కుషియారా నదీ జలాలపై భారత్ – బంగ్లా కీలక ఒప్పందం – ఢిల్లీలో ఇరుదేశాల నేతల ద్వైపాక్షిక చర్చలు
కుషియారా నదీ జలాల పంపిణీ వ్యవహారంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. డిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరుదేశాల నేతలూ సంయుక్త ప్రకటన చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఇకముంద... Read more
62 ఏళ్ల క్రితం తమిళనాడు తంజావూరులోని వేదపురీశ్వర ఆలయంలో చోరీకి గురైన నటరాజస్వామి విగ్రహం దొరికింది. అమెరికాలోని మ్యూజియంలో పోలీసులు గుర్తించారు. తంజావూర్ కందియూర్ కు చెందిన ఎస్ వెంకటాచలం ఫిర... Read more
హై ఎండ్ బెంట్లీ కారు[Bentley Mulsanne sedan] లండన్ లో దొంగిలించబడ్డది ! చివరికి అది పాకిస్థాన్ లోని కరాచీ నగరంలోని ఒక బంగ్లా లో దొరికింది ! లక్జరీ బెంట్లీ కారు $3,00,000[మూడు లక్షల డాలర్లు ]... Read more
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్... Read more
2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 20... Read more
రోహింగ్యాల సమస్య తమకు తీవ్ర తలనొప్పి వ్యవహారం అయిపోయిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తమకు పెనుభారం అయిన వారిని తిరిగి మయన్మార్ పంపించేందుకు ప్రపంచదేశాల సాయం కోరుతున్నట్టు తెలిపార... Read more
గుజరాత్ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి కేసు వేసిన ఆరోపణలపై అరెస్టైన న్యాయవాది తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెండు నెలలుగా తీస్తా పోలీసు కస్టడీలో ఉన్నారు. బ... Read more
పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని సోపోరీ ప్రాంతంలోని బొమ్... Read more
దిగ్గజ పారిశ్రామికవేత్త ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్... Read more
రఫెల్ కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు జరపాలంటూ పిల్ – తిరస్కరించిన సుప్రీంకోర్టు
రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు.చీఫ్ జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్రభట్ తో కూడిన ధర్మ... Read more
ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్ట్ జోరావార్’-సిద్ధమవుతోన్న తేలికపాటి యుద్ధట్యాంకులు, డ్రోన్లు
సరిహద్దులో ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు అదేస్థాయిలో బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. భవిష్యత్తులో కూడా చైనాను ధీటుగా ఎదుర్కొనేలా ప్రాజెక్ట్ జోరావార్ కు శ్రీకారం చుట్టింది భారతస... Read more
ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ – మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో 75 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
దేశవ్యాప్తంగా అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న భారత ప్రధాని మోదీ చరిష్మా అంతర్జాతీయంగానూ పెరుగుతోంది. ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతల్లో మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు మోదీ. తాజాగా... Read more
భారత్ లో దాడికి సిద్ధపడి…నియంత్రణ రేఖనుంచి దేశంలోకి చొరబడుతున్న వ్యక్తిని సైన్యం అరెస్ట్ చేసింది. రాజౌరి జిల్లానుంచి కొందరు తీవ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారు... Read more
బిజేపి మీడియాని కూడా రాజకీయం చేస్తున్నది ! ఔనా ? బిజేపి తనకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలని మీడియా మీదకి ఉసిగొల్పుతున్నది ! అవునా ? నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎవరు ఎవరికోసం స్థాపించారు ? మార... Read more
మోదీ తీసుకువస్తున్న సంస్కరణలు అన్ని దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలు. దీని కోసం అతను టెక్నాలజీ విరివిగా ఉపయోగిస్తున్నారు. మనందరికీ బాగా తెలిసిన ఓపెన్ సీక్రెట్ ప్రభుత్వ టెండరింగ్ పద్దతిలో ఉన్న భ... Read more
నూపుర్ శర్మ హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మాహుతి దాడికి సిద్ధమై రష్యా నుంచి భారత్ వస్తున్న 28ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది అజమౌని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు రష్యాకు చె... Read more
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి మరియు RRR రచయిత) మొదటినుండి జాతీయవాది. అందుకే అతని సినిమాల్లో మన దేశ ప్రాచీన సంస్కృతి కి సంబంధించిన దృశ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే చాలా మంద... Read more
క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లో చైనా అన్ని దేశాలకంటే ముందు ఉంది! ఫోటానిక్ క్వాంటమ్ కంప్యూటర్ విభాగంలో మిగతా అన్ని దేశాలకంటే చైనా ముందు ఉంది. 2017 లో మోదటిసారిగా ఫోటాన్ల ని 73 నుండి... Read more
“డిజిటల్ చెల్లింపుల” పై చార్జీలు వేసే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అని మీడియాలోనూ సోషల్ మీడియాలో నూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర... Read more
2023 ఆస్కార్ బరిలో Jr. NTR? జేమ్స్ బాండ్ గా రామ్ చరణ్ ? ప్రస్తుతం హాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న రెండు వేరే వేరే వార్తలు ఇవి ! హాలీవుడ్ కి సంబంధించి వెరైటీ అనే ఎంటర్టైన్మెంట్ మాగజైన్ ఆస... Read more
గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీ కి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాల... Read more
న్యూయార్క్ తులసీమందిర్లోని గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆసమయంలో విగ్రహం చుట్టూ తిరుగుతూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. తరువాత వారంతా కార్లో పారిపోయారని అక్కడున్నవారు చెబుతున్నార... Read more
చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనా సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ... Read more