Myind Media Radio News- June 24 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డోసు బాగానే పనిచేసింది. మోడీకి బాగా మండింది అన్న సందేశం అగ్ర రాజ్యం అమెరికాకు చేరింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. భారత్ పాకిస్త... Read more
Myind Media Radio News- June 18 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
Myind Media Radio News- June 17 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
పాకిస్తాన్ ఫ్రెండ్ అయిన తుర్కియాకు బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిక్స్ అయ్యారు. ఇందు కోసం తుర్కియా సరిహద్దుల్లో మంట పెట్టేందుకు రంగంలోకి దిగారు. శత్రువులకి శత్రువు .. మనకు మిత్... Read more
క్రైస్తవ మిషనరీల అరాచకాల కు సంబంధించి కళ్లు చెదిరే విషయం బయటపడింది. తెలుగు నేల మీద విచ్చలవిడిగా మతమార్పిడి చేస్తున్న పాస్టర్ల మాఫియా … ఇప్పుడు విదేశాలకు వ్యాపించింది. అక్కడ కూడా ఇదే దం... Read more
Myind Media Radio News- June 14 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
పాకిస్థాన్ ఇప్పటికీ భారత్ మీద కుట్రలు చేస్తోంది అనేందుకు మరో ఆధారం బయట పడింది. భారత దేశానికి వ్యతిరేకంగా అక్కడ ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా ర్యాలీలు,ప్రదర్శనలు చేస్తున్నాయి. వీటిలో మంత్రులు, సై... Read more
భారతీయులను ఎంతో కలవరపరిచిన పహాల్గాం దాడికి పాకిస్తాన్ నుంచే కుట్ర జరిగిందని మరోసారి బయటపడింది. ఈ దాడికి సంబంధించిన సూత్రధారులు, పాత్రధారులు పాకిస్థాన్ లో హాయిగా తిరుగుతున్నారు. ఇటీవల వాళ్ల క... Read more
అమెరికా ప్రభుత్వ పాలనలో కలకలం రేగుతోంది. కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ కు సన్నిహితుడుగా పేరు తెచ్చుకొన్న ఎలాన్ మస్క్.. పాలక వర్గం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయ... Read more
విదేశీ ఉత్పత్తుల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు. నేరుగా చెప్పకపోయినప్పటికీ, చైనా ఉత్పత్తుల గురించే మోదీ ఈ మాట అన్నారు అని అర్థం అవుతోంది. ఇప్పుడ... Read more
ఐక్యరాజ్యసమితి వక్రతమండలిలో భద్రతామండలిలో తెలుగు తేజం పర్వతనేని హరీష్ నిప్పులు కురిపించారు. పాకిస్తాన్ దొంగ నాటకాలను ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా ప్రపంచ దేశాల ముందు బయట పెట్టారు. పర్వతనేని హరీ... Read more
Myind Media Radio News- May 23 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
Myind Media Radio News- May 22 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
పాకిస్తాన్ తో యుద్ధం ఆపేశారు అని చాలామంది ఆవేదన చెందుతున్నారు. అనేకమంది జాతీయ వాదులు కూడా ఈ విషయంలో నిరాశ పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరికాదని బహిరంగంగానే చెప్పిన వా... Read more
పాకిస్తాన్ అంతు తేల్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది అందుచేతనే పాకిస్తాన్ వ్యవహారాన్ని అంతర్జాతీయ స్థాయిలో హ్యాండిల్ చేస్తున్నారు పాకిస్తాన్ ని నేల మీదకు తేవాలి అ... Read more
పాకిస్తాన్ వైఖరి మరోసారి బయటపడింది. అప్పులు చేసి, డబ్బులు తెచ్చుకొని మరీ ..ఉగ్రవాదానికి ఊతం ఇస్తోంది. ఈ విషయాన్ని ఆధారాలతో సహా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బయట పెట్టారు. శత్రుదేశం వ... Read more
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు అండగా నిలుస్తున్న తుర్కియ మరియు అజర్బైజాన్ దేశాల మీద భారతదేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మొన్నామధ్య తుర్కియాలో భూకంపం వచ్చినప్పుడు మొట... Read more
……… ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. పాకిస్తాన్ గడ్డమీద ఎంపిక చేసిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. 100 మందికి పైగా టెర్రరిస్టు... Read more
పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అడుక్కుని తెచ్చుకున్న ఐఎంఎఫ్ డబ్బులను కూడా .. ఉగ్రవాదం కోసమే ఖర్చు పెడుతున్నది. మొన్నటికి మొన్న అమెరికా చైనాల సహకారంతో ఐఎంఎఫ్ నుంచి వందల కోట్ల రూపాయలు అప్పుగా... Read more
తీవ్రమైన మతమౌఢ్యానికి పెట్టింది పేరైన తాలిబన్లు.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్గానిస్థాన్ దేశవ్యాప్తంగా చదరంగం క్రీడను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మేధోపరమైన ఆటగా పేరు తెచ్చుకున... Read more
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భద్రత కోసం సైనిక బలగాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. పాకిస్తాన్ బ్లాక్ మెయిలింగ్ రాజ... Read more
కాశ్మీర్ విషయంలో అమెరికా రాయబారం మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాశ్మీర్ సహ అనేక అంశాల మీద పాకిస్తాన్ తో నేరుగానే తేల్చుకుంటామని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ వ... Read more
భారత భూభాగంలోకి వచ్చి ఎంతో కొంత విధ్వంసం సృష్టించాలని నాలుగు రోజులుగా పాకిస్థాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ఈ శ్రమ ఏమాత్రం ఫలించడం లేదు. దీని వెనక భారత సాయుధ బలగాల కృషితో పాటుగా మరో సంస్థ ప... Read more