2020 లో జరిగిన ఢిల్లీ అల్లర్లు విధ్వంసం పై ఢిల్లీలోని కర్కర్దూమా సెషన్స్ కోర్టు విచారణ జరుపుతోంది. “ఖూన్ తో బహనా పడేగా” ఆని ఉమర్ ఖలీద్, సఫూరా జర్గర్, యోగేంద్ర యాదవ్ సహా ఇతరులు ఢిల్లీలో హింస,... Read more
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడిని నిరసిస్తూ… హైదరాబాద్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసలకు దిగారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం.. చార్మినార్ దగ్గర నిరసన ప్రదర్శన ని... Read more
ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హనీని నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకున్... Read more
బజార్హత్నూర్ మండలంలోని బొస్రా గ్రామంలోని ప్రజలకు బోథ్ సిఐ నైలు గంజాయి మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.. సిఐ నైలు మాట్లాడుతూ “మండలంలోని పలు మారుమూల ప్రాంతాల్లో రైతులు తమ పొలా... Read more
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా దుండగులు ఆయన వాహనంపై కాల్పులు జరిపారు. నిందితులను సచిన్, శుభంగా... Read more
వంద మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు బలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ మిలిటరీ క్యాంపుల్లోకి వెళ్లి మరీ వారిని చంపామంది. ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజ్గుర్, నుష్కీ మిలిటరీ క... Read more
‘పుష్ప’ సినిమానే ప్రేరణ – అల్లుఅర్జున్ లాగే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన యాసిన్ ఇనయితుల్లా
సినిమాలో హీరోల పాత్రల ప్రభావం అభిమానులపై పడుతుందా అంటే అవుననే చెప్పవచ్చు. ఆ మధ్య వచ్చిన మహేశ్ బాబు సినిమా శ్రీమంతుడు చూసి ఎందరో ప్రభావితం అయ్యారు. రాజకీయనాయకులు మొదలు సామాన్యుల వరకు త... Read more
గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి ప... Read more
చోరీకి గురైన దేవుళ్ల విగ్రహాలు తిరిగి ఆలయంలో ప్రత్యక్షమయ్యాయి. దేవుడికి భయపడో లేదా పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతోనో దొంగిలించిన విగ్రహాలను తిరిగి ఆలయాలనికి చేర్చారు దొ... Read more
బెంగళూరులో రైల్వే స్టేషన్ ను మసీదుగా మార్చేశారు – అక్రమ ప్రార్థనా స్థలాన్ని తొలగించాలంటూ హిందూ సంఘాల ఆందోళనలు
రైల్వే స్టేషన్లో పోర్టర్స్ రెస్ట్ రూమ్ ను ఏకంగా మసీదుగా మార్చేశారు. రోజూ అందులో నమాజు చేస్తుంటే అడిగేవాళ్లు లేరు. బెంగళూరులోని క్రాంతివీర్ సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఐద... Read more
మతమార్పిడి మాఫియా అరాచకాలకు బలైన తమిళనాడు బాలిక లావణ్య కేసును సీబీఐకి అప్పగిస్తూ మద్రాస్ కోర్టు ఆదేశించింది. తమిళనాడు పోలీసులపై తమకు నమ్మకం లేదని… తన కుమార్తె ఆత్మహత్య కేసును కేంద్ర దర... Read more
దుమారం రేపుతున్న హమీద్ అన్సారీ వ్యాఖ్యలు – అలాంటివాడికి ఉపరాష్ట్రపతి పదవి ఎలా కట్టబెట్టారంటున్న నెటిజన్లు
దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ ప్రజలనుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు ప్రధాని చేస్తు... Read more
జమాతే ఇస్లామి అనేది పాకిస్తాన్ లో ఒక రాజకీయ పార్టీ.. దీనికి ఆ దేశంలో గల పలు టెర్రర్ గ్రూప్స్ తో సంబంధాలు వున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ జమాతే ఇస్లామిక్ సంస్థ అమెరికన్ బ్రాంచ్ పేరు ఇస్లామిక్... Read more
మహిళా జర్నలిస్టును ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన న్యూస్ చానల్ సీఈవో – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఇస్లాంలోకి మారమని న్యూస్ చానల్ యజమాని బలవంతం చేశాడని…మారితే 25వేల నుంచి లక్ష రూపాయల జీతం పెంచుతానని ఆశ చూపాడంటూ ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మాత్రమే కాదు చానల్లో... Read more
క్రైస్తవంలోకి వస్తేనే పుట్టిన బిడ్డను చూపిస్తామని బ్లాక్ మెయిల్ – భార్య, అత్తింటివారిపై ఫిర్యాదు చేసిన మారెప్ప
మతం మారితేనే పుట్టిన బిడ్డను చూడనిస్తామన్నభార్య, అత్తింటివారిపై ఓ వ్యక్తి కేసు పెట్టిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. అతని మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించిన అత్తింటి వారందరిపైనా పోలీ... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్య సూత్రధారి SDPIకి చెందిన మహ్మద్ హరూన్ అరెస్ట్ – భార్య కళ్లెదుటే సంజీత్ ను పొడిచి చంపిన గూండాలు
ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్యకేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ హరూన్ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన హరూన్ స్వస్థలం కోజింజంపర సమీపంలోని అథిక్కో... Read more
టెర్రరిజాన్నిఅరికట్టడంలో ఐరాస రూపొందించిన వ్యూహం లోపభూయిష్టంగా ఉంది – ఐరాసలో భారత రాయబారి తిరుమూర్తి
బౌద్ధ, సిక్కు మతాలపై విద్వేష చర్యలతో పాటు ‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలని ఐరాసలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (జిస... Read more
అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లా బిషింగ్ లో 17 ఏళ్ల యువకుడిని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) కిడ్నాప్ చేసింది. ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్లినప్పుడు అపహర... Read more
జమ్మూకాశ్మీర్లో పనిచేసిన కల్నల్ తేజ్కుమార్ టికో అక్కడ నుంచి కాశ్మీరీ పండిట్లను ఎందుకు, ఎలా తరిమివేశారో వివరిస్తూ `కాశ్మీర్: ఇట్స్ అబోరిజన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్’ అనే పుస్తకం రాశారు. కా... Read more
ఢిల్లీ అల్లర్లలో దిల్బర్ నేగీని దారుణంగా హత్య చేసిన తాహిర్, షారుక్, ఫైజల్ సహా ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
దిల్లీ అల్లర్లలో దిల్బర్ నేగీ అనే 22 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు డిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగం వెదుక్కుంటూ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆర... Read more
జనవరి 19వ తేదీ 1990. ఈ రోజు కొన్ని వేల హిందూ, సిక్కు కుటుంబాలకు చీకటి రోజు. కొంప, గోడూ వదిలేసి తమ చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టు బట్టలతో తమ దేశంలోనే... Read more
ఆ గుజరాత్ నగరాల్లో హిందువుల జనాభా తగ్గింది…చూస్తుండగానే ముస్లింల ప్రాబల్యం పెరిగింది
గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగ... Read more
ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులకు ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. రిపబ్లిక్ డే కు కుట్ర చేస్తున్న ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. అందుకు సంబంధించి తొమ్మిది పే... Read more