిస్తాన్ టీని దిగుమతి చేసుకుంటుంది, దాని కోసం డబ్బు అప్పుగా తీసుకోవలసి ఉం... Read more
ఖతార్లో వలసకార్మికుల పట్ల హక్కుల ఉల్లంఘనపై బీఎంఎస్ ఆందోళన – సమస్యలు పరిష్కరించకుంటే అంతర్జాతీయ ఫోరంలలో గళమెత్తుతామని హెచ్చరిక
ఖతార్లోని భారతీయ వలసకార్మికులపట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్. ముఖ్యంగా భారతీయులపై ఖతార్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన... Read more
పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ హెచ్చరిక వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారన... Read more
‘నేను ఇస్లాం కంటే హిందూ మతాన్ని మిలియన్ రెట్లు ఎక్కువగా గౌరవిస్తా : డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు తన మద్దతు ప్రకటించిన డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్ ను ఇస్లామిస్టులు ట్రోల్ చేస్తున్నారు. “ఇతర ప్రవక్తలు, వారి వివాహ వయసు మీద అంత శ్రద్ధ పె... Read more
తన హిందూ వ్యతిరేక పోస్ట్లు వైరల్ కావడంతో ఫేస్బుక్ ఖాతాను డిలిట్ చేసిన ఆల్ట్ న్యూస్ కో – ఫౌండర్ మహ్మద్ జుబైర్
అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, నకిలీ వార్తల పెడ్లర్ మహ్మద్ జుబైర్ తన ఫేస్బుక్ ఖాతాను తొలగించాడు. హిందూ ధర్మకర్తలు, మహ... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ధనం,శక్తి రెండూ మతం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎడారి మతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలలో వ్యాపించగలిగాయి. BJP అధికార ప్రతినిధి నూపుర్ శర్మ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మా... Read more
‘ఆటా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నా... Read more
పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పొరుగుదేశంలో ఉన్నహిందువుల సంఖ్య 22 లక్షలు. నేషనల్ డేటాబేస్ నివేదిక ప్రకారం 18,68,90,601 జనాభాలో కేవలం 1.18 శాతం మాత్ర... Read more
నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచారు ఆ పార్టీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ. ‘సత్యం పలకడం తిరుగుబాటు అయితే, నేను కూడా రెబెల్నే’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మానికి, హిందుత్వానికి జయం కలగాలని ఆకాంక్షించారు.... Read more
ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ పాకిస్తాన్లో కొందరు దుండగులు హిందూ ఆలయాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కరాచీ కోరంగిలోని ఆలయంలో దాడి జరిగింది. హనుమాన్ విగ్రహం సహా... Read more
ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో నూపుర్ పై భారత్ చర్యలను అభినందించిన ఇస్లామిక్ దేశం ఇరాన్ – దోవల్ తో ఇరాన్ విదేశాంగమంత్రి సమావేశం
ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ పై చర్యలు తీసుకున్న భారత్ ను అభినందించింది ఇస్లామిక్ దేశం ఇరాన్. ఈ వ్యవహారంలో భారత్ స్పందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ పర్యటనలో ఉన్న ఇరాన్ విద... Read more
గిల్గిట్ -బాల్టిస్తాన్ భారత్ నియంత్రణలో ఉండి – బలూచ్ స్వంతంత్రంగా ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి – అమెరికా రిపబ్లికన్ నాయకుడు లాన్సియా
గిల్గిట్- బాల్టిస్తాన్ భారత్ నియంత్రణలో ఉండి..బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉంటే ఆఫ్గన్ లో అమెరికా సేనలు అలాగే ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అగ్రదేశపు రిపబ్లికన్ నాయకుడు బాబ్ లాన్సియా.... Read more
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుంచి మహారాష్ట్రలోని అకోలా మధ్య NH-53 సెక్షన్లో వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల రోడ్డును ఐదు రోజుల్లో నిర్మించి కొత్త గిన్నిస్... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు – స్వప్న ఇంటి నుంచి సరిత్ కిడ్నాప్ – పినరయిపై స్వప్న ఆరోపణలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, మరో నిందితుడు పీఎస్ సరిత్ను బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తనకు ప్రాణహాని ఉందని మీ... Read more
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు. కుప్వారాలోని చకత్రాస్ లో సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు హతమైనట్టు అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నా... Read more
ఆరిపోయేముందు కొవ్వొత్తి ఎక్కువగా వెలుగుతుంది: కశ్మీర్ హత్యలపై J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల చర్యలను ఆరిపోయే దీపంతో పోల్చారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన… “లోయలో పౌరులను లక్ష్యంగా చేసుకుని... Read more
ఒడిశాకు 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగే... Read more
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా, బుజ్జగింపు ఎప్పుడూ పనిచేయదు, పరిస్థితిని మరింత దిగజారుస్తుంది – డచ్ శాసన సభ్యుడు
మహ్మద్ ప్రవక్తపై దుర్బాషలాడిందన్న ఆరోపణలపై బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మకు ఒక డచ్ శాసనసభ్యుడు మద్దతుగా నిలిచారు. గీర్ట్ వైల్డర్స్ ‘పార్టీ ఫర్ ఫ్రీడమ్’ నాయకుడు, నె... Read more
భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గల్ఫ్ దేశాల డిమాండ్ – నూపుర్,జిందాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికేం సంబంధమంటూ భారత్ కౌంటర్
నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా చేరింది. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సౌదీ విదేశాంగ శాఖ శాఖ అభ్యంతరం తెలిపింది. అందరి మత విశ్వాసాలను పరస్పరం గౌరవ... Read more
ఒఐసీ ప్రకటనపై భారత్ ఆగ్రహం – మైనారిటీల విషయంలో ఏ దేశం తీరు ఎలా ఉందో ప్రపంచానికి తెలుసంటూ పాక్ కూ చురక
మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) దీనిపై ప్రకటనలు చేయడంపై భారత్ సైతం ఘాటుగానే స్పంది... Read more