జపాన్, జర్మనీని దాటి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ – S&P గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ అంచనా
భారతదేశం జపాన్ మరియు జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని ప్రపంచ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థలు అయిన S&P గ్లోబల్ మరియు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తు... Read more
భారత్ నాలో భాగం, భారతీయుడిగా గర్విస్తున్నా – పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ సుందర్ పిచయ్
భారత్ నాలో భాగమని…ఎక్కడున్నా…ఎక్కడికెళ్లినా దేశాన్ని తనతో తీసుకెళ్తానని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆ... Read more
జి20 కి ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించిన 17 సభ్యత్వ దేశాలు సార్థకమైన ఫలితాలను అందించాయి. ఆ ఫలితాలలో స్థూల ఆర్థిక స్థిరత్వానికి పూచీ పడడం, అంతర్జాతీయ పన్నుల విధానాన్ని సక్రమంగా వ్యవ... Read more
కశ్మీర్ ఫైల్స్ ఓ వల్గర్ ప్రాపగండా:ఇఫీ జ్యూరీ హెడ్ – లాపిడ్ వ్యాఖ్యలపై అనుపమ్ ఖేర్ సహా పలువురి ఆగ్రహం
కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడుఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్. ఈ చిత్రాన్ని వల్గర్ ప్రాపగండాగా అభివర్ణించాడు. అయితే వాస్తవ గాథతో తెరకెక్క... Read more
విజయం అనేది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు! 1947 లో యూదుల కోసం ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కష్ట,నష్టాలకి ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. అరబ్ దేశాలతో ఒ... Read more
డిల్లీలో కాంగ్రెస్ నాయకుడి సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు-విధుల్లో ఉన్న పోలీసు మీద ఆసిఫ్ ఖాన్ దాడి
ఓవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మతబేధాలు సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని జామియా నగర్లో తయ... Read more
వరసపెట్టి ఒక్కో బహుళజాతి సంస్థ తమ ఉద్యోగులని తీసేస్తున్నాయి ! Lay Offs. ఆర్ధిక మందగమనం అంతర్జాతీయంగా ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నదా? లేక ముందు జాగ్రత్తగా రాబోయే రీసెషన్ కి భయపడి ఇప్పటి నుండే... Read more
మోదీనే నెంబర్ వన్ – మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో ప్రధానికి 77 శాతం అప్రూవల్ రేటింగ్
ప్రపంచ నేతల్లో మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. మోదీ తరువాత వరుసగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ , అమెరికా... Read more
మంగళూరులో ఈనెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమపనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్. అంతేకాదు మరో దాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే IRC హెచ్చరికను త... Read more
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ అమెజాన్ పెద్దఎత్తున ఉద్యోగులను పంపేందుకు సిద్ధమైంది. వ్యయం తగ్గించుకునేందుకేనంటూ కొంతకాలంగా పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆవరుసలో తాజాగా అమెజా... Read more
ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతీసుకున్నారు. ట్విట్టర్ సొంతం చేసుకున్న వెంటనే 50శాతం ఉద్యోగులను తీసివేసిన ఆయన తాజాగా…తాజాగా…అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. గత... Read more
జమ్ముకశ్మీర్ నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఏ ఇస్లామీ పై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. సంస్థకు చెందిన వందల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది .షోపియాన్ జిల్లాలో సంస్థకు చెందిన రెండు పాఠశాల భవనాలు సహా తొమ్... Read more
ఈజిప్టులో జరుగుతున్న పర్యావరణ సదస్సు కాప్ -27 నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హడావుడిగా బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అసలేంజరిగిందా అంటూ అక్కడున్నవాళ్లు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆ... Read more
పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్యచేసిన దుండగులు ! R.N. కులకర్ణి అనే 83 ఏళ్ల వయసుకల పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో గుద్ది చంపిన హంతకులు. నవంబర్... Read more
రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపు కి సంబంధించినది అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమ... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more
ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన చేపట్టిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. దేశంలో ఉపఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.... Read more
ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more
ట్విట్టర్ ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేపడుతున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ అంటే బ్లూటిక్ తో అకౌంట్ కొనసాగాలంటూ నెలకు 8 డాలర్ల... Read more
వరల్డ్ బ్యాంక్ ప్రశంసిస్తే తట్టుకోలేకపోయిన చిదంబరం, ట్విట్టర్లో అక్కసు – నెటిజన్ల కౌంటర్లు
ఈ మధ్య వరల్డ్ బాంక్ , ఐఎంఎఫ్ మోడీ ప్రభుత్వము సంక్షేమ పథకాల ఫలాలను DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ది దారుల ఖాతాల్లోకి వేసే సిస్టమ్ ని చాలా ఘనంగా పొగిడింది. వరల్డ్ బ్యాంక్ ,I... Read more
భారత సంతతికి చెందిన ఋషి శునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నుకోగానే మన దేశంలో ని కమ్మీ లు,లిబరల్స్ ముస్లిం ఎందుకు భారత ప్రధాని కాకూడదు అంటూ మొత్తుకుంటున్నారు ! డియర్ కమ్మీస్ & లిబరల్స్ మీకు సమాధ... Read more
కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ – డ్రైవర్ ముబిన్ కు ఉగ్రసంస్థలతో సంబంధాలు
అక్టోబరు 25న తమిళనాడులోని కోయంబత్తూరు బాంబుపేలుడు ఘటనకు సంబంధించి… ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ తల్కా, మహ్మద్ అజరుదీన్, మహ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయ... Read more
కెన్యా పోలీసుల కాల్పుల్లో పాకిస్తాన్ జర్నలిస్ట్ మృతి – హర్షద్ షరీఫ్ మృతిపట్ల అనుమానాలు
భయంతో దేశం విడిచి వెళ్లి కెన్యాలో తలదాచుకుంటున్న జర్నలిస్టు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పాకిస్తాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హర్షద్ షరీఫ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్టు కెన్యా చెబ... Read more
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రసంగించిన రుషి సునాక్ ఐక్యత, స్థిరత్వం, దేశ అభివృద్ధే తనకు తొలి ప్రాధాన్యమన్నారు. బోరిస్ జాన్సన్, పెనీ మోర్డౌంట్ పోటీనుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవంగ... Read more