భారత్ లో దాడికి సిద్ధపడి…నియంత్రణ రేఖనుంచి దేశంలోకి చొరబడుతున్న వ్యక్తిని సైన్యం అరెస్ట్ చేసింది. రాజౌరి జిల్లానుంచి కొందరు తీవ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారు... Read more
బిజేపి మీడియాని కూడా రాజకీయం చేస్తున్నది ! ఔనా ? బిజేపి తనకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలని మీడియా మీదకి ఉసిగొల్పుతున్నది ! అవునా ? నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎవరు ఎవరికోసం స్థాపించారు ? మార... Read more
మోదీ తీసుకువస్తున్న సంస్కరణలు అన్ని దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలు. దీని కోసం అతను టెక్నాలజీ విరివిగా ఉపయోగిస్తున్నారు. మనందరికీ బాగా తెలిసిన ఓపెన్ సీక్రెట్ ప్రభుత్వ టెండరింగ్ పద్దతిలో ఉన్న భ... Read more
నూపుర్ శర్మ హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మాహుతి దాడికి సిద్ధమై రష్యా నుంచి భారత్ వస్తున్న 28ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది అజమౌని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు రష్యాకు చె... Read more
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి మరియు RRR రచయిత) మొదటినుండి జాతీయవాది. అందుకే అతని సినిమాల్లో మన దేశ ప్రాచీన సంస్కృతి కి సంబంధించిన దృశ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే చాలా మంద... Read more
క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లో చైనా అన్ని దేశాలకంటే ముందు ఉంది! ఫోటానిక్ క్వాంటమ్ కంప్యూటర్ విభాగంలో మిగతా అన్ని దేశాలకంటే చైనా ముందు ఉంది. 2017 లో మోదటిసారిగా ఫోటాన్ల ని 73 నుండి... Read more
“డిజిటల్ చెల్లింపుల” పై చార్జీలు వేసే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అని మీడియాలోనూ సోషల్ మీడియాలో నూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర... Read more
2023 ఆస్కార్ బరిలో Jr. NTR? జేమ్స్ బాండ్ గా రామ్ చరణ్ ? ప్రస్తుతం హాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న రెండు వేరే వేరే వార్తలు ఇవి ! హాలీవుడ్ కి సంబంధించి వెరైటీ అనే ఎంటర్టైన్మెంట్ మాగజైన్ ఆస... Read more
గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీ కి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాల... Read more
న్యూయార్క్ తులసీమందిర్లోని గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆసమయంలో విగ్రహం చుట్టూ తిరుగుతూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. తరువాత వారంతా కార్లో పారిపోయారని అక్కడున్నవారు చెబుతున్నార... Read more
చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనా సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ... Read more
బ్రిటన్ ప్రధాని పోటీదారు.. భారతీయ సంతతికి చెందిన నేత రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించేందుకు అతని సతీమణి అ... Read more
దేశంలో మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నందున ఈ ఛానళ్లను నిషేధించినట్టు కేంద్రం ప... Read more
చైనా గూఢచార నౌక Spy Ship Yuvan Wang 5 హంబన్ తోట పోర్ట్ కి ఈ రోజు చేరుకుంది. భారత్ తో పాటు అమెరికా కూడా హెచ్చరించినా,అభ్యంతరం పెట్టినా బలహీన స్థితిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం చైనా ఒత్తిడికి తలవ... Read more
తైవాన్ చుట్టూ చైనా కసరత్తులు నిర్వహించిన తర్వాత అక్కడ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలను సంయమనం పాటించాలని కోరింది. తైవాన్ లో జరుగుతోన్న పరిణామాలపై అనేక ఇతర దేశాల మాదిరిగా... Read more
‘ఉదారశక్తి’ అనే ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత వైమానిక దళానికి చెందిన బృందం ఈరోజు మలేషియాకు బయలుదేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్(RMAF) మధ్య... Read more
5.4 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపదలో ఆదుకున్నందుకు ప్రతిగా శ్రీలంక భారత్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. మొదటి బహుమతి చైనా కి చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 ని శ్రీలంకలోని చైనా అధీనం... Read more
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు సోదాలు నిర్వహించారని ట్రంప్ నిన్న ఆరోపించారు. ఫ్లోరిడా... Read more
భారత్ లో తొలిసారిగా నిర్వహించిన చెస్ ఒలంపియాడ్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఒలింపియాడ్ లో ఓపెన్&మహిళల... Read more
బ్యాడ్మింటన్లో భారత్ కు మరో స్వర్ణం – కామన్వెల్త్ గేమ్స్ లో మొదటి టైటిల్ సాధించిన లక్ష్య సేన్
కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు బ్యాడ్మింటన్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు స్వర్ణం సాధించిన కాసేపటికే మరో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ మ... Read more
కామన్వెల్త్ గేమ్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటింది. మహిళల సింగిల్స్లో కెనడాకు చెందిన మిచెలి లీని ఓడించి ఫైనల్ లో సత్తా చాటింది. భారత్ కు స్వర్ణ పతకాన్ని సాధించ... Read more
భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు తమ ప్రయాణాన్నిఒకే సమయం లో ఒకే పరిస్థితి లో ప్రారంభించాయి . అనాటి దేశ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు అంతర్జాతీయ పరిణామాలు... Read more
మానవజాతి ఇప్పటివరకు చూడలేని అత్యంత సుదూర గెలాక్సీని గుర్తించడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్, నాసా కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ఉపయోగించినట్లు ఎడిన్బర్గ్ విశ్... Read more
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం – 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం
కామన్వెల్త్ గేమ్స్ లో 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా అవినాష్ సాబ్లే నిలిచాడు.కామన్వెల్త్ గేమ్స్ 2022లో పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో 27 ఏళ్... Read more