లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్లో భారతీయ విద్యార్థులు శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జై శివాజీ, జై భవానీ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. లండన్ లో లా చదువుతున్న సంగ్రామ్ షెవాలే అక్క... Read more
భారత్ లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలు – జార్ది సోరోస్ ప్రకటనను భారతీయులంతా తిప్పికొట్టాలి-స్మృతీ ఇరానీ
ఆదానీ వ్యవహారంలో అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంమంత్ర స్మృతీ ఇరానీ స్పందించారు. ఈ వంకతో కొన్ని విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే క... Read more
12 చీతాలు దక్షిణాఫ్రికానుంచి భారత్ రానున్నాయి.భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్ బర్గ్ నుంచి అవి భారత్ వస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్ తెలిపారు. వాడిలో ఏడు ఆడవి... Read more
టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా సంస్థను జాతీయకరణ పేరుతో బలవంతంగా లాక్కుని నడపడం చేతకాక కోట్ల నష్టాలు మిగిల్చి మళ్ళీ టాటా గ్రూప్ కే అమ్మేసిన భారత్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ టాటా గ్రూప్ వల్ల... Read more
టర్కీలో భారత ఆర్మీ సహాయచర్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం సాయాన్ని చూస్తూ… ఓ టర్కీ మహిళ మన సైనికురాలిని ముద్దాడిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆర... Read more
హిండెన్ బర్గ్ నివేదిక – పరిణామాలపై సుప్రీం ఆందోళన-తదుపరి విధానాలపై కేంద్రం, సెబీని అడిగిన సుప్రీం
హిండెన్ బర్గ్ నివేదిక, అనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లక్షల కోట్లు ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకు పటిష్టమైన యంత్రా... Read more
హిండెన్బర్గ్ పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గొప్ప పేరున్న న్యాయవాద సంస్థల్లో ఒకటైన వాచ్టెల్ ను నియమించుకుంది. న్యూయార్క్లో ఉన్న ఈ న్యాయవాద సంస్థకు కార్పొరేట్ చట్టాలు, భార... Read more
ఆదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ కుట్రకు పాల్పడిందని, కుట్రపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచార జరపనుంద... Read more
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్ దుబాయ్ లో కన్నుమూశారు. 79ఏళ్ల ఆయన కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ... Read more
ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు హాజరవుతున్నారు. ఈ మేరకు భారత్ చేరుకున్న అబ్దెలా ఫతా ఎల్ సిసికి ఘన స్వాగతం పలికింది.ప్రధాని న రేంద్రమోదీ ఆయనతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక... Read more
మోదీపై పాకిస్తాన్ మీడియో ప్రశంసలు – నరేంద్రమోదీ నేతృత్వంలో అన్నిరంగాల్లో భారత్ పురోగతి సాధిస్తోందని పొగడ్తలు
భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించింది పాకిస్తాన్ మీడియా. ఆయన నేతృత్వంలోనే భారత్ పులుకుబడి పెంచుకుంటోందని రాసుకొచ్చింది. అన్నిరంగాల్లో పెట్టుబడులకు భారతే అందరికీ స్వర్గధామంగా నిలుస్తోందని... Read more
నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది చనిపోయిన ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్ని విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటు... Read more
భారత్ లో తయారైన రెండు కాఫ్ సిరప్ లు వాడొద్దని ఉజ్బెకిస్తాన్ కు WHO సూచన – అబ్రోనాల్, డాక్ -1 మ్యాక్స్ ల్లో మితిమీరిన ఇథిలిన్
భారత్ లో తయారైన కాఫ్ సిరప్ ఉజ్బెకిస్తాన్లో చిన్నారుల మృతికి కారణమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో WHO స్పందించింది. రెండురకాలైన మందులను వాడవద్దని ఉజ్బెకిస్తాన్ కు సూచించింది. ఆ రెండింటిని నోయిడాకు... Read more
మాస్కో నుంచి గోవా బయల్దేరిన విమానంలో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అందులోని 236 మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే భారత వాయుసేన అత్యంత చాకచాక్యంగా వ్యవహరి... Read more
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడిన వ్యవహారం దుమారం రేపుతోంది. మధ్యంతర ఎన్నికలముందే విషయం బయటకు పొక్కినా…ఎన్నికల్లో లబ్ధి కోసం తొక్కిపెట్టినట్టుగా తెలుస్తోంది.... Read more
ఆస్కార్ నామినేషన్స్ బరిలో ఈసారి 10 భారతీయ సినిమాలు – రెండు విభాగాల్లో నామినేషన్స్ కు అర్హత సాధించిన ‘కాంతారా’
ఈసారి ఆస్కార్ పురస్కారంకోసం నామినేషన్స్ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ప్రకటించింది ఆస్కార్స్. భారత్ నుంచి 10 నిమిషాలు బరిలో ఉన్నాయి. ది చల్లో షో, ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత... Read more
మద్యంమత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన – ఎయిరిండియా విమానంలో ఘటన-అతనిపై చర్యలకు బాధితురాలి డిమాండ్
విపరీతంగా మద్యం సేవించి… ఆ మత్తులో తనతోపాటు విమానంలో ఉన్న మహిళపై మూత్రవిసర్జన చేశాడో వ్యక్తి. న్యూయార్క్ నుంచి డిల్లీ వస్తున్న ఎయిరిండియా బిజినెస్ క్లాస్ లో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా బయటకు... Read more
రష్యాకు చెందిన మరో వ్యక్తి ఒడిషాలో మృతిచెందాడు. జగత్సింగ్ పూర్ జిల్లా పారాదీప్ పోర్టులోని ఓనౌకలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతన్ని మిల్యాకోవ్ సెర్గీగా గుర్తించారు.బంగ్లాదేశ్ చిట్టగాం... Read more
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF…ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కీలక ప్రకటన విడుదల చేసింది. గతేఏడాది కంటే 2023లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ప్రపంచంలోన... Read more
పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 631 మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాల్సిందిగా కేంద్రం ఆ దేశాన్ని కోరింది. వారంతా భారతీయులని నిర్ధారణ కావడం, కారాగారవాసం ముగియడంతో స్వదేశానికి పంపాలని కేంద్ర... Read more
పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ కీ అవినీతి కేసులో దోషి అని తేల్చిన….ఆ దేశ సైనిక కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెపై విచారణ జరిగిన అనేక క్రిమినల్ కేసుల్లో ఇది చివర... Read more
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న దాదాపు వందమందికి మరణశిక్ష విధించారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు.. ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. నార్వే కేంద్రంగా పని చేస... Read more
బుద్ధగయలో చైనా మహిళ కదలికలపై అనుమానాలు – దలైలామా కోసం పెద్దఎత్తున వస్తున్న విదేశీభక్తులు
బుద్ధగయలో చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్య కార్యక్రమాల కోసం…బౌద్ధగురువు దలైలామా బుద్దగయ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గుర్తుతెలియని మహిళ కదలికలపై సందేహాలు... Read more
పాకిస్తాన్లో హిందువులపై హింస ఆగడం లేదు. సింధు ప్రావిన్స్ లోని సింజోరో జిల్లాలో 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. బాధితురాలిని భీల్ కమ్యూనిటీకి చెందిన దియా భీల్ గా గ... Read more
అమెరికా సంయుక్త రాష్ట్రాలను మంచు వణికిస్తోంది. కెనడాలో కూడా బాంబ్ సైక్లోన్ బీభత్స సృష్టిస్తోంది. ఎక్కడిక్కడ అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది బాంబ్ సైక్లోన్ తుప... Read more