ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ,’ఫ్యాక్ట్ చెకర్’ మహ్మద్ జుబేర్ సెషన్న ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సీతాపూర్ జైలు నుంచి ఆయన్ని వీడియోలింక్ ద్వారా కోర్టులో హాజర... Read more
శ్రీలంకలో అన్ని పార్టీలతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటువైపు అడుగులు – తాజా పరిణామాలతో లంకవైపు సముద్ర జలాల్లో నిఘా
శ్రీలంకలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అయితే రాజీనామాకు సిద్ధమని అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఓ పరిష్కారం కనిపించే అవకాశాలున్నాయి. విపక్షాలన్నీ కలిసి నూతన మధ్యంతర ప్రభుత్వాన్ని ఏ... Read more
శ్రీలంకలో ముదిరిన సంక్షోభం – ప్రధాని రణసింఘే రాజీనామా-రాష్ట్రపతి ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు
శ్రీలంక సంక్షోభం ముదురుతోంది. పరిస్థితి మరింత అదుపు తప్పడంతో ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు.అమాంతం పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వం వల్ల... Read more
కేరళలో తాలిబన్ మోడల్ -వైద్యకళాశాలలో విద్యార్థినీ విద్యార్థులమధ్య కర్టెన్ – వివాదాస్పద ఇస్లామిస్ట్ అబ్దుల్లా బాసిల్ తో ప్రసంగాలు
తాలిబాన్ మోడల్ ను అమలుచేస్తున్నాయి కేరళలోని విద్యాసంస్థలు. ఓ ప్రభుత్వవైద్య కళాశాలలో ‘జెండర్ పాలిటిక్స్’ అంశంపై ప్రసంగం సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులను వేరుగా కూర్చోబెట్టి క... Read more
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య – ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, ప్రపంచ దేశాల నేతల సంతాపం
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. నారాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఓ వ్యక్తి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలారు. ఆయన చాతి, మెడలోకి బుల్లెట్... Read more
సిగరెట్ తాగుతున్న కాళీమాత పోస్టర్ ను ప్రదర్శించి లీనా దానిమీద చర్చ నడుస్తుండగానే మరో వివాదాస్పద ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. శివ,పార్వతుల వేషధారణల్లో ఉన్నవ్యక్తులు ధూమపానం చేస్తున్నట్టు అ... Read more
కాళీ డాక్యుమెంటరీపై ముదురుతున్న వివాదం – ఏం చేయలేరన్న మణిమేఖలై – లీనాకు ఉదారవాదుల మద్దతు
కాళీమాత పోస్టర్ పై చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. లీనా మణిమేకలై అనే ఫిల్మ్ మేకర్ రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఆ పోస్టర్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో... Read more
నలుగురు పాకిస్తానీ మత్స్యకారులను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. గుజరాత్ లోని కచ్ సరిహద్దు సముద్రతీరంలో వారిని గుర్తించారు. ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని హరామి నల్లా దగ్గర పెట్రోలింగ్ చేస్తుం... Read more
కేరళ సరిహద్దు, సముద్ర తీర ప్రాంతం అయిన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518మంది విదేశీయులను కర్నాటక పోలీసులు గుర్తించారు. వారంతా వివిధ దేశాలనుంచి విద్య... Read more
పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆదేశించారు. రాజకీయ నాయకులతో ఎవరూ మాట్లాడను కూడా వద్దని సంచలన ఆదేశాలు జారీచేశారు..పంజాబ్లో జరగను... Read more
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు 22 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) రాబోయే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల కోసం 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఒరెగాన్లోని యూజీన్లో జూలై 15 నుంచి 24 వరకు జరగనున్న ప్రపంచ... Read more
పుతిన్ మహిళ అయితే ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగేవాడు కాదు – బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. పుతిన్ కనుక మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ పై యుద్ధం చేసేవారు కాదన్నారు. ఉక్రెయిన్ పై మగతనపు సహజ లక్షణం అయి... Read more
2023లో ప్రతిష్టాత్మకమైన G-20 లీడర్స్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకు జమ్మూకశ్మీర్ వేదికవుతోంది. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప... Read more
జులై 4లోగా తన ప్రభుత్వం జారీ చేసిన గత ఉత్తర్వులన్నింటినీ పాటించాలని ట్విట్టర్కు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జూలై 4 వరకు ఈ గడువు విధించింది, విఫలమైతే ట్విట్... Read more
ట్విట్టర్ లో తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తోన్న అకౌంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా భారతదేశంలో చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్ ‘రేడియో పాకిస... Read more
జర్మనీలోని మ్యూనిచ్లో జీ7 సదస్సులో పాల్గొన్న మోదీ..అటు నుంచి యూఏఈ పర్యటనకు వెళ్లారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీలోని G7 సమ్మిట్ పర్యటనను ముగించారు, ప్రపంచ సవాళ్లకు స్థిరమైన పరిష... Read more
భారతీయ జర్నలిస్టులు,మీడియా సంస్థలకు విదేశీ నిధులు – పరిశీలించాలని హోంమంత్రిత్వ శాఖకు LRPF ఫిర్యాదు
అమెరికాలో భారతీయ ముస్లింల అతిపెద్ద న్యాయవాద సంస్థ అని చెప్పుకునే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC), హ్యూమన్ రైట్స్, రిలీజియస్ ఫ్రీడమ్ (HRRF) క్రింద ప్రైజ్ మనీ అవార్డు విజేతలుగా కొంతమం... Read more
అమర్నాథ్ యాత్రకు మూడు రోజుల ముందు ఈరోజు ఉదయం జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పాకిస్తాన్ చొరబాటుదారుని కాల్చి చంపింది. BOP బక్వార్పూర్లో ప్రా... Read more
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారత్ లో నిలిపివేసిన ట్విట్టర్..
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారతదేశంలో ట్విట్టర్ నిలిపివేసింది.ట్విట్టర్ ఈ నిర్ణయం ఇవాళే తీసుకుంది. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో విసుగు చెందిన వెర్లెమాన్ ట్వ... Read more
ఉగ్రవాదం రాజ్యమేలుతున్న సమయంలో సినిమా తీయడం మామూలువిషయం కాదు, మేం ధైర్యంగా ముందుకెళ్లాం-వివేక్ అగ్నిహోత్రి
కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమంపై సినిమా తీయడమంటే తామెంతో ధైర్యం చేసినట్టని ది కశ్మీర్లో ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. తీవ్రవాదానికి అందరూ భయపడ్డారని మేం మాత్రం ముందుకు వెళ్లా... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను హతమార్చేందుకు ఆఫ్ఘన్ హంతకుడి సహాయం కోరిన ఉగ్రవాదులు…
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను హత్య చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక శాఖ ఖైబర్ పఖ్తున్ఖ్వా విభాగం హెచ్చరించినట్లు... Read more
పాకిస్తాన్లో ఘోరం – నవజాత శిశువు తలను నరికి, మహిళ గర్భంలో వదిలేసిన హాస్పిటల్ సిబ్బంది
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం (RHC) సిబ్బంది నవజాత శిశువు తలను కట్ చేసి, తల్లి కడుపులోనే ఉంచారు. ఈ ఘటనలో తల్లి మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాదకరమై... Read more
మారుతున్న వార్ ఫేర్ లో భారతదేశాన్ని బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం : అగ్నిపథ్ కు అజిత్ దోవల్ మద్దతు
సాయుధ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్న వేళ… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. “దీన్ని విభిన్న కోణం న... Read more
హిమాలయాల్లో తక్కువ ఆక్సిజన్ ఉండే ఎత్తైన ప్రదేశాల్లో యోగా సాధన చేసిన ITBP సిబ్బంది..
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశం-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్ర... Read more
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర యోగాడేలో పాల్గొన్నారు. నిత్య జీవితంలో యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి ఎత్తి... Read more