కర్ణాటకలో పోలీస్ స్టేషన్ ఎదుటే నమాజుకు సిద్ధమైన పీఎఫ్ఐ ఆందోళనకారులు – పోలీసుల లాఠీచార్జి
ముగ్గురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలను కర్ణాటక ఉప్పినగండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చ... Read more
దేశంలో పలుచోట్ల వరుస ఉగ్రదాడులకు పథక రచన చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐకి చెందిన ఇద్దర్ని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్దమొత్త... Read more
గుజరాత్ సూరత్ లో కొందరు నిర్వహించతలపెట్టిన పాకిస్తానీ ఫుడ్ ఫెస్టివల్ ను స్థానిక బజరంగదళ్ నాయకులు సహా స్థానికులు అడ్డుకున్నారు. ఫెస్టివల్ కు ప్రచారం కల్పిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించ... Read more
రోటీని చేస్తూ అందులో ఉమ్మివేస్తున్న ఘటన మరోటి వెలుగు చూసింది.తందూరీ రోటీ చేస్తూ పిండిపై ఉమ్మివేస్తున్న నౌషద్ అనే వ్యక్తిని యూపీ మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2, 2021 న ఓ ఎంగేజ్ మెం... Read more
హర్యానాలో ఘోరం జరింగింది. రోహ్తక్లోని భాలి ఆనంద్పూర్ లో పెళ్లి బరాత్ లోనే యువతిని తుపాకీతో కాల్చాడు మహ్మద్ సాహిల్ అనే యువకుడు. ప్రస్తుతం ఆ యువతి చావుబతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంద... Read more
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. దైవదూషణ చేశాడనే నెపంతో శ్రీలంకకు చెందిన వ్యక్తిని చంపి బహిరంగంగా సజీవదహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్... Read more
దేశ రాజధాని సమీపంలో ఘోరం జరిగింది. ఓ యువకుడిని అతని ప్రియురాలి కుటుంబం దారణంగా హత్య చేసింది. కారణం తను మతం మారడానికి నిరాకరించడమే . ఈ దారుణకాండలో హతుడు హిందూ యువకుడు కాగా…అతన్ని అత్యంత... Read more
ఓ మహిళను నగ్నంగా నిలబెట్టి వీడియో తీసి దాన్ని వైరల్ చేసిన సీపీఎం నేత చుమత్ర ఎలిమన్నిల్ సాజిని తిరువల్ల పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం కార్యదర్శి సీసీ సాజిమోన్ తోపాటు... Read more
అసోంలో క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ఆలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తరువాత హిందువులు….ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించా... Read more
సీపీఎం ప్రభుత్వం తనను ఏ స్థాయిలో వేధించారో చెబుతూ కేరళ మాజీ ఐపీఎస్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనను కలవడానికి వెళ్లినప్పుడు సీఎం పినరయ్ విజయన్ అనుచిత ప్రవర్తన గురించి న్య... Read more
బంగ్లాదేశ్ లో దాదాపు ఏడున్నర కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు. ఖిల్ఖేత్ ప్రాంతానికి చెందిన ఫాతేమా అక్తర్ ఓపి అనే మహిళ ఇంట్లో పెద్దఎత్తున భార... Read more
భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దీ సమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేలుళ్లు. ఈ రోజుకి ఆ దురదృష్టమైన భీకర సంఘటన జరిగి 13 స.లు అయింది. 1. ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2. ఒబేరాయ్ ట్రైడ... Read more
శ్రీనగర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని మెహ్రాన్ యాసీన్ షల్లా, అరాఫత్ అహ్మద్ షేక్, మంజూర్ అహ్మద్ మీర్గా గుర్తించారు. మెహ్రాన్ యాసీన్ షల్లా లోయలోని పాక్ ఉ... Read more
ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఇస్లామిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ISIS కాశ్మీర్ నుంచి “మేము నిన్ను ,మీ కుటుంబాన్ని చంపబోతున్నాం” అని మెయిల్ వచ్చిం... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్త కేసులో PFI ఆఫీస్ బేరర్ అరెస్ట్ – ఎన్ఐఏ విచారణకు సురేంద్రన్ డిమాండ్
నవంబర్ 22న కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ హత్యకేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేరర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో అతనికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన... Read more
నిషేధిత సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ భారీ ఆఫర్ ప్రకటించింది. పదిహేడవ లోక్ సభ సెషన్ ప్రారంభదినం అయిన నవంబర్ 29న పార్లమెంట్ భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసే రైతులకు లక్షా 25 వేల యూఎస్ డాలర్లు అంటే... Read more
ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ జిల్లా కంకరియా అనే గ్రామంలో 37 గిరిజన కుటుంబాలను మతం మార్చారు. డబ్బు, ఉద్యోగం, పెళ్లి వంటి వాగ్దానాలిచ్చి ప్రలోభపెట్టి హిందువులను ఇస్లాంలోకి మార్చారనే ఆరోపణలతో తొమ్మి... Read more
అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జ... Read more
యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకున్న అలనాటి సావిత్రితో ఇప్పుడు అర్పితను పోలుస్తున్నారంతా. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్ అజయ్ భార్యే అ... Read more
నవంబర్ 15వ తేదీన కేరళలోని పాలక్కాడ్లో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ను అతివాద గూండాలు నరికి చంపారు. ఉదయం 9:00 గంటలకు తన భార్యతో కలిసి అతను మోటారు సైకిల్పై వెళుతుండగా అతడిపై దాడి జరగడంతో... Read more
ఇస్లామిక్ ఎజెండాను విద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతోంది కేరళలోని మలప్పురం మున్సిపాలిటీ. ముస్లిం లీగ్ ఏలికలో ఉన్న ఆ పురపాలిక ‘మిషన్ 1000’ పేరుతో వేగంగా పనికాని... Read more
మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్... Read more
కేరళ పాలక్కడ్ జిల్లాలోని మంబరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తను ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సోమవారం ఉదయం దారుణంగా హత్... Read more
త్రిపురకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు సమృద్ధి సకునియా, స్వర్ణ ఝా లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతసామరస్యానికి విఘాతం కల్గించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేయడమే కారణం. వీహెచ్పీ నేత కంచన... Read more
మణిపూర్లోని చురాచంద్ పూర్ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపుదాడికి కమాండింగ్ ఆఫీసర్, ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడు సహా 46 అస్సాం రైఫిల్స్కు చెందిన నలుగురు సైనికులు బలయ్యారు. చైనా ఆదేశాల మేరకే ఈ దాడి జర... Read more