ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న పీఎఫ్ఐ – దేశంలో కల్లోలం రేపడమే సంస్థ ప్రధాన ఎజెండా
భారత్ లోని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. PFI తో పాటు దాని అనుబంధ సంస్థల్ని UAPA కింద ఐదేళ్లపాటు నిషేధి... Read more
బాంబుల తయారీ కోర్సు, హైటెక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం-ఎక్కడికక్కడ హింసకు పీఎఫ్ఐ కుట్ర-నిఘా ఏజెన్సీ దాడుల్లో విస్తుగొలిపే ఆధారాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తరువాత తమిళనాడులోని పలు చోట్ల జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. రామనాథపురం జిల్లాలోని వాలినొక్కంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఫిషర్మ... Read more
ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి పాకిస్థాన్తో అమెరికా చేసుకున్న ఒప్పందంపై మండిపడ్డారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మద్దతుగా ఎఫ్-16 విమానాల... Read more
సహనం కోల్పోయి పుతిన్ తానంత తానుగా వ్యూహాత్మక అణు ఆయుధాలని[Strategic Nuclear Weapons] ఉపయోగించేలా చేసి దరిమిలా రష్యా మీద పూర్తి స్థాయి ఆంక్షలు విధించేలా చేసి చివరికి ప్రజలే తిరుగుబాటు చేసి అధ... Read more
పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతా... Read more
భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించిన గుజరాత్ పోలీసులు – 200 వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
మరో అతిపెద్ద రాకెట్ ను పోలీసులు చేదించారు. భారత్ లోకి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలను దింపాలన్న పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేస్తూ 2 వందల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి... Read more
చైనా భస్మాసుర హస్తం బంగ్లాదేశ్ మీద కూడా పెట్టింది ! బంగ్లాదేశ్ లో చైనా కంపనీలు పన్ను ఎగవేసినట్లు తాజాగా చేసిన ఆకస్మిక దాడులలో బయటపడ్డది! ఇప్పటికే మన దేశంలో చైనా మొబైల్ సంస్థలు అయిన వివో,అప్ప... Read more
ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ... Read more
వరదబీభత్సంతో అల్లాడుతున్న పాకిస్తాన్లో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో బెలూచిస్తాన్లోని హిందువులు మానవత్వం చాటారు. ఓ గ్రామంలోని హిందూ మందిరంలో 300 మంది ముస్లింలకు ఆశ్రయం ఇచ్చారు. కచ్చ... Read more
క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ నెల 11న జాతీయ సంతాప దినంగాపాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న క్వీన్ స్కాట్లాండ్లోని బల్మోరా కేజిల్లో చనిపోయిన సంగతితెలి... Read more
ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం భారతీయులు గర్వించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని ఉన్నతలక్ష్యాలు నిర్దేశించుకుని..ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సూరత్ లో మె... Read more
కుషియారా నదీ జలాలపై భారత్ – బంగ్లా కీలక ఒప్పందం – ఢిల్లీలో ఇరుదేశాల నేతల ద్వైపాక్షిక చర్చలు
కుషియారా నదీ జలాల పంపిణీ వ్యవహారంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. డిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇరుదేశాల నేతలూ సంయుక్త ప్రకటన చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఇకముంద... Read more
62 ఏళ్ల క్రితం తమిళనాడు తంజావూరులోని వేదపురీశ్వర ఆలయంలో చోరీకి గురైన నటరాజస్వామి విగ్రహం దొరికింది. అమెరికాలోని మ్యూజియంలో పోలీసులు గుర్తించారు. తంజావూర్ కందియూర్ కు చెందిన ఎస్ వెంకటాచలం ఫిర... Read more
హై ఎండ్ బెంట్లీ కారు[Bentley Mulsanne sedan] లండన్ లో దొంగిలించబడ్డది ! చివరికి అది పాకిస్థాన్ లోని కరాచీ నగరంలోని ఒక బంగ్లా లో దొరికింది ! లక్జరీ బెంట్లీ కారు $3,00,000[మూడు లక్షల డాలర్లు ]... Read more
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్... Read more
2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 20... Read more
రోహింగ్యాల సమస్య తమకు తీవ్ర తలనొప్పి వ్యవహారం అయిపోయిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తమకు పెనుభారం అయిన వారిని తిరిగి మయన్మార్ పంపించేందుకు ప్రపంచదేశాల సాయం కోరుతున్నట్టు తెలిపార... Read more
గుజరాత్ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి కేసు వేసిన ఆరోపణలపై అరెస్టైన న్యాయవాది తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెండు నెలలుగా తీస్తా పోలీసు కస్టడీలో ఉన్నారు. బ... Read more
పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని సోపోరీ ప్రాంతంలోని బొమ్... Read more
దిగ్గజ పారిశ్రామికవేత్త ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్... Read more
రఫెల్ కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు జరపాలంటూ పిల్ – తిరస్కరించిన సుప్రీంకోర్టు
రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు.చీఫ్ జస్టిస్ లలిత్, జస్టిస్ రవీంద్రభట్ తో కూడిన ధర్మ... Read more
ఇండియన్ ఆర్మీ ‘ప్రాజెక్ట్ జోరావార్’-సిద్ధమవుతోన్న తేలికపాటి యుద్ధట్యాంకులు, డ్రోన్లు
సరిహద్దులో ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు అదేస్థాయిలో బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. భవిష్యత్తులో కూడా చైనాను ధీటుగా ఎదుర్కొనేలా ప్రాజెక్ట్ జోరావార్ కు శ్రీకారం చుట్టింది భారతస... Read more
ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ – మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో 75 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
దేశవ్యాప్తంగా అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న భారత ప్రధాని మోదీ చరిష్మా అంతర్జాతీయంగానూ పెరుగుతోంది. ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతల్లో మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు మోదీ. తాజాగా... Read more